ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగిన వేళ.. సమ్మెను నిలువరించి కార్మికులకు భరోసా ఇచ్చేందుకు ప్రభుత్వ ప్రతినిధిగా ఆర్టీసీ యాజమాన్యం ఇవాళ చర్చలకు వస్తుందా? మళ్లీ డుమ్మా కొడుతుందా? అనేది హాట్టాపిక్గా మారింది. ఈ న�
విధులు ముగించుకొని నడుచుకుంటూ వెళ్తున్న పారిశుధ్య కార్మికురాలిని ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందిన విషాద ఘటన అంబర్పేట పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. ఇన్స్పెక్టర్ కిరణ్కుమార్,
బస్సుల్లో చిల్లర సమస్యలను పరిష్కరించడానికి ఆర్టీసీ తీసుకొచ్చిన క్యూఆర్ కోడ్ స్కాన్, కార్డు స్వైపింగ్ అందించే ఇంటలిజెంట్ టికెటింగ్ ( ఐటిమ్) మిషన్ల సేవలపై విమర్శలు వస్తున్నాయి. ఇవి సాంకేతిక సమస్య�
క్రెడాయ్ ఆధ్వర్యంలో ఆర్టీసీ ప్రయాణికులకు మజ్జిగ పంపిణీని ఆర్టీసీ నల్లగొండ జిల్లా రీజినల్ మేనేజర్ కె.జానీరెడ్డి బుధవారం ప్రారంభించారు. నల్లగొండ బస్టాండ్ ఆవరణంలో క్రెడాయ్ సంస్థ ఆధ్వర్యంలో ప్రతిరోజు
cyber criminals | అపరిచిత వ్యక్తులు ఆర్థిక పరమైన లావాదేవీల వివరాలు ఫోన్లో అడిగితే ఎట్టి పరిస్థితుల్లో స్పందించవద్దని కాచిగూడ ఇన్స్పెక్టర్ ఎస్.రాజశేఖర్ సూచించారు.
టీజీఎస్ఆర్టీసీ జేఏసీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నల్లగొండ డిపో జేఏసీ ఆధ్వర్యంలో ప్రైవేట్ విద్యుత్ బస్సుల విధానాన్ని వ్యతిరేకిస్తూ ఆర్టీసీ కార్మికులు సోమవారం అర్ధనగ్న ప్రదర్శనలు నిర్వహించారు. ఈ సంద�
తెలంగాణ ఉద్యమంలో ఆర్టీసీ, సింగరేణి కార్మికుల పాత్ర కీలకమని, కానీ నేడు ఆ సంస్థలు అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాయని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఆవేదన వ్యక్తం చేశారు.
తెలంగాణ సాధనలో ఆర్టీసీ ఉద్యోగులు కూడా తమవంతు పాత్ర పోషించారని, వారి చిరకాల డిమాండ్ అయిన విలీన అంశం, గుర్తింపు సంఘాల ఎన్నికలు ప్రభుత్వ పరిధిలోనే ఉన్నాయని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టంచేశారు.
నగరంలో ప్రజా రవాణా కోసం కీలకమైన బస్ షెల్టర్లు ఇప్పుడు అధ్వానంగా మారుతున్నాయి. ఎక్కడ చూసినా ఎలుకలు, పందికొక్కులు సంచరిస్తూ ప్రయాణికులను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. రోజుకు లక్షలాది మంది ప్రయాణికులు
ఆర్టీసీ ఉద్యోగుల ఎన్నో ఏండ్ల కల.. కలగానే మిగిలిపోనున్నదా? ఆర్టీసీని, ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయడానికి ఈ ఏడాది కూడా ప్రభుత్వానికి మనసు రావడం లేదా? మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కార్మికుల కలను సాకారం చే�
ఇంటాబయటా అనేక ఒత్తిళ్లు ఎదురొంటూనే మహిళా సిబ్బంది విధి నిర్వహణను బాధ్యతాయుతంగా నిర్వర్తిస్తున్నారని తెలంగాణ ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి కొనియాడారు. మహిళా దినోత్సవాన్ని పురసరించుకుని బస్ భవన్లో జరిగిన
TGSRTC | రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగులను చిన్నచూపు చూస్తున్నది. పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ అక్కడి దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తుంటే.. మన ప్రభుత్వం మాత్రం ఇంకా మీనమేషాలు లెక్కిస్తున్నది.
RTC Strike | తెలంగాణ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంతోపాటు వేతన సవరణ చేపట్టి ఆర్టీసీ కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలనే ప్రధాన డిమాండ్లతో సమ్మె నోటీసులు ఇచ్చేందుకు ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ సిద్ధమైంద�
దివ్యాంగులైన పురుషులకు మహిళలతో సమానంగా ఉచిత బస్సు ప్రయాణం తెలంగాణలో కల్పించారంటూ ఓ తప్పుడు వార్తను సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని ఆర్టీసీ సోమవారం పేర్కొంది.