మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే జాన్పహాడ్ దర్గా ఉర్సు నేటి నుంచి ప్రారంభం కానున్నది. ఈ నెల 28 వరకు మూడు రోజులపాటు జరుగనున్న ఉత్సవాలకు అధికారులు, దర్గా నిర్వాహకులు అన్నిఏర్పాట్లు చేశారు.
: ఆర్టీసీ పార్సిల్ అండ్ కార్గో విభాగం ప్రారంభమైన నాటి నుంచి ఏటేటా గణనీయమైన వృద్ధి నమోదు చేస్తున్నది. పెరుగుతున్న రెవెన్యూతో సంస్థకు ఆర్థికంగా తనవంతు సహకారాన్ని అందిస్తున్నది. సేవలు ప్రారంభించిన రెండ�
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ప్రభుత్వరంగ సంస్థలను అమ్ముతుంటే, తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ఆర్టీసీని లాభాల్లోకి తీసుకొస్తున్నట్లు చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ అన్నారు.