ఆస్ట్రేలియా మీడియా, ఆ జట్టు సభ్యులు కొందరు నాగ్పూర్ పిచ్పై విమర్శలు చేశారు. ఆతిథ్య భారత జట్టు పిచ్ను తమకు అనుకూలంగా మార్చిందంటూ ఆరోపించారు. ఆసీస్ ఆరోపణలపై తాజాగా రోహిత్ శర్మ స్పందించారు. పిచ్పై క�
బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీ మొదటి టెస్టు కోసం భారత్ జట్టు సన్నాహకాలు మొదలుపెట్టింది. టీమిండియా ప్రాక్టీస్ చేస్తున్న వీడియోను బీసీసీఐ ట్విట్టర్లో షేర్ చేసింది. నెల నుంచి తొలి టెస్టుకు సన్నద్�
ఇటీవల స్వదేశంలో శ్రీలంక, న్యూజిలాండ్పై వన్డే, టీ20 సిరీస్లు నెగ్గిన భారత్ ఇక టెస్టుల కోసం రెడీ అవుతున్నది. గత రెండు పర్యాయాలు ఆస్ట్రేలియా గడ్డపై ఆస్ట్రేలియాను చిత్తు చేసి సిరీస్ చేజిక్కించుకున్న టీమ�
Shubman Gill | న్యూజిలాండ్పై మూడో వన్డేలో సెంచరీతో తన తండ్రి సంతోషపడకపోవచ్చని భారత్ యువ క్రికెటర్, ఓపెనింగ్ బ్యాటర్ శుభ్మాన్ గిల్ సరదాగా వ్యాఖ్యానించాడు. మ్యాచ్ అనంతరం భారత్ హెడ్ కోచ్ రాహుల్ద్రవిడ్తో �
మూడో వన్డేలో భారత్, న్యూజిలాండ్ను చిత్తు చేసింది. 90 పరుగుల తేడాతో గెలుపొందింది. రెండు వన్డేల్లోనూ గెలిచిన టీమిండియా 3-0తో కివీస్ను వైట్వాష్ చేసింది.
మూడో వన్డేలో భారత్,నిర్లీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 385 రన్స్ చేసింది. ఓపెనర్లు శుభ్మన గిల్ (112), రోహిత్ శర్మ (101), హార్దిక్ పాండ్యా (54), చెలరేగడంతో భారీ స్కోర్ సాధించింది.
టీమిండియా కెప్టెన్ రోహిత్ వన్డేల్లో 49వ ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. మిచెల్ శాంటర్న్ బౌలింగ్లో సిక్స్ బాది హాఫ్ సెంచరీ అందుకున్నాడు. 15 ఓవర్లకు భారత్ స్కోర్ 128/0.
సొంత గడ్డపై టీమిండియాను ఓడించడం చాలా కష్టమని పీసీబీ మాజీ ఛైర్మన్ రమీజ్ రాజా అన్నాడు. స్వదేశంలో ఎలా ఆడాలి? అనేది ఉపఖండ జట్లు, ముఖ్యంగా పాకిస్థాన్, భారత జట్టును చూసి నేర్చుకోవాలని అతను అభి