గోదావరిఖని ఆర్టీసీ డిపో టిమ్స్ డ్రైవర్లు రోడ్డెక్కారు. హైదరాబాద్, మియాపూర్ లాంటి దూర ప్రాంతాలకు వెళ్లే బస్ డ్రైవర్లకు టికెట్ ఇష్యూయింగ్ మెషిన్ (టిమ్స్) ఇస్తూ అదనపు పని భారాన్ని మోపుతున్నారని ఆరోపిస్తూ ఉ
కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఆర్టీసీకి చెల్లించాల్సిన రూ.2,072 కోట్లు తక్షణం విడుదల చేయాలని ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షుడు ఎస్ బాబు, ప్రధాన కార్యదర్శి ఈదురు వెంకన్న డిమాండ్ చేశారు.
విద్యుత్ బస్సుల విధానంలో మార్పులు చేసి వాటి నిర్వహణను ఆర్టీసీకే ఇవ్వాలని ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ నల్లగొండ డిపో గౌరవాధ్యక్షుడు దండెంపల్లి సత్తయ్య, రాష్ట్ర కోశాధికారి కె ఎస్ రెడ్డి డి
ఇటీవలి కాలంలో అవకాశం వచ్చిన ప్రతిసారీ హైదరాబాద్ కాలుష్యాన్ని ఢిల్లీతో పోలుస్తూ మాట్లాడుతున్న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నగరాన్ని కాలుష్య రహితంగా మార్చాలని పంతంపట్టినట్టు పదేపదే చెప్పుకొచ్చారు.
ఆర్టీసీలో ఖాళీగా ఉన్న 17వేల పోస్టులను భర్తీ చేయాలని, కార్మికుల సమస్యలను పరిష్కరించాలని ఎంప్లాయీస్ యూనియన్(ఈయూ), తెలంగాణ మజ్దూర్ యూనియన్ (టీఎంయూ) ప్రతినిధులు కోరారు.
ఎలక్ట్రిక్ బస్సుల విధానంలో మార్పులు తీసుకొచ్చి ఆర్టీసీకి అవకాశం ఇవ్వాలని ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ ప్రభుత్వాన్ని కోరింది. ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు వీరాంజనేయులు అధ్
TGSRTC | ఆర్టీసీలో డ్రైవర్, శ్రామిక్ పోస్టుల నోటిఫికేషన్కు నేటి నుంచి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు తెలంగాణ స్టేట్ లెవల్ పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు మంగళవారం సూచనలు చే సింది.
ఆర్టీసీ దసరా ఆదాయం రూ.34.52 కోట్లు అర్జించింది. బతుకమ్మ, దసరా పండుగ సందర్భంగా సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 5 వరకు నడిపిన ప్రత్యేక బస్సులు నడిపించింది.