ఈ నెల 21న నీట్ రీ-ఎగ్జామ్కు హాజరయ్యే అభ్యర్థులకు టీజీఎస్ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ వై నాగిరెడ్డి శుక్రవారం తెలిపారు.
ఈ ఏడాది రూ.241.37 కోట్లతో సుమారు 680 కొత్త బస్సులు కొనుగోలు చేయనున్నట్టు ఆర్టీసీ తన ప్రణాళికలో పేర్కొన్నది. ఇందులో పాత బస్సుల స్థానంలో 413, అగ్మెంటేషన్(విస్తరణ) కోసం 267 బస్సులు కొంటామని చెప్పింది.
Ponnam Prabhakar | పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ప్రతిపాదిత బస్ డిపో స్థలాన్ని రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ప్రభుత్వ విప్ విజయ
చండూరుకు వచ్చే ఆర్టీసీ బస్సులన్నీ చండూరు మున్సిపల్ కేంద్రంలోని వాటర్ ట్యాంక్ వద్దకు రావాలని కోరుతూ నల్లగొండ డిపో మేనేజర్ రమణకు చండూరు మున్సిపాలిటీ చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు బుధవారం వినతి ప�
పెండింగ్లో ఉన్న తమ సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేస్తూ ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగులు బుధవ�
వానకాలంలో మొదటి మూడు నెలల్లో నెలకు 2 లక్షల టన్నుల చొప్పున యూరియా సరఫరా చేయాలని కేంద్ర మంత్రి జేపీ నడ్డాను మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు కోరారు. గురువారం రాష్ట్రంలో యూరియా సరఫరా, అవసరాలపై మంత్రి తుమ్మలకు క�
పెళ్లిళ్లకు, విహారయాత్రలకు, పుణ్యక్షేత్రాల సందర్శనకు అతి తక్కువ ధరలకే అద్దెకు ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పిస్తున్నామని కోరుట్ల ఆర్టీసీ డిపో మేనేజర్ మనోహర్ పేర్కొన్నారు.
‘ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం’ అంటూ కాంగ్రెస్ సర్కారు తెచ్చిన ‘మహాలక్ష్మి’ పథకం.. ఆ మహిళలనే ఇబ్బంది పెడుతున్నది. గతంలో రోడ్ల పక్కన చేయి ఎత్తితే బస్సులు ఆపినా.. ఇప్పుడు స్టాప్ ఉన్న చోట కూడా కొన�
మేడారం జాతర సందర్భంగా పాల్వంచ బస్టాండ్ నుండి మేడారం వరకు వెళ్లు ప్రయాణికుల సౌకర్యార్థం బస్సులను పాల్వంచ డీఎస్సీ సతీష్ కుమార్ మంగళవారం ప్రారంభించారు. పాల్వంచ నుండి మేడారం 150 కిలోమీటర్ల దూరానికి పెద్దలకు
మహా కుంభమేళా మేడారం సమ్మక్క సారమ్మ జాతరకు పెద్దపల్లి నుంచి 175 ప్రత్యేక ఆర్టీసీ బస్సులు నడుపుతున్నట్లు జగిత్యాల డిపో మేనేజర్, పెద్దపల్లి పాయింట్ ఇన్చార్జి కల్పన తెలిపారు.
సంక్రాంతి పండుగకు ఆర్టీసీ అధికారులు అరకొర ఏర్పాట్లతో సరిపెట్టారు. దీంతో పండుగకు ఊరెళ్లాలనుకునే సామాన్య ప్రయాణికులకు చుక్కలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల కోసం ప్రవేశపెట్టి ఫ్రీ బస్సు ప�
Medaram Jatara | మేడారం జాతర సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ 4 వేల బస్సులను నడిపేందుకు చర్యలు తీసుకుంటుందని ఆర్టీసీ కరీంనగర్ జోన్ ఈడీ పి.సోలమన్ వెల్లడించారు.