Salman Khan | ఐసీసీ వన్డే ప్రపంచకప్లో వరుస విజయాలతో హ్యాట్రిక్ నమోదు చేసుకున్న టీమ్ఇండియాపై ప్రశంసల వర్షం కురుస్తున్నది. స్వదేశంలో జరుగుతున్న మెగాటోర్నీలో దంచికొడుతున్న భారత జట్టుపై బాలీవుడ్ కండల వీరుడు �
వరల్డ్కప్లో భాగంగా దాయాదుల మధ్య జరిగిన సమయంలో ఓ ఆసక్తికర సంఘటన వెలుగుచూసింది. భారత బౌలర్ల ధాటికి పాకిస్థాన్ 200 లోపే ఆలౌట్ కాగా.. స్వల్ప లక్ష్యఛేదనలో టీమ్ఇండియా సారథి రోహిత్ శర్మ (Rohit Sharma) భారీ సిక్సర్లత
వన్డే ప్రపంచకప్లో పాకిస్థాన్పై భారత్ జోరు కొనసాగింది. ఇప్పటి వరకు జరిగిన ఏడు వరల్డ్కప్లలో దాయాదిని చిత్తుచేసిన టీమ్ఇండియా.. ఎనిమిదోసారి కూడా అదే ఫలితం రాబట్టింది. శనివారం జరిగిన మెగా పోరులో రోహిత�
ప్రపంచకప్లో అత్యంత ప్రతిష్ఠాత్మక మ్యాచ్కు వేళైంది. ప్రపంచంలోనే అతి పెద్దదైన క్రికెట్ స్టేడియంలో శనివారం పాకిస్థాన్తో భారత్ తలపడనుంది. ఇప్పటి వరకు వరల్డ్కప్లో ఇరు జట్ల మధ్య ఏడు మ్యాచ్లు జరగగా.. �
ప్రపంచకప్ అంటే చాలు భారత కెప్టెన్ రోహిత్ శర్మ పూనకం వచ్చినట్టు సెంచరీల మీద సెంచరీలు కొడుతుంటాడు. నిలబడి మంచినీళ్లు తాగినంత తేలికగా భారీ సిక్సర్లతో బౌలర్ల వెన్నులో వణుకు పుట్టిస్తాడు. ఈసారి సొంత గడ్డ�
విధ్వంసం, విశ్వరూపం, వీరవిహారం.. ఈ ఉపమానాలన్నీ ఆ ఇన్నింగ్స్ ముందు దిగదుడుపే! పరుగుల సునామీ, సిక్సర్ల జడివాన, రికార్డుల ఊచకోత.. ఇవన్నీ చాలా చిన్న పదాలే ఆ దంచుడు ముందు!! బౌలర్ చేతి నుంచి బంతి వచ్చిందే తడువు.. ఆ�
Rohit Sharma | ప్రతిష్ఠాత్మక వన్డే ప్రపంచకప్లో భారత సారథి రోహిత్ శర్మ అరుదైన రికార్డు ఖాతాలో వేసుకున్నాడు. మెగాటోర్నీలో భాగంగా ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరుగుతున్న పోరులో అఫ్గానిస్థాన్ బౌలర్లపై న
ODI World Cup | వన్డే ప్రపంచకప్ 2023 టోర్నీలో భాగంగా.. ఢిల్లీ వేదికగా నేడు భారత్తో జరుగుతున్న మ్యాచ్లో అఫ్ఘానిస్థాన్ తొలి వికెట్ కోల్పోయింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్కు దిగిన అఫ్ఘానిస్థాన్కు భార
Ind vs Afg | వన్ డే ప్రపంచకప్ టోర్నీ(CWC2023)లో భాగంగా బుధవారం భారత్ - అఫ్ఘానిస్థాన్ క్రికెట్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ క్రమంలో టాస్ గెలిచినా అఫ్ఘానిస్థాన్ బ్యాటింగ్ ఎంచుకుని భారత్కు బౌలింగ్ అప్పగించింది.
తొలి పోరులో కంగారూలను చిత్తుచేసిన టీమ్ఇండియా.. మలిపోరులో అఫ్గానిస్థాన్ను ఢీకొట్టేందుకు రెడీ అయింది. డెంగ్యూ బారిన పడిన శుభ్మన్ గిల్ ఈ మ్యాచ్కు కూడా అందుబాటులో లేకపోగా.. టాపార్డర్పై భారీ అంచనాలున�
సొంతగడ్డపై మరోసారి వన్డే ప్రపంచకప్ను అందుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్న భారత జట్టుకు అదిరే ఆరంభం లభించింది. ఆదివారం చెన్నై వేదికగా జరిగిన తొలి మ్యాచ్లో ఐదుసార్లు చాంపియన్ ఆస్ట్రేలియాపై రోహిత్ శర్�
World Cup 2023 | వరల్డ్ కప్ లో టీం ఇండియా బోణీ చేసింది. ఆస్ట్రేలియాపై జరిగిన మ్యాచ్ లో ఆరు వికెట్ల తేడాతో మరో ఎనిమిది ఓవర్లు మిగిలి ఉండగానే టీం ఇండియా విజయ తీరాలకు చేరుకున్నది.