Sai Durgha Tej | విరూపాక్ష, బ్రో సినిమాలతో గ్రాండ్ హిట్స్ అందుకున్నాడు సాయి దుర్గ తేజ్ (Sai Durgha Tej). ఈ రెండు సినిమాల తర్వాత యంగ్ హీరో నెక్ట్స్ పీరియాడిక్ డ్రామా నేపథ్యంలో సినిమా చేస్తున్నాడని తెలిసిందే. ఈ మూవీని హనుమా
ఈ నెల 20 నుంచి 29వ తేదీ వరకు జరుగనున్న యూరప్ పర్యటన కోసం భారత జూనియర్ హాకీ జట్టును హాకీ ఇండియా(హెచ్ఐ) శనివారం ప్రకటించింది. మొత్తం 20 మంది ప్లేయర్లతో కూడిన జట్టుకు డిఫెండర్ రోహిత్ సారథ్యం వహించనుండగా, శార�
‘బజ్బాల్' ఎరాలో తొలిసారి ఇంగ్లండ్ జట్టుకు షాక్ తగిలింది. భారత్లో దూకుడు మంత్రం పనిచేయదని ఇంగ్లిష్ జట్టుకు బాగా తెలిసొచ్చింది. సొంతగడ్డపై తన ఆధిపత్యాన్ని కొనసాగించిన టీమ్ఇండియా.. వరుసగా 17వ టెస్టు �
అతడికి నాన్నే స్ఫూర్తి. ఆయన అడుగుజాడలే ఆ కుర్రాడి ఆత్మవిశ్వాసం. జాతీయ, అంతర్జాతీయ టోర్నీల్లో లెక్కకు మిక్కిలి పతకాలతో తండ్రి దేశ ఖ్యాతిని దశదిశలా ఇనుమడింపజేస్తే..ఆయన వారసత్వాన్ని పుణికిపుచ్చుకుంటూ పర్�
ఓపెనర్ బెన్ డకెట్ (118 బంతుల్లో 133 బ్యాటింగ్; 21 ఫోర్లు, 2 సిక్సర్లు) వీర విజృంభణతో మూడో టెస్టు రసకందాయంలో పడింది. భారీ స్కోరు చేశామనుకున్న టీమ్ఇండియాకు ఒక్క సెషన్లోనే డకెట్ చుక్కలు చూపాడు. బంతి ఎలా పడ్డా
అప్రతిహత విజయాలతో దూకుడు మీద ఉన్న యువ భారత జట్టు.. ఆదివారం అండర్-19 ప్రపంచకప్ ఫైనల్లో ఆస్ట్రేలియాతో తలపడనుంది. టోర్నీ చరిత్రలో మరే జట్టుకు సాధ్యం కాని రీతిలో ఇప్పటి వరకు ఐదుసార్లు జగజ్జేతగా నిలిచిన యంగ్�
కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో తన ఓటమికి నగర కాంగ్రెస్ అధ్యక్షుడు నరేందర్రెడ్డి, టీపీసీసీ అధికార ప్రతినిధి రోహిత్రావే కారణమంటూ ఆ పార్టీ కరీంనగర్ నియోజకవర్గ ఇన్చార్జ్ పురమల్ల శ్రీనివాస్ ఈనెల
2022 టీ20 ప్రపంచకప్ నుంచి పొట్టి ఫార్మాట్కు దూరంగా ఉంటున్న సీనియర్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ తిరిగి జాతీయ జట్టులోకి వచ్చారు. ఈ ఏడాది అమెరికా, వెస్టిండీస్ వేదికగా టీ20 వరల్డ్కప్ జరగనుండగా.. స�
పుష్కర కాలం తర్వాత సొంతగడ్డపై జరుగుతున్న ప్రతిష్ఠాత్మక వన్డే ప్రపంచకప్లో ట్రోఫీని ముద్దాడేందుకు టీమ్ఇండియా ఒక్క అడుగు దూరంలో నిలిచింది. టోర్నీ ఆసాంతం ఆల్రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్న రోహిత్ సేన �
బీఆర్ఎస్ను వీడి కుమారుడు రోహిత్తో కలిసి కాంగ్రెస్లో చేరిన మైనంపల్లి హన్మంతరావుకు షాకులు మీద షాకులు తగులుతున్నాయి. ఆయన రాకను వ్యతిరేకిస్తూ పార్టీని వీడుతున్న నేతల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నది.
కాంగ్రెస్ పార్టీలో ప్రజాబలం ఉన్న నాయకులకు విలువ లేదని, డబ్బు సంచులు, నోట్ల కట్టలకే ఆ పార్టీ అధిష్ఠానం ప్రాధాన్యం ఇస్తున్నదని మెదక్ డీసీసీ అధ్యక్షుడు కంఠారెడ్డి తిరుపతిరెడ్డి విమర్శించారు
క్రికెట్ ప్రపంచమంతా ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న మ్యాచ్కు సర్వం సిద్ధమైంది. ఆసియాకప్ సూపర్-4లో భాగంగా ఆదివారం దాయాది పాకిస్థాన్తో భారత్ తలపడనుంది. ఇరు జట్ల మధ్య గ్రూప్ దశలో జరిగిన పోరు వర్షార్పణం �
భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) పక్కా ప్రణాళికతో ముందుకెళుతున్నది. 2024 టీ20 ప్రపంచకప్ టోర్నీని దృష్టిలో పెట్టుకుంటూ యువ రక్తాన్ని ప్రోత్సహిస్తున్నది. దేశవాళీ టోర్నీలతో పాటు ఐపీఎల్లో ఆకట్టుకున్న
ఆన్లైన్లో క్రికెట్ బెట్టింగ్కు పాల్పడిన బీజేవైఎం రాష్ట్ర నాయకుడు రోహిత్ రుద్రాంగిని సౌత్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేసి అతడి వద్ద నుంచి రూ.50వేల నగదుతోపాటు ఓ సెల్ఫోన్ను స్వాధీనం చే
naatu naatu: వరుసగా ఇండియా రెండోసారి వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ ఫైనల్లోకి ప్రవేశించింది. ఆ మూమెంట్ను ఇండియన్ క్రికెటర్లు ఎలా ఎంజాయ్ చేసి ఉంటారో తెలిసిందే. అయితే ఈఎస్పీఎన్ తన ట్విట్టర్లో నాటు నాటు