సిద్దిపేట జిల్లా చేర్యాల మున్సిపాలిటీ పరిధిలోని శ్రీరామ్నగర్ కాలనీ, మొండిచింత కాలనీల వద్ద ఆర్టీసీ బస్సులు ఆపాలని కోరుతూ సోమవారం ఆయా కాలనీలకు చెందిన ప్రజలు సీపీఎం ఆధ్వర్యంలో జనగామ-సిద్దిపేట ప్రధాన రహ
ప్రయాణికుల నడ్డి విరిచేందుకు కాంగ్రెస్ సర్కార్ రంగం సిద్ధం చేసింది. మహాలక్ష్మి పేరుతో మహిళలకు ఫ్రీబస్ సర్వీస్ కల్పించిన ప్రభుత్వం ఇప్పుడు సామాన్యులను అడ్డంగా దోచుకునేందుకు రెడీ అయింది.
దసరా పండుగ దృష్ట్యా ఇటు తెలంగాణ, అటు ఏపీలోని ప్రాంతాలకు నగరవాసులు వెళ్లడానికి పోటీపడుతున్నారు. ఓ వైపు ఆర్టీసీ బస్సులను ఆశ్రయిస్తున్నప్పటికీ వాటి సంఖ్య సరిపడా లేకపోవడంతో ప్రయాణికులు ఇతర మార్గాలను ఆశ్రయ
బతుకమ్మ, దసరా పండుగల నేపథ్యంలో ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ప్రత్యేక బస్సులను అందుబాటులో ఉంచండి అని ఆర్టీసీ అధికారులకు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశాలు జారీ చేశారు.
MGBS | ఎంజీబీఎస్ వద్ద ప్రమాదకర స్థాయిలో మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తోంది. ఎంజీబీఎస్ వద్ద ఉన్న రెండు బ్రిడ్జిలపై నుంచి మూసీ వరద ఉప్పొంగి ఉరకలేస్తుంది. ఈ నేపథ్యంలో ఎంజీబీఎస్ అధికారులు ప్రయాణికుల
TGSRTC | దసరా పండుగ నేపథ్యంలో తమ బస్సుల్లో ప్రయాణించేవారికి లక్కీ డ్రా నిర్వహించాలని టీజీఎస్ఆర్టీసీ నిర్ణయించింది. ఈ లక్కీ డ్రాలో రీజియన్కి ముగ్గురు చొప్పున 33 మందికి రూ.5.50 లక్షల విలువగల బహుమతులను సంస్థ అందజ
Harish Rao | దసరాకు ప్రత్యేక బస్సుల పేరుతో అదనంగా 50 శాతం అధికంగా ఛార్జీలు వసూలు చేస్తామని టీజీఎస్ ఆర్టీసీ ప్రకటించడంపై మాజీ మంత్రి హరీశ్రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
RTC Buses | శనివారం గణనాథుల నిమజ్జన ప్రక్రియ నేపథ్యంలో ట్రాఫిక్ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. అంతర్ రాష్ట్రాలు, జిల్లాల నుంచి ఎంజీబీఎస్కు వచ్చే ఆర్టీసీ బస్సులను నగర శివార్లకే పరిమితం