పాఠశాల, కళాశాల సమయాల్లో ఆర్టీసీ బస్సులు ఆపాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. శుక్రవారం అయిజ మున్సిపాలిటీ పరిధిలోని పర్దీపురం గ్రామంలోని అయిజ - కర్నూల్ అంతర్రాష్ట్ర రోడ్డుపై విద్యార్థులు, తల్లిదండ్రుల
మేడారం జాతర ఆర్టీసీ పనుల్లో టెండరింగ్ నడుస్తున్నది. టెండర్లు లేకుండానే పనులు దక్కించుకునేందుకు మంత్రి అనుచరులు యత్నించారు. ఎక్కువ మంది పోటీ లేకుండా ఫోన్లు చేయడంతో పాటు ఆర్టీసీ సంస్థ రీజినల్ మేనేజర్
బీసీ బంద్ నేపథ్యంలో ఆర్టీసీ బస్సులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. బస్సులను నడిపేందుకు ఆర్టీసీ యాజమాన్యం సిద్ధమవ్వగా బీసీ సంఘాల ఆధ్వర్యంలో డిపోల ఎదుట ధర్నా కార్యక్రమాలను న�
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ పార్లమెంట్లో బిల్లు పెట్టాలని డిమాండ్ చేస్తూ బీసీ ఐక్య కార్యాచరణ సమితి పిలుపునిచ్చిన రాష్ట్ర బంద్తో ఆర్టీసీ బస్సులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి.
RTC | బీసీల బంద్తో ఆర్టీసీకి సుమారు కోటి రూపాయాలకు వరకు నష్టం వాటిల్లింది. 42 శాతం రిజర్వేషన్ కోసం బీసీలు నిర్వహించిన బంద్తో బస్సులన్నీ హనుమకొండ బస్ స్టేషన్కు పరిమితయ్యాయి.
సిద్దిపేట జిల్లా చేర్యాల మున్సిపాలిటీ పరిధిలోని శ్రీరామ్నగర్ కాలనీ, మొండిచింత కాలనీల వద్ద ఆర్టీసీ బస్సులు ఆపాలని కోరుతూ సోమవారం ఆయా కాలనీలకు చెందిన ప్రజలు సీపీఎం ఆధ్వర్యంలో జనగామ-సిద్దిపేట ప్రధాన రహ
ప్రయాణికుల నడ్డి విరిచేందుకు కాంగ్రెస్ సర్కార్ రంగం సిద్ధం చేసింది. మహాలక్ష్మి పేరుతో మహిళలకు ఫ్రీబస్ సర్వీస్ కల్పించిన ప్రభుత్వం ఇప్పుడు సామాన్యులను అడ్డంగా దోచుకునేందుకు రెడీ అయింది.
దసరా పండుగ దృష్ట్యా ఇటు తెలంగాణ, అటు ఏపీలోని ప్రాంతాలకు నగరవాసులు వెళ్లడానికి పోటీపడుతున్నారు. ఓ వైపు ఆర్టీసీ బస్సులను ఆశ్రయిస్తున్నప్పటికీ వాటి సంఖ్య సరిపడా లేకపోవడంతో ప్రయాణికులు ఇతర మార్గాలను ఆశ్రయ
బతుకమ్మ, దసరా పండుగల నేపథ్యంలో ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ప్రత్యేక బస్సులను అందుబాటులో ఉంచండి అని ఆర్టీసీ అధికారులకు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశాలు జారీ చేశారు.
MGBS | ఎంజీబీఎస్ వద్ద ప్రమాదకర స్థాయిలో మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తోంది. ఎంజీబీఎస్ వద్ద ఉన్న రెండు బ్రిడ్జిలపై నుంచి మూసీ వరద ఉప్పొంగి ఉరకలేస్తుంది. ఈ నేపథ్యంలో ఎంజీబీఎస్ అధికారులు ప్రయాణికుల