ఇలా ఇప్పటికే తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న రైతాంగానికి కాంగ్రెస్ సర్కారు షాక్ ఇచ్చింది. పార్లమెంట్ ఎన్నికల ముందు వరకు వడ్లకు రూ.500 బోనస్ ఇస్తామని మాటిచ్చిన సీఎం రేవంత్రెడ్డి.. ఎన్నికలు ముగియగానే మాట మార్చా
రైతుల హక్కులను కాపాడేందుకు వారికి అండగా ఉంటామని గద్వాల పీఏసీసీఎస్ చైర్మన్ సుభాన్ అన్నారు. కాంగ్రెస్ రైతు వ్యతిరేక విధానాలను ని రసిస్తూ గురువారం బీఆర్ఎస్ నాయకులు తాసీల్దార్ కా ర్యాలయం ఎదుట నిరసన
అసెంబ్లీ ఎన్నికల్లో రైతులు, ప్రజలకు ఇచ్చిన హామీలను మరిచి వారిని మోసం చేసిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వెంటనే గద్దె దిగాలని జెడ్పీ వైస్ చైర్మన్ యాదయ్య డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు లు, ప్రజ
రైతులను మోసం చేసిన ఏ ప్రభుత్వం బాగుపడలేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రైతు మద్దతు ధర్నాను శామీర్పేట మండల కేంద్రం లో నిర్వహ�
అసెంబ్లీ ఎన్నికలప్పుడు కాంగ్రెస్ రైతులకు ఇచ్చిన అన్ని హామీలు అమ లు చేసి మాట నిలబెట్టుకోవాలని సంగారెడ్డి జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీజైపాల్రెడ్డి డిమాం డ్ చేశారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపుమ�
పండించిన ధాన్యానికి రూ.500 చొప్పున బోనస్ ఇస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చి, ఇప్పుడు కేవలం సన్నాలకు మాత్రమే ఇస్తామని సీఎం రేవంత్రెడ్డి మాటమార్చడం రైతులను మోసం చేయడమేనని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రె
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికలలలో రైతులకు ఇచ్చిన హామీలు ఏ ఒక్కటీ నెరవేర్చకుండా రైతులను నిండా ముంచుతున్నారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే పి.సబితా ఇంద్రారెడ్డి ఆరోపించారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదేశ
రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం నట్టేట ముంచుతున్నదని, రేవంత్ సర్కారుకు రైతుల ఉసురు తప్పక తగులుతుందని అందోల్ మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ అన్నారు. వడ్లకు బోనస్ విషయంలో ప్రభుత్వ తీరుకు నిరసనగా గురు
కాంగ్రెస్ పాలనలో రైతులకు తిప్పలు తప్పడం లేదు. దొడ్డు వడ్లు, సన్న వడ్లు పండించిన రైతన్నలు ధాన్యాన్ని విక్రయించేందుకు కొనుగోలు కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్నారు. బోనస్ దేవుడెరుగు కనీసం పండించిన ధాన�
కేసీఆర్ పాలనలో రాష్ట్రం సుభిక్షంగా ఉందని, రేవంత్రెడ్డి పాలనలో దుర్భిక్షంగా మా రిందని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపు మేరకు ఎమ్మెల్య�
KCR | కాంగ్రెస్ ప్రభుత్వ రైతు వ్యతిరేక చర్యలకు నిరసనగా గురువారం రాష్ట్రవ్యాప్తంగా నియోజకవర్గ కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపునిచ్చారు. పార్లమెంట్ ఎన్నికలు �