Marina and Rohit in Bigg Boss season 6 | బిగ్బాస్ హౌస్లోకి ఒక కలర్ఫుల్ కపుల్ ఎంట్రీ ఇచ్చింది. సీరియల్ నటులుగా పాపులర్ అయిన రియల్ కపుల్ మెరీనా రోహిత్ జంట బిగ్బాస్ హౌస్లోకి అడుగుపెట్టారు. పది, 11వ కంటెస్టెంట్స్గా ఈ జ�
నేడు హాంకాంగ్తో భారత్ ఢీ ఆసియా కప్ టీ20 టోర్నీ తొలి మ్యాచ్లో దాయాది పాకిస్థాన్ను మట్టికరిపించిన టీమ్ఇండియా.. మలి పోరుకు సిద్ధమైంది. పేసర్లు రాణించడంతో చిరకాల ప్రత్యర్థిని చిత్తుచేసిన రోహిత్ సేన.. అ
తొలి టీ20లో టీమ్ఇండియా ఘనవిజయం వార్ వన్ సైడే! యువ ఆటగాళ్లనే నిలువరించలేకపోయిన వెస్టిండీస్.. హేమాహేమీలతో నిండిన టీమ్ఇండియాకు కనీస ప్రతిఘటన ఇవ్వలేకపోయింది. కెప్టెన్ రోహిత్ శర్మ వేసిన పునాదిపై దినేశ
నేడు భారత్, ఇంగ్లండ్ ఆఖరి వన్డే సిరీస్పై కన్నేసిన ఇరు జట్లు ఒత్తిడిలో విరాట్ కోహ్లీ తొలి మ్యాచ్లో భారత ఏస్ పేసర్ బుమ్రా ఇంగ్లిష్ ఆటగాళ్లను అల్లాడిస్తే.. రెండో పోరులో టాప్లే దానికి బదులు తీర్చుకు�
సూపర్ సెంచరీతో విజృంభణ పోరాడి ఓడిన టీమ్ఇండియా సిరీస్ 2-1తో కైవసం పరుగుల వరద పారిన నాటింగ్హామ్ టీ20 మ్యాచ్లో భారత్పై ఇంగ్లండ్ది పైచేయి అయ్యింది. తొలుత మలన్, లివింగ్స్టోన్ వీరవిహారంతో ఇంగ్లండ్ భ
మరింత మంది నాయకులను సృష్టించాం సారథులపై కోచ్ రాహుల్ ద్రవిడ్ వ్యాఖ్య బెంగళూరు: ఎనిమిది నెలల వ్యవధిలో అన్నీ ఫార్మాట్లలో కలిపి భారత జట్టుకు ఆరుగురు సారథులుగా వ్యవహరించడంపై హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్
భారత్ బలంగా ఉందన్న దక్షిణాఫ్రికా కెప్టెన్ బవుమా న్యూఢిల్లీ: టీమ్ఇండియాతో సిరీస్ను ఈ ఏడాది చివర్లో ఆస్ట్రేలియా వేదికగా జరుగనున్న టీ20 ప్రపంచకప్నకు సన్నాహకంగా భావిస్తున్నామని దక్షిణాఫ్రికా కెప్టె�
సత్తాచాటిన ఇందూరు యువ బాక్సర్ పటియాల:బర్మింగ్హామ్ వేదికగా జూలైలో జరిగే ప్రతిష్ఠాత్మక కామన్వెల్త్ గేమ్స్కు రాష్ట్ర యువ బాక్సర్ మహమ్మద్ హుస్సాముద్దీన్ ఎంపికయ్యాడు. గురువారం జరిగిన జాతీయ ట్రయల్
జోష్ బట్లర్ ముంబైపై రాజస్థాన్ విజయం ఐపీఎల్ 15వ సీజన్ వీరబాదుడుకు కేరాఫ్ అడ్రస్ అయిన జోస్ బట్లర్ శతకంతో చెలరేగడంతో ముంబై ఇండియన్స్పై రాజస్థాన్ రాయల్స్ పైచేయి సాధించింది. బుమ్రా, మిల్స్ను కాచ
ఢిల్లీ బోణీ మెరిసిన కుల్దీప్, లలిత్, అక్షర్ ఐపీఎల్ 15వ సీజన్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ పదిహేనో సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ బోణీ కొట్టింది. మొదట కట్టుదిట్టమైన బౌలింగ్తో ముంబై ఇండియన్స్కు ముకుతాడు
మొహాలీ: శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టు తొలి రోజు భోజన విరామ సమయానికి ఇండియా రెండు వికెట్ల నష్టానికి 109 రన్స్ చేసింది. ఓపెనర్లు రోహిత్ శర్మ, మయాంక్ అగర్వాల్ పెవిలియన్ చేరుకున్నారు. ఆ ఇద్దర�
అహ్మాదాబాద్: వెస్టిండీస్తో జరగనున్న మూడవ వన్డేలో టాస్ గెలిచిన ఇండియా మొదట బ్యాటింగ్ ఎంచుకున్నది. ఇండియా జట్టులో నాలుగు మార్పులు జరిగాయి. కేఎల్ రాహుల్, దీపక్ హూడా, చాహల్, శార్దూల్ను తుది �
44 పరుగుల తేడాతో విండీస్ ఓటమి ఊహించిందే జరిగింది! గత కొన్నేండ్లుగా విండీస్పై పూర్తి ఆధిపత్యం కనబరుస్తూ వస్తున్న టీమ్ఇండియా అదే జోష్లో మరో సిరీస్ ఖాతాలో వేసుకుంది. వరుసగా రెండో పోరులోనూ రోహిత్ సేనక�
ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ 290 l భారత్ రెండో ఇన్నింగ్స్ 43/0 లండన్: బౌలర్లకు సహకరిస్తున్న పిచ్పై ఇంగ్లండ్ మిడిలార్డర్ నిలదొక్కుకోవడంతో భారత్తో జరుగుతున్న నాలుగో టెస్టు రసపట్టుకు చేరింది. టాపార్డర్ �
రోహిత్( ‘6టీన్స్’ ఫేమ్) కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘కళాకార్’. వెంకటరెడ్డి జాజాపురం నిర్మాత. శ్రీను బందెల దర్శకుడు. ఈ చిత్ర మోషన్ పోస్టర్ను దర్శకుడు అనిల్రావిపూడి విడుదలచేశారు. ఈ సందర్భంగా ర