ధాన్యానికి క్వింటాకు రూ.500 బోనస్ ఇస్తామని అసెంబ్లీ ఎన్నికలకు ముందు నమ్మబలికిన కాంగ్రెస్.. అధికారంలోకి రాగానే దోఖాబాజీ తనాన్ని ప్రదర్శించింది. ప్రభుత్వం ఏర్పాటైన తరువాత జిల్లా వ్యాప్తంగా 3,82,533 ఎకరాల్లో వ
కాంగ్రెస్ ఇచ్చిన హామీల గురించి రైతులకు అడిగే హక్కులేదా? అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు ప్రశ్నించారు. రైతులు 500 బోనస్ గురించి అడిగితే.. మంత్రి స్థాయిలో ఉండి “మొరుగుతున్నారు” అనే �
Harish Rao | దొడ్డు వడ్లకు రూ.500 బోనస్ లేదనడం దారుణమని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. తెలంగాణ భవన్లో ఆయన మంగళవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని రకాల వడ్లకు ర
Harish Rao | కాంగ్రెస్ బోనస్ పెద్ద బోగస్ అని.. సర్కారు మరో ఎన్నికల హామీని తుంగలో తొక్కిందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు మండిపడ్డారు. నిరుద్యోగులకు నెలకు రూ.4వేల భృతి ఇస్తామని హామీ ఇచ్చి, తాము ఆ మ
Rs 500 Bonus | వచ్చే సీజన్ నుంచి సన్న వండ్లకు క్వింటాల్కు రూ.500 బోనస్ ఇవ్వాలని తెలంగాణ కేబినెట్ నిర్ణయించిందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి తెలిపారు. సచివాలయంలో సోమవారం రాష్ట్ర మంత్రి మండలి సమావేశమైం�
అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని, ప్రభుత్వం స్పందించకుంటే వేలాది రైతులు, బీఆర్ఎస్ కార్యకర్తలతో గౌరారం దగ్గర రాజీవ్ రహదారిని ముట్టడిస్తామని ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప�
శాసనసభ ఎన్నికలకు ముందు వరికి రూ.500 బోనస్ ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు ముగియగానే మాట మార్చిందని, రైతులను ముంచడమే పనిగా పెట్టుకున్నదని ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే బానోతు హ�
ధాన్యం కొనుగోళ్ల విషయంలో రైతులకు న్యాయం జరిగేంతవరకు పోరాటాలు చేస్తామని, ఎలాంటి కొర్రీలు పెట్టకుండా రూ.500 చొప్పున రైతులకు బోనస్ చెల్లించాలని మున్సిపల్ చైర్పర్సన్ కాపు సీతాలక్ష్మి డిమాండ్ చేశారు.
అసెంబ్లీ ఎన్నికల సమయంలో క్వింటాల్ వరికి రూ.500ల చొప్పున బోనస్ ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు మాట మార్చి సన్నాలకు మాత్రమే బోనస్ ఇస్తామని ప్రకటించడం బోగస్ హామీ ఇచ్చామని ఒప్పుకున్నట్లేనని �
కాంగ్రెస్ ప్రభుత్వం రైతు వ్యతిరేక చర్యలకు పాల్పడడంపై బీఆర్ఎస్ భగ్గుమన్నది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు క్వింటా ధాన్యం కొనుగోలుపై రూ.500 బోనస్ చెల్లిస్తామని ప్రకటించి.. ఇప్పుడేమో కేవలం సన్న వడ్లకే ఇస్తా�
దొడ్డు రకం ధాన్యానికి రూ.500 బోనస్ చెల్లించాలని డిమాండ్ చేస్తూ జిల్లా కేంద్రంలోని నిజాంసాగర్ చౌరస్తా వద్ద మాజీ ఎమ్మెల్యే గంపగోవర్ధన్ ఆధ్వర్యంలో గురువారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుత
అసెంబ్లీ ఎన్నికల్లో రైతులకిచ్చిన హామీలను ఎగ్గొట్టేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తున్నదని బీఆర్ఎస్ నాయకులు మండిపడ్డారు. నిన్నమొన్నటి వరకు వరికి రూ.500 బోనస్ ఇస్తామని చెప్పిన ప్రభుత్వం, ఇప్పుడు క�
రైతాంగాన్ని అన్ని రకాలుగా మోసం చేస్తున్న కాంగ్రెస్ సర్కారు తీరుపై బీఆర్ఎస్ నాయకులు కదం తొక్కారు. సన్నాలతోపాటు దొడ్డు వడ్లకూ రూ. 500 బోనస్ చెల్లించాలని, కేంద్రాల్లో పేరుకుపోయిన వడ్లను కొనుగోలు చేయాలన�
ఎన్నికల ముందు ధాన్యానికి బోనస్గా రూ.500 చెల్లిస్తామని చెప్పి నేడు సన్న రకానికి మాత్రమే బోనస్ చెల్లిస్తామని సీఎం రేవంత్రెడ్డి ప్రకటించి రైతులు, ప్రజలను మోసం చేశారని, మాటమార్చడమే కాంగ్రెస్ నైజమని మక్త�
కాంగ్రెస్ ప్ర భుత్వం రైతులు, ప్రజలకు ఇచ్చిన హమీలను అమలు చేయాలని పీఏసీసీఎస్ చైర్మన్ శ్రీనివాసులు డిమాండ్ చేశా రు. గురువారం ప్రభు త్వం అన్ని రకాల ధా న్యానికి రూ.500 బోన స్ ప్రకటించాలని కోరుతూ కొల్లాపూర్�