India vs Westindies : వెస్టిండీస్ పర్యటన తొలి టెస్టులోనే దుమ్మురేపిన భారత జట్టు(Team India) ఆతిథ్య జట్టుకు గట్టి హెచ్చరికలు పంపింది. రెండో టెస్టులోనూ గెలిచి సిరీస్ సొంతం చేసుకోవాలని రోహిత్ శర్మ (Rohit Sharma) సేన పట్ట
Yashasvi Jaiswal : భారత యువ ఓపెనర్ యశస్వీ జైస్వాల్(Yashasvi Jaiswal) ఆరంగేట్రంలోనే అదరగొట్టాడు. ఆడుతున్నది తొలి టెస్టు మ్యాచ్ అయినా.. ఎన్నో మ్యాచ్ల అనుభవం ఉన్న ఆటగాడిలా కనిపించాడు. వెస్టిండీస్పై డిమినికా(Dominica) వేది�
Team India - South Africa Tour : వెస్టిండీస్ పర్యటనలో ఉన్న భారత జట్టు(Team India) త్వరలోనే దక్షిణాఫ్రికా(South Africa) గడ్డపై కాలుమోపనుంది. అవును.. టీమిండియా, దక్షిణాఫ్రికా పర్యటన ఖరారైంది. భారత క్రికెట్ బోర్డు(BCCI), దక్షి
Yashaswi Jaiswal: విండీస్తో జరుగుతున్న తొలి టెస్టు రెండో రోజు ఆట ముగిసే సమయానికి యశస్వి జైస్వాల్ 143 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. అతని ఇన్నింగ్స్లో 14 బౌండరీలు ఉన్నాయి. ఇండియా తరపున తొలి టెస్టులోనే సె�
Yashasvi Jaiswal | ఓపెనర్లు దంచికొట్టడంతో వెస్టిండీస్తో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ భారీ స్కోరు దిశగా సాగుతున్నది. జాతీయ జట్టు తరఫున తొలి మ్యాచ్ ఆడుతున్న యశస్వి జైస్వాల్ (244 బంతుల్లో 116 పరుగులు; 12 ఫోర్లు), కెప్ట
IND vs WI : వెస్టిండీస్తో జరుగుతున్న తొలి టెస్టులో భారత జట్టు భారీ స్కోర్ దిశగా పయనిస్తోంది. ఓపెనర్లు యశస్వీ జైస్వాల్(55), రోహిత్ శర్మ(52) అర్ధ శతకాలు బాదారు. తొలి టెస్టు ఆడుతున్న యశస్వీ అంచనాలను
Team India New Jersey : భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య టెస్టు సిరీస్కు రేపటితో తెర లేవనుంది. బార్బడోస్(Barbados) వేదికగా తొలి టెస్టు మొదలవ్వనుంది. ఈ మ్యాచ్లో టీమిండియా కొత్త జెర్సీ(New Jersey)తో బరిలోకి దిగనుంది. అయితే..
Harbhajan Singh : ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్లో(WTC Final 2023) భారత్ ఓటమితో కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma)పై విమర్శలు వెల్తువెత్తుతున్న విషయం తెలిసిందే. మాజీ క్రికెటర్లు సైతం అతడిని కెప్టెన్సీ నుంచి తప్పించా�
Team India : ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ (WTC Final 2023) ఫైనల్లో పరాజయం పాలైన భారత జట్టు.. మరో సర్కిల్ను ప్రారంభించేందుకు సిద్ధమైంది. తొలి అడుగును వెస్టిండీస్ పర్యటన నుంచి ప్రారంభించనుంది. ఈ నెల 12 నుంచి భారత్, వెస్టి�
Indian Cricketers - Food Habbits : క్రీడ ఏదైనా శారీరక దారుఢ్యం, ఫిట్నెస్ చాలా ముఖ్యం. ఎందుకంటే..? ఆటగాడి భవితవ్యాన్ని నిర్ణయించేది అదే. కాబట్టి ఆరోగ్యకరమైన, బలవర్థకమైన ఆహారం తీసుకోవాల్సి ఉంటుంది. శరీరానికి శక్తినిచ్చేందుకు మ�
పొట్టి ఫార్మాట్ ప్రభావంతో వన్డేల్లోనూ వేగం పెరిగిందని టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ పేర్కొన్నాడు. ఈ ఏడాది జరుగనున్న వన్డే వరల్డ్కప్ షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో రోహిత్ స్పందించాడు.