టీమ్ఇండియా దిగ్గజాలు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లేకుండా జట్టును నడిపించడం తమకు పెద్ద సవాలేనని భారత క్రికెట్ జట్టు హెడ్కోచ్ గంభీర్ అన్నాడు. వారం రోజుల వ్యవధిలో రోకో టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటి�
టెస్టులలో భారత క్రికెట్ జట్టును నడిపించే కొత్త నాయకుడెవరో ఈనెల 24న తేలనుంది. రోహిత్శర్మ రిటైర్మెంట్ నేపథ్యంలో టెస్టులకు కొత్త సారథిని రాబోయే శనివారం ప్రకటించేందుకు బీసీసీఐ ముహూర్తం ఖరారు చేసింది.
IPL 2025 : ఐదు సార్లు ఛాంపియన్ ముంబై ఇండియన్స్ (Mumbai Indians) ప్లే ఆఫ్స్కు దూసుకెళ్లింది. వాంఖడే స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals)ను చిత్తు చేసి చివరి బెర్తును కైవసం చేసుకుంది.
IPL 2025 : ప్లే ఆఫ్స్కు చేరువలో ఉన్న ముంబై ఇండియన్స్ (Mumbai Indians)కు తదుపరి రెండు మ్యాచ్లు చావోరేవో లాంటివి. ఈ రెండింటా జయభేరి మోగిస్తే హార్దిక్ పాండ్యా బృందం దర్జాగా నాకౌట్కు దూసుకెళ్లుతుంది. అయితే.. లీగ్ �
Rohit Sharma: రోహిత్ శర్మ తన సోదరుడు విశాల్పై కాస్త సీరియస్ అయ్యాడు. అతనికి ఇష్టమైన కారుకు డెంట్ కావడంతో.. ఆ కోపాన్ని వ్యక్తం చేశాడు. ఈ ఘటన వాంఖడే స్టేడియంలో జరిగింది.
భారత్, పాకిస్థాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా వారం రోజుల పాటు వాయిదాపడ్డ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 18వ సీజన్.. శనివారం నుంచి పునఃప్రారంభం కానుంది. పునరుద్ధరించిన షెడ్యూల్ ప్రకా