Cricket Australia : ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్(WTC Final 2023) రసవత్తరంగా సాగుతోంది. రెండో రోజు ఆస్ట్రేలియా ఆలౌటయ్యాక భారత్ తొలి ఇన్నింగ్స్ ధాటిగా ఆరంభించింది. కానీ, స్కాట్ బోలాండ్(Scott Boland) ఒక అద్భుత బంతితో ఫామ్�
WTC Final: టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. టీమిండియా ఈ ఫైనల్కు నాలుగు ఫాస్ట్ బౌలర్లతో బరిలోకి దిగుతోంది. అశ్విన్కు చోటు దక్కలేదు. కేఎస్ భరత్ కీపింగ్ బాధ్యత�
Odisha Train Accident | ఒడిశా (Odisha)లోని బాలాసోర్ (Balasore) జిల్లాలో జరిగిన ఘోర రైలు ప్రమాద బాధితులకు
టీంఇండియా రన్ మెషీన్ విరాట్ కోహ్లీ (Virat Kohli ), జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma ) కూడా భారీగా విరాళం ఇచ్చినట్లు వార్తలు హల్చ
ICC Rankings : వన్డే, టీ20 యుగంలో ఆదరణ కోల్పోతున్న టెస్టు క్రికెట్కు టెస్టు చాంపియన్షిప్ కొత్తకళ తెచ్చింది. ఐదు రోజుల ఆటలోని మజాను మళ్లీ గుర్తు చేసింది. భారత్, ఆస్ట్రేలియా ఆటగాళ్ల టెస్టు ర్యాంకులను ఈరో�
World Test Championship final: వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ ఫైనల్ బుధవారం ప్రారంభంకానున్నది. ఆస్ట్రేలియా, ఇండియా జట్లు ఆ తుది పోరుకు రెఢీ అయ్యాయి. ఈ నేపథ్యంలో కెప్టెన్ల ఫోటో సెషన్లో రోహిత్, కమ్మిన్స్ పాల్గొన్నా�
WTC Final 2023 : ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్(WTC Final 2023) తేదీ ఖరారైనప్పటి నుంచి ఓవల్(Oval) స్టేడియం వార్తల్లో నిలిచింది. అక్కడ గెలుపు ఎవరిది? పిచ్ బౌలర్లకు అనుకూలిస్తుందా? లేదంటే బ్యాటర్లకు స్వర్గధా
దాదాపుగా రెండు నెలల నుంచి ఐపీఎల్ టీ20 మూడ్లో ఉన్న భారత ఆటగాళ్లకు డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడటం సవాలుతో కూడుకున్నదే అని క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ అన్నాడు. భారత్, ఆస్ట్రేలియా మధ్య వచ్చే నెల 7 నుంచి ఓవ�
టోఫెల్ స్కోరుతో కూడా ఇకపై కెనడాలో భారతీయ విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించవచ్చు. స్టూడెంట్ డైరెక్ట్ స్ట్రీమ్ ద్వారా టోఫెల్ స్కోరుతో వీసాలకు దరఖాస్తు చేసుకోవచ్చని ఎడ్యుకేషన్ టెస్టింగ్ సర్వీస
ఇండియాలో మృతిచెందిన అమెరికా ఆర్మీ అధికారి అస్థికలు ఆయన స్వస్థలానికి చేరేందుకు 58 ఏండ్లు పట్టింది. దాదాపు ఆరు దశాబ్దాల తర్వాత ఇంటికి చేరిన ఆయన అస్థికలను చూసి కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు.
Rohit Sharma | ఈ ఐపీఎల్ సీజన్లో దారుణంగా విఫలమైన ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మకు టీమిండియా మాజీ ప్లేయర్ వీరేంద్ర సెహ్వాగ్ ఓ కీలక సూచన చేశాడు.
Rohit Sharma | టీ20 క్రికెట్ చరిత్రలో 11 వేల పరుగుల మైలురాయి దాటిన రెండో ఇండియన్ క్రికెటర్గా రోహిత్ శర్మ రికార్డు సృష్టించాడు. ఇవాళ ముంబైలోని వాంఖడే స్టేడియంలో సన్రైజర్స్ హైదరాబాద్ (SRH)తో మ్యాచ్ సందర్భంగా ఈ �