RTC MD Nagireddy | ఆర్టీసీ సంస్థను నష్టాల నుంచి లాభాలబాటలోకి తీసుకువచ్చేందుకు ప్రతి ఒక్క అధికారి, సిబ్బంది కృషి చేయాలని ఆర్టీసీ వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ వై.నాగిరెడ్డి ఆదేశించారు.
రోడ్డు భద్రతా నియమాలను ప్రతీ ఒక్కరూ పాటించాలని డీటీవో శ్రీనివాస్రావు సూచించారు. సిరిసిల్ల ఆర్టీసీ డిపోలో మంగళవారం ఆర్టీసీ డ్రైవర్లకు రోడ్డు భద్రతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ల కమిటీ (ఈడీసీ) అంగీకరించిన అంశాలను వెంటనే అమలు చేయాలంటూ ఆర్టీసీ స్టాఫ్ అండ్ వరర్స్ ఫెడరేషన్ (ఎస్డబ్ల్యూఎఫ్) రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు రాష్ట్రంలోని పలు డిపోల వద్ద సోమవారం �
టీజీఎస్ఆర్టీసీ పరిధిలో సేవలందిస్తున్న అద్దె బస్సు యజమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సంస్థ యాజమాన్యం స్పష్టం చేసింది. ఈ మేరకు శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేసింది.
ఎలక్ట్రిక్ బస్లు నడిరోడ్డుపై కాలిపోతున్నాయి. రాష్ట్రవ్యాప్తం గా ఇప్పటికే మూడు ఎలక్ట్రిక్ బస్సు లు దగ్ధమయ్యాయి. డ్రైవర్ల అప్రమత్తతతో మూడుచోట్ల ప్రాణాపాయం తప్పింది.
ఆర్టీసీ బస్ పాస్ల జారీలో సాంకేతిక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. సోమవారం సాంకేతిక ఇబ్బందులు ఎదురవడంతో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు స్టూడెంట్ బస్ పాస్లు జారీ చేయలేదు. వారం రోజుల నుంచి సర్వర్ డౌన్ సమస్య�
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆర్టీసీ వ్యాపార సముదాయాలను అద్దె ప్రాతిపదికన కేటాయించేందుకు సంస్థ సిద్ధమైంది. నిరుద్యోగులు, స్థానిక వ్యాపారులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆర్టీసీ ఎండీ వై నాగిరెడ్డి కో
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేస్తూ ఆమరణ నిరాహార దీక్షలు చేపడుతున్నట్టు తెలంగాణ జాతీయ మజ్దూర్ యూనియన్(టీజేఎంయూ) వ్యవస్థాపక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే హనుమంతు ముదిరాజ్ ప్రకటించా�
రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఐటీ, పీఏఎం అండ్ లీగల్)గా సీనియర్ అధికారి ఎం రాజశేఖర్ బుధవారం బస్ భవన్లో బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆర్టీసీ ఎండీ వై నాగిరెడ్డిని మర్యాదపూర్వ
ఆర్టీసీ ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించాలని ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి పేర్కొన్నారు. గురువారం నల్లగొండ డిపోను ఆయన సందర్శించారు. ఈ సందర్భం గా ఆయన బస్టాండ్ ప్రాంగణంతో పాటు డిపో పరిసరాలను ఆర్ఎం జానిరెడ్�
గ్రేటర్లో బస్సులు సంఖ్య పెంచాలంటూ విద్యార్థులు, ప్రయాణికులు ఆర్టీసీ అధికారులకు ఎన్ని సార్లు తెలిపినా ఆ దిశగా ఆర్టీసీ అడుగులు వేయడం లేదు. రద్దీ ప్రాంతాల్లో బస్సులు లేక ప్రయాణికులు నానా అవస్థలు పడుతున్�
ఆర్టీసీ సమస్యలపై కార్మిక సంఘాల నాయకులతో చర్చల సందర్భంగా ఒప్పుకొన్న అంశాలను మాత్రమే ప్రభుత్వం అమలు చేయాలని భావిస్తున్నట్టు రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్గౌడ్ తెలిపారు.
పర్యవేక్షణ అధికారే కండక్టర్ను లంచం అడగడంతో ప్రయాణికులు దేహశుద్ధి చేసిన ఘటన సంగారెడ్డి జిల్లా రాయికోడ్లో చోటుచేసుకున్నది.హైదరాబాద్ నుంచి నారాయణఖేడ్కు వెళ్లే ఆర్టీసీ బస్సు శుక్రవారం ఉదయం 8గంటలకు బ�