తెలంగాణ సాధనలో ఆర్టీసీ ఉద్యోగులు కూడా తమవంతు పాత్ర పోషించారని, వారి చిరకాల డిమాండ్ అయిన విలీన అంశం, గుర్తింపు సంఘాల ఎన్నికలు ప్రభుత్వ పరిధిలోనే ఉన్నాయని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టంచేశారు.
నగరంలో ప్రజా రవాణా కోసం కీలకమైన బస్ షెల్టర్లు ఇప్పుడు అధ్వానంగా మారుతున్నాయి. ఎక్కడ చూసినా ఎలుకలు, పందికొక్కులు సంచరిస్తూ ప్రయాణికులను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. రోజుకు లక్షలాది మంది ప్రయాణికులు
ఆర్టీసీ ఉద్యోగుల ఎన్నో ఏండ్ల కల.. కలగానే మిగిలిపోనున్నదా? ఆర్టీసీని, ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయడానికి ఈ ఏడాది కూడా ప్రభుత్వానికి మనసు రావడం లేదా? మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కార్మికుల కలను సాకారం చే�
ఇంటాబయటా అనేక ఒత్తిళ్లు ఎదురొంటూనే మహిళా సిబ్బంది విధి నిర్వహణను బాధ్యతాయుతంగా నిర్వర్తిస్తున్నారని తెలంగాణ ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి కొనియాడారు. మహిళా దినోత్సవాన్ని పురసరించుకుని బస్ భవన్లో జరిగిన
TGSRTC | రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగులను చిన్నచూపు చూస్తున్నది. పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ అక్కడి దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తుంటే.. మన ప్రభుత్వం మాత్రం ఇంకా మీనమేషాలు లెక్కిస్తున్నది.
RTC Strike | తెలంగాణ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంతోపాటు వేతన సవరణ చేపట్టి ఆర్టీసీ కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలనే ప్రధాన డిమాండ్లతో సమ్మె నోటీసులు ఇచ్చేందుకు ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ సిద్ధమైంద�
దివ్యాంగులైన పురుషులకు మహిళలతో సమానంగా ఉచిత బస్సు ప్రయాణం తెలంగాణలో కల్పించారంటూ ఓ తప్పుడు వార్తను సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని ఆర్టీసీ సోమవారం పేర్కొంది.
TGSRTC | గ్రేటర్ ప్రయాణికులపై ఆర్టీసీ మరోసారి భారం మోపింది. టీ 24 టికెట్ ధరను పెంచింది. ఇప్పటివరకు రూ.130 ఉన్న టికెట్ ధరను ఆదివారం నుంచి రూ. 150కి పెంచింది. ఒకేసారిగా 20 రూపాయల భారం ప్రయాణికుడిపై పడింది. అలాగే సీనియ�
ఆర్టీసీ కార్మికుల కోసం కాంగ్రెస్ ఎన్నికల మ్యానిఫెస్టోలో చెప్పిన అంశాలను అమలుచేయాలని డిమాండ్ చేస్తూ.. సాక్షాత్తూ కాంగ్రెస్ పార్టీ అనుబంధ కార్మిక సంఘం పోరాటానికి దిగింది. ఈ క్రమంలో మార్చి 24న ‘చలో ఇంది�
TGSRTC | తమ హక్కుల సాధన, సమస్యల పరిష్కారం కోసం చలో సెక్రటేరియట్కు సన్నద్ధమవుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వానికి, పోలీస్ యంత్రాంగానికి ఆర్టీసీ కార్మికులు విజ్ఞప్తి చేశారు. ఆయా డిపోల నుంచి హైదరాబాద్ చేరుకు
TGSRTC | ‘ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తాం.. ఉద్యోగులు, కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తాం. వారికి అన్ని వసతులు, సదుపాయాలు కల్పిస్తాం. వచ్చే పీఆర్ఎస్సీ పరిధిలోకి ఆర్టీసీ కార్మికులను చేరుస్తాం