క్రికెట్ ప్రపంచమంతా ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న మ్యాచ్కు సర్వం సిద్ధమైంది. ఆసియాకప్ సూపర్-4లో భాగంగా ఆదివారం దాయాది పాకిస్థాన్తో భారత్ తలపడనుంది. ఇరు జట్ల మధ్య గ్రూప్ దశలో జరిగిన పోరు వర్షార్పణం �
భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) పక్కా ప్రణాళికతో ముందుకెళుతున్నది. 2024 టీ20 ప్రపంచకప్ టోర్నీని దృష్టిలో పెట్టుకుంటూ యువ రక్తాన్ని ప్రోత్సహిస్తున్నది. దేశవాళీ టోర్నీలతో పాటు ఐపీఎల్లో ఆకట్టుకున్న
ఆన్లైన్లో క్రికెట్ బెట్టింగ్కు పాల్పడిన బీజేవైఎం రాష్ట్ర నాయకుడు రోహిత్ రుద్రాంగిని సౌత్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేసి అతడి వద్ద నుంచి రూ.50వేల నగదుతోపాటు ఓ సెల్ఫోన్ను స్వాధీనం చే
naatu naatu: వరుసగా ఇండియా రెండోసారి వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ ఫైనల్లోకి ప్రవేశించింది. ఆ మూమెంట్ను ఇండియన్ క్రికెటర్లు ఎలా ఎంజాయ్ చేసి ఉంటారో తెలిసిందే. అయితే ఈఎస్పీఎన్ తన ట్విట్టర్లో నాటు నాటు
భారత పిచ్లపై కుదురుకోవడం కంటే.. ధాటిగా ఆడటమే మంచిదని భావించిన ఆస్ట్రేలియా.. రెండో టెస్టులో మంచి స్కోరు చేసింది. ప్రతిష్ఠాత్మక ‘బోర్డర్-గవాస్కర్' సిరీస్లో భాగంగా తొలి టెస్టులో ఓటమి పాలైన ఆసీస్.. శుక్ర�
సొంతగడ్డపై టీమ్ఇండియా మరో సిరీస్ క్లీన్స్వీప్ చేసింది. ఇటీవల శ్రీలంకను ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించిన రోహిత్ సేన.. న్యూజిలాండ్పైనా అదే జోరు కొనసాగిస్తూ.. మూడు వన్డేల సిరీస్ను 3-0
Sri Lanka battting first భారత్తో జరుగుతున్న రెండవ వన్డేల్లో టాస్ గెలిచిన శ్రీలంక మొదట బ్యాటింగ్ ఎంచుకున్నది. కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ మైదానంలో రెండో వన్డే జరుగుతోంది. తొలి వన్డేలో ఇండియా 67 పరుగుల తేడ�
ఆల్రౌండ్ వైఫల్యంతో బంగ్లాదేశ్తో జరిగిన తొలి వన్డేలో భారత్ పరాజయం పాలైంది. హోరాహోరీగా సాగిన లో స్కోరింగ్ మ్యాచ్లో బంగ్లా వికెట్ తేడాతో గెలుపొందింది.
టీ20 ప్రపంచకప్లో టీమ్ఇండియా మరో పోరుకు సిద్ధమైంది. గ్రూప్-2లో భాగంగా ఆడిన నాలుగు మ్యాచ్ల్లో మూడింట నెగ్గిన రోహిత్ సేన నేడు జింబాబ్వేతో అమీతుమీకి సిద్ధమైంది. సూపర్-12 దశలో ఇదే చివరి మ్యాచ్ కాగా.. భారత జ
Bangladesh Vs India:టీ20 వరల్డ్కప్ గ్రూప్ 2లో ఇవాళ బంగ్లాదేశ్, ఇండియా మ్యాచ్ జరగనున్నది. టాస్ గెలిచిన బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబ్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్ కోసం బంగ్లాదేశ్ జట్టులో ఓ మార్పు జరిగ�