దివ్యాంగులైన పురుషులకు మహిళలతో సమానంగా ఉచిత బస్సు ప్రయాణం తెలంగాణలో కల్పించారంటూ ఓ తప్పుడు వార్తను సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని ఆర్టీసీ సోమవారం పేర్కొంది.
TGSRTC | గ్రేటర్ ప్రయాణికులపై ఆర్టీసీ మరోసారి భారం మోపింది. టీ 24 టికెట్ ధరను పెంచింది. ఇప్పటివరకు రూ.130 ఉన్న టికెట్ ధరను ఆదివారం నుంచి రూ. 150కి పెంచింది. ఒకేసారిగా 20 రూపాయల భారం ప్రయాణికుడిపై పడింది. అలాగే సీనియ�
ఆర్టీసీ కార్మికుల కోసం కాంగ్రెస్ ఎన్నికల మ్యానిఫెస్టోలో చెప్పిన అంశాలను అమలుచేయాలని డిమాండ్ చేస్తూ.. సాక్షాత్తూ కాంగ్రెస్ పార్టీ అనుబంధ కార్మిక సంఘం పోరాటానికి దిగింది. ఈ క్రమంలో మార్చి 24న ‘చలో ఇంది�
TGSRTC | తమ హక్కుల సాధన, సమస్యల పరిష్కారం కోసం చలో సెక్రటేరియట్కు సన్నద్ధమవుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వానికి, పోలీస్ యంత్రాంగానికి ఆర్టీసీ కార్మికులు విజ్ఞప్తి చేశారు. ఆయా డిపోల నుంచి హైదరాబాద్ చేరుకు
TGSRTC | ‘ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తాం.. ఉద్యోగులు, కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తాం. వారికి అన్ని వసతులు, సదుపాయాలు కల్పిస్తాం. వచ్చే పీఆర్ఎస్సీ పరిధిలోకి ఆర్టీసీ కార్మికులను చేరుస్తాం
ఆర్టీసీ రక్షణతోపాటు కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలు కోసం ఆ సంస్థ జేఏసీ పోరుబాట పడుతున్నది. ఉద్యోగులు, సిబ్బందితో కలిసి సర్కారుపై సమరానికి సిద్ధమవుతున్నది.
TGSRTC | రాష్ట్ర ప్రభుత్వంపై ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులు రగిలిపోతున్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామంటూ కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీని నెరవేర్చకుండా రేవంత్రెడ్డి సర్కార్ తమను మోసగ�
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా, కార్మిక వ్యతిరేఖ విధానాలను నిరసిస్తూ కేంద్ర కార్మిక సంఘాల పిలుపు మేరకు నల్లగొండ జిల్లా కేంద్రంలో ఆర్టీసీ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో గురువారం నిరసన �
మహాశివరాత్రి జాతర సందర్భంగా భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈనెల 14 నుంచి 16 వరకు వరంగల్ రీజియన్ పరిధిలోని శైవపుణ్యక్షేత్రాలకు ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు వరంగల్ రీజినల్ మేనేజర్ దర్శనం విజయభాను
ఆర్టీసీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో గిరాకీ లేక మరో ఆటో డ్రైవర్ గుండె ఆగిపోయింది. 20 ఏండ్లుగా ఆటోతోనే జీవనం సాగించిన ఆయన ఏడాదికాలంగా సరిగా నడువకపోవడంతో ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడ్డాడు.