ఆర్టీసీ బస్ పాస్ల జారీలో సాంకేతిక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. సోమవారం సాంకేతిక ఇబ్బందులు ఎదురవడంతో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు స్టూడెంట్ బస్ పాస్లు జారీ చేయలేదు. వారం రోజుల నుంచి సర్వర్ డౌన్ సమస్య�
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆర్టీసీ వ్యాపార సముదాయాలను అద్దె ప్రాతిపదికన కేటాయించేందుకు సంస్థ సిద్ధమైంది. నిరుద్యోగులు, స్థానిక వ్యాపారులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆర్టీసీ ఎండీ వై నాగిరెడ్డి కో
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేస్తూ ఆమరణ నిరాహార దీక్షలు చేపడుతున్నట్టు తెలంగాణ జాతీయ మజ్దూర్ యూనియన్(టీజేఎంయూ) వ్యవస్థాపక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే హనుమంతు ముదిరాజ్ ప్రకటించా�
రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఐటీ, పీఏఎం అండ్ లీగల్)గా సీనియర్ అధికారి ఎం రాజశేఖర్ బుధవారం బస్ భవన్లో బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆర్టీసీ ఎండీ వై నాగిరెడ్డిని మర్యాదపూర్వ
ఆర్టీసీ ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించాలని ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి పేర్కొన్నారు. గురువారం నల్లగొండ డిపోను ఆయన సందర్శించారు. ఈ సందర్భం గా ఆయన బస్టాండ్ ప్రాంగణంతో పాటు డిపో పరిసరాలను ఆర్ఎం జానిరెడ్�
గ్రేటర్లో బస్సులు సంఖ్య పెంచాలంటూ విద్యార్థులు, ప్రయాణికులు ఆర్టీసీ అధికారులకు ఎన్ని సార్లు తెలిపినా ఆ దిశగా ఆర్టీసీ అడుగులు వేయడం లేదు. రద్దీ ప్రాంతాల్లో బస్సులు లేక ప్రయాణికులు నానా అవస్థలు పడుతున్�
ఆర్టీసీ సమస్యలపై కార్మిక సంఘాల నాయకులతో చర్చల సందర్భంగా ఒప్పుకొన్న అంశాలను మాత్రమే ప్రభుత్వం అమలు చేయాలని భావిస్తున్నట్టు రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్గౌడ్ తెలిపారు.
పర్యవేక్షణ అధికారే కండక్టర్ను లంచం అడగడంతో ప్రయాణికులు దేహశుద్ధి చేసిన ఘటన సంగారెడ్డి జిల్లా రాయికోడ్లో చోటుచేసుకున్నది.హైదరాబాద్ నుంచి నారాయణఖేడ్కు వెళ్లే ఆర్టీసీ బస్సు శుక్రవారం ఉదయం 8గంటలకు బ�
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల పొట్టలు కొట్టి వారి సమస్యలు పరిష్కరించకుండా తాత్సారం చేస్తుందని, ఈ సంస్థను క్రమేణ ప్రైవేటీకరణ చేసేందుకు కుట్ర పన్నుతుందని కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్ల�
గత కొంత కాలంగా తమ సమస్యలు పరిష్కరించాలని ఆర్టీసీ కార్మికులు ఇటు ప్రభుత్వం, అటు యాజమాన్యానికి విజ్ఞప్తులు చేస్తూ వస్తున్నారు. పలు సార్లు సమ్మెకు వెళ్తామని ఆర్టీసీ జేఏసీ నోటీసులు కూడా ఇవ్వగా, సమస్యలు పరిష
Rental Bus Scheme | తెలంగాణ ప్రాంత నిరుద్యోగుల కోసం 25 సంవత్సరాలుగా అనేక ప్రభుత్వాలు ఆర్టీసీ లో అద్దె బస్సుల స్కీం
నిర్వీర్యం చేయవద్దని రాష్ట్ర అద్దె బస్సు ఓనర్ల సంక్షేమ సంఘం గౌరవాధ్యక్షుడు లక్కం ప్రభాకర్ కోరారు.
‘రాష్ట్రంలో సంక్షేమ రాజ్యం పోయి, సమ్మెల రాజ్యం వచ్చింది’ అని బీఆర్టీయూ (బీఆర్ఎస్ ట్రేడ్ యూనియన్) రాష్ట్ర అధ్యక్షు డు రాంబాబుయాదవ్ విమర్శించారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో శుక్రవారం ఆయన మీడియాతో మ�