‘కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలు’ అన్నట్లు భారత క్రికెట్ చీఫ్ కోచ్ గౌతం గంభీర్ పేలవ ప్రస్థానానికి వేల ప్రశ్నలు! ఏ ముహూర్తాన టీమ్ఇండియా కోచ్గా బాధ్యతలు స్వీకరించాడో గానీ ఎవరూ కలలో ఊహించని పరాజయాలన�
Ravi Shastri : భారత టెస్టు జట్టు సారథిగా తొలి పరీక్షకు సిద్ధమవుతున్నాడు శుభమన్ గిల్ (Subhman Gill). జూన్ 20న లీడ్స్లోని హెడింగ్లే స్టేడియంలో ఇంగ్లండ్తో తొలి టెస్టు జరగనున్న నేపథ్యంలో మాజీ కోచ్ రవిశాస్త్రి (Ravi Shastri) ఆసక్తిక�
‘పాత నీరు పోవాలి..కొత్త నీరు రావాలి’ అంటారు. భారత క్రికెట్కు ఇది సరిగ్గా సరిపోతుంది. తమ అద్భుత ఆటతీరుకు తోడు మెండైన నాయకత్వ శైలితో దేశ క్రికెట్కు వన్నె తెచ్చిన కెప్టెన్లు ఎంతో మంది. తరాలు మారుతున్నా.. తరగ
అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటనపై భారత క్రీడాలోకం స్పందించింది. రోహిత్, కోహ్లీతో పాటు బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు, హైదరాబాదీ పేసర్ సిరాజ్ ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన మృతులకు నివాళి అర్పించారు.
Team India : ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ కొత్త సైకిల్ (2025-27) తొలి సిరీస్ కోసం భారత జట్టు (Team India) ఇంగ్లండ్ చేరుకుంది. సుదీర్ఘ ప్రయాణం అనంతరం శనివారం భారత ఆటగాళ్లు ఇంగ్లండ్లో అడుగుపెట్టారు.
కొద్దిరోజుల క్రితమే టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించి అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసిన భారత టెస్టు మాజీ సారథి రోహిత్ శర్మ.. తన నిర్ణయం అభిమానులతో పాటు తన తండ్రి(గురునాథ్ శర్మ)నీ నిరాశకు గురిచేసిందని అన్�
England : ఇంగ్లండ్ జట్టుకు వరుసగా షాక్లు తగులుతున్నాయి. టీమిండియాతో ఐదు టెస్టుల సిరీస్ను విజయంతో ఆరంభించాలనే కసితో ఉన్న ఆతిథ్య జట్టుకు బౌలింగ్ కష్టాలు వెంటాడుతున్నాయి. యువ పేసర్ గస్ అట్కిన్స�
ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ ముందంజ వేయగా, గుజరాత్ టైటన్స్ తమ పోరాటాన్ని ముగించింది. శుక్రవారం జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్లో ముంబై 20 పరుగుల తేడాతో గుజరాత్పై ఉత్కంఠ విజయం సాధించింది.
Priyank Panchal : దేశవాళీ క్రికెట్లో మరో క్రికెటర్ శకం ముగిసింది. విధ్వంసక ఆటగాడిగా పేరొందిన గుజరాత్ మాజీ కెప్టెన్ ప్రియాంక్ పాంచల్ (Priyank Panchal) వీడ్కోలు పలికాడు. అన్ని ఫార్మాట్ల నుంచి వైదొలుగుతున్నానని వె�
Ajit Agarkar: టెస్టు క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన కోహ్లీ, రోహిత్ స్థానాన్ని భర్తీ చేయడం కష్టమని చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ పేర్కొన్నారు. అయితే కొత్త బ్యాటర్లు వారి పాత్రను పోషిస్తారని ఆశి
సుమారు దశాబ్దంన్నర కాలం పాటు భారత క్రికెట్కు వెన్నెముకలా నిలిచిన మాజీ సారథులు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీతో పాటు సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్.. ఆటకు రిటైర్మెంట్ ప్రకటించిన నేపథ్యంలో టీమ�