‘బోర్డర్-గవాస్కర్’ ((Border Gavaskar Trophy)) సిరీస్లో భాగంగా ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా (India vs Australia) మధ్య జరుగుతున్న నాలుగో టెస్టు నాలుగో రోజు ఆట తొలి సెషన్ ముగిసింది.
Rohit Sharma | భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ మరో అరుదైన ఘనత సాధించాడు. అహ్మదాబాద్లో అస్ట్రేలియాతో జరుగుతున్న ఆఖరి టెస్టులో 35 పరుగులు చేయడం ద్వారా రోహిత్.. 17 వేల పరుగుల మైలురాయిని చేరుకున్నాడు.
ఆట కన్నా పిచ్ల గురించే ఎక్కువ చర్చ జరుగుతున్న ‘బోర్డర్-గవాస్కర్' సిరీస్లో తొలిసారి వికెట్ బ్యాటింగ్కు అనుకూలించింది. ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియంలో గురువారం ప్రారంభమైన పోరులో ఆసీస్ �
బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీలో భాగంగా జరుగుతున్న మూడో టెస్టులో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్లో 197 పరుగులకు ఆలౌటైంది. ప్రస్తుతం ఆస్ట్రేలియా 88 పరుగుల ఆధిక్యంలో ఉంది.
బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీలో భాగంగా జరుగుతున్న మూడో టెస్టులో రెండో రోజు ఆట మొదలైంది. ఆస్ట్రేలియా బౌలర్ల ధాటికి బుధవారం తొలి ఇన్నింగ్స్లో టీమ్ఇండియా 109 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే.
బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీలో టాస్ గెలిచి బ్యాటింగ్ దిగిన టీమిండియాను ఆస్ట్రేలియా బౌలర్లు వణికిస్తున్నారు. దీంతో టీమిండియా తొలి రోజు లంచ్ బ్రేక్ సమయానికి 7 వికెట్లు కోల్పోయి 84 పరుగులు చేసింది.
ఆస్ట్రేలియాతో మూడో టెస్టుకు ముందు తెలుగు క్రికెటర్ కేఎస్ భరత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 'షాట్ ఎంపిక అనేది చాలా కీలకం. షాట్ సెలక్షన్ సరిగ్గా ఉంటే రన్స్ వాటంతట అవే వస్తాయి' షాట్ ఎంపిక అనేది చా
టీ20లకు ఆదరణ పెరుగుతున్న ఈ కాలంలో ఇండియాకు రెండో కోచ్ ఉండాలని మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ అంటున్నాడు. మూడు ఫార్మట్లలో ఇద్దరు కెప్టెన్లు ఉన్నప్పడు ఇద్దరు కోచ్లు ఉంటే తప్పేంటి? అనేది అతని
భారత మహిళల జట్టు కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ టీ20 ఫార్మాట్లో సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. పొట్టి క్రికెట్లో 150 అంతర్జాతీయ మ్యాచ్లు ఆడిన తొలి క్రికెటర్గా ఆమె గుర్తింపు సాధించింది. రోహ�
బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీలో భారత జట్టు జైత్రయాత్రపై మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ టెస్టు జట్టు స్వరూపాన్నే మార్చేశాడని, రోహిత్ శర్మ అత�