టీమిండియాకు ఆడాలన్నది తన ఒక్కడి కల కాదని కేఎస్ భరత్ అన్నాడు. నేను జాతీయ జట్టుకు ఆడాలని చాలామంది కోరుకున్నారని తెలిపాడు. బోర్డర్- గవాస్కర్ ట్రోఫీ తొలి మ్యాచ్లో అతను టెస్టుల్లో ఆరంగేట్రం చ�
నాగ్పూర్ టెస్టులో భారత్ పట్టు బిగిస్తోంది. తొలి రోజు ఆస్ట్రేలియాను 177 పరుగులకే కట్టడి చేసింది. ఆ తర్వాత ఇన్నింగ్స్ ఆరంభించిన భారత్ ఆట ముగిసే సరికి వికెట్ నష్టానికి 77 రన్స్ చేసింది. ఓపెనర్లు ర
స్వదేశంలో వరుస సిరీస్ విజయాలతో జోరు మీదున్న భారత జట్టు.. ఆస్ట్రేలియాతో బిగ్ఫైట్కు సిద్ధమైంది. నాలుగు మ్యాచ్ల టెస్టు సిరీస్లో భాగంగా నాగ్పూర్ వేదికగా జరుగుతున్నది.
ఆస్ట్రేలియా మీడియా, ఆ జట్టు సభ్యులు కొందరు నాగ్పూర్ పిచ్పై విమర్శలు చేశారు. ఆతిథ్య భారత జట్టు పిచ్ను తమకు అనుకూలంగా మార్చిందంటూ ఆరోపించారు. ఆసీస్ ఆరోపణలపై తాజాగా రోహిత్ శర్మ స్పందించారు. పిచ్పై క�
బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీ మొదటి టెస్టు కోసం భారత్ జట్టు సన్నాహకాలు మొదలుపెట్టింది. టీమిండియా ప్రాక్టీస్ చేస్తున్న వీడియోను బీసీసీఐ ట్విట్టర్లో షేర్ చేసింది. నెల నుంచి తొలి టెస్టుకు సన్నద్�
ఇటీవల స్వదేశంలో శ్రీలంక, న్యూజిలాండ్పై వన్డే, టీ20 సిరీస్లు నెగ్గిన భారత్ ఇక టెస్టుల కోసం రెడీ అవుతున్నది. గత రెండు పర్యాయాలు ఆస్ట్రేలియా గడ్డపై ఆస్ట్రేలియాను చిత్తు చేసి సిరీస్ చేజిక్కించుకున్న టీమ�
Shubman Gill | న్యూజిలాండ్పై మూడో వన్డేలో సెంచరీతో తన తండ్రి సంతోషపడకపోవచ్చని భారత్ యువ క్రికెటర్, ఓపెనింగ్ బ్యాటర్ శుభ్మాన్ గిల్ సరదాగా వ్యాఖ్యానించాడు. మ్యాచ్ అనంతరం భారత్ హెడ్ కోచ్ రాహుల్ద్రవిడ్తో �
మూడో వన్డేలో భారత్, న్యూజిలాండ్ను చిత్తు చేసింది. 90 పరుగుల తేడాతో గెలుపొందింది. రెండు వన్డేల్లోనూ గెలిచిన టీమిండియా 3-0తో కివీస్ను వైట్వాష్ చేసింది.
మూడో వన్డేలో భారత్,నిర్లీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 385 రన్స్ చేసింది. ఓపెనర్లు శుభ్మన గిల్ (112), రోహిత్ శర్మ (101), హార్దిక్ పాండ్యా (54), చెలరేగడంతో భారీ స్కోర్ సాధించింది.