ICC Test Rankings: టెస్టు ర్యాంకింగ్స్లో ఇండియా మళ్లీ అగ్రస్థానంలో నిలిచింది. రోహిత్ సేనకు ఇప్పుడు 115 పాయింట్లు ఉన్నాయి. ఆ తర్వాత స్థానంలో ఆస్ట్రేలియా ఉంది.
భారత కెప్టెన్ రోహిత్ శర్మ మొదట్లో ముంబై హిందీ మాట్లాడేవాడని మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ అన్నాడు. 'కైసా హై రే తూ?, కైసా హై షానే?' వంటి పదాలు ఎక్కువగా ఉపయోగించేవాడని భజ్జీ తన యూట్యూబ్ ఛానల్లో
బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీ మొదటి టెస్టులో మూడో రోజు ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. బిగ్స్క్రీన్ మీద నన్ను ఎందుకు చూపిస్తున్నారు. రిఫరీని చూపించండి అని రోహిత్ అన్నాడు.
నాగ్పూర్ టెస్టులో టీమిండియా విజయంపై మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ ట్విట్టర్ వేదికగా హర్షం వ్యక్తం చేశాడు. తొలి టెస్టులో ఆస్ట్రేలియాపై టీమిండియా పూర్తి స్థాయి ఆధిపత్యం ప్రదర్శించిందని ల
బౌలర్ల కృషికి బ్యాటర్ల సహకారం తోడవడంతో ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ పైచేయి సాధించింది. శుక్రవారం రెండో రోజు ఆట ముగిసే సమయానికి టీమ్ఇండియా 7 వికెట్ల నష్టానికి 321 పరుగులు చేసింది.
తొలి టెస్టులో అద్భుతంగా రాణించిన రోహిత్ శర్మ, జడేజా, అశ్విన్పై టీమిండియా దిగ్గజం సచిన్ టెండూల్కర్ ప్రశంసలు కురిపించాడు. ఈ ముగ్గురిని తెలుగు దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ ఆర్ ఆర్తో పో�
Rohit bowled: 120 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద రోహిత్ ఔట్ అయ్యాడు.. ఇక తొలి టెస్టు ఆడుతున్న స్పిన్నర్ మర్ఫి తన ఖాతాలో అయిదు వికెట్లు వేసుకున్నాడు.
Nagpur test:రోహిత్, జడేజాలు కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. దీంతో తొలి ఇన్నింగ్స్లో ఇండియాకు ఆధిక్యం వచ్చింది. రోహిత్ టెస్టుల్లో 9వ సెంచరీ నమోదు చేశాడు.
Rohit Sharma :రోహిత్ టెస్టుల్లో 9వ సెంచరీ చేశాడు. కెప్టెన్గా అన్ని ఫార్మాట్లలో సెంచరీలు చేసిన తొలి భారత కెప్టెన్గా నిలిచాడు. నాగపూర్ టెస్టు తొలి ఇన్నింగ్స్లో భారత్ ఆధిక్యాన్ని సాధించింది.
టీమిండియాకు ఆడాలన్నది తన ఒక్కడి కల కాదని కేఎస్ భరత్ అన్నాడు. నేను జాతీయ జట్టుకు ఆడాలని చాలామంది కోరుకున్నారని తెలిపాడు. బోర్డర్- గవాస్కర్ ట్రోఫీ తొలి మ్యాచ్లో అతను టెస్టుల్లో ఆరంగేట్రం చ�
నాగ్పూర్ టెస్టులో భారత్ పట్టు బిగిస్తోంది. తొలి రోజు ఆస్ట్రేలియాను 177 పరుగులకే కట్టడి చేసింది. ఆ తర్వాత ఇన్నింగ్స్ ఆరంభించిన భారత్ ఆట ముగిసే సరికి వికెట్ నష్టానికి 77 రన్స్ చేసింది. ఓపెనర్లు ర
స్వదేశంలో వరుస సిరీస్ విజయాలతో జోరు మీదున్న భారత జట్టు.. ఆస్ట్రేలియాతో బిగ్ఫైట్కు సిద్ధమైంది. నాలుగు మ్యాచ్ల టెస్టు సిరీస్లో భాగంగా నాగ్పూర్ వేదికగా జరుగుతున్నది.