ఈనెల 28 నుంచి ప్రారంభం కానున్న మేడారం జా తరకు రాష్ట్రవ్యాప్తంగా 4వేల ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసినట్టు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఆర్టీసీ ఉన్నతాధికారులతో సెక్రటేరియట్లో మంగళవారం ఆయన సమీక్షించ�
సొంత రాష్ట్ర ప్రజలపై సవతి తల్లి ప్రేమను చూపిస్తూ.. కానోళ్లపై ఎక్కడలేని మమకారాన్ని కురిపిస్తున్నారు కాంగ్రెస్ పాలకులు. సంక్రాంతికి సొంత ప్రాంతాలకు వెళ్లే ఆంధ్రా ప్రజలకు టోల్ చార్జీలు ఎత్తివేయాలని డిమ
కాంగ్రెస్ ఎన్నికల మ్యానిఫెస్టోలో పేర్కొన్న ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఆర్టీసీ జేఏసీ నేతలు కోరారు. మంగళవారం కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టో కమిటీ చైర్మన్, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి
భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా సురక్షితమైన రవాణా సేవలు అందించడమే సంస్థ ప్రధాన లక్ష్యమని కరీంనగర్ జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పి.సోలోమన్ అన్నారు.
ఆర్టీసీ సంస్థకు ఉద్యోగులే ప్రగతి చక్రాలని, సంస్థ పురోభివృద్ధికి ఉద్యోగులు కృషి చేయాలని ఆర్టీసీ జిల్లా రీజినల్ మేనేజర్ రాజు అన్నారు. పట్టణంలోని ఆర్టీసీ డిపో ప్రాంగణంలో శనివారం సమ్మక్క సారక్క జాతరకు ఆర్�
గోదావరిఖని ఆర్టీసీ డిపో టిమ్స్ డ్రైవర్లు రోడ్డెక్కారు. హైదరాబాద్, మియాపూర్ లాంటి దూర ప్రాంతాలకు వెళ్లే బస్ డ్రైవర్లకు టికెట్ ఇష్యూయింగ్ మెషిన్ (టిమ్స్) ఇస్తూ అదనపు పని భారాన్ని మోపుతున్నారని ఆరోపిస్తూ ఉ
కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఆర్టీసీకి చెల్లించాల్సిన రూ.2,072 కోట్లు తక్షణం విడుదల చేయాలని ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షుడు ఎస్ బాబు, ప్రధాన కార్యదర్శి ఈదురు వెంకన్న డిమాండ్ చేశారు.
విద్యుత్ బస్సుల విధానంలో మార్పులు చేసి వాటి నిర్వహణను ఆర్టీసీకే ఇవ్వాలని ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ నల్లగొండ డిపో గౌరవాధ్యక్షుడు దండెంపల్లి సత్తయ్య, రాష్ట్ర కోశాధికారి కె ఎస్ రెడ్డి డి