Champions Trophy | చాంపియన్స్ ట్రోఫీకి ముందు ప్రత్యేకంగా ఏమీ చేయాలనుకోవడం లేదని.. ఇంగ్లాండ్తో తొలి వన్డే తరహాలోనే వీలైనంత వరకు ఎక్కువగా ప్రయోగాలు చేయాలనుకుంటున్నట్లు కెప్టెన్ రోహిత్ శర్మ పేర్కొన్నారు. 249 పరుగు
IND vs ENG ODI | నాగ్పూర్ వేదికగా ఇంగ్లాండ్తో జరుగుతున్న వన్డే మ్యాచ్లో టీమిండియా రెండు వికెట్లు కోల్పోయింది. 19 పరుగులు వద్ద ఓపెనర్లు ఇద్దరు అవుట్ అయ్యారు. 4.3 ఓవర్ వద్ద ఆర్చర్ బౌలింగ్లో ఫిల్ స్టాల్కు క్య�
IND vs ENG ODI | భారత్-ఇంగ్లాండ్ మధ్య నాగ్పూర్ వేదికగా తొలి వన్డే జరుగనున్నది. ఇప్పటికే టీ20 సిరీస్ను 4-1 తేడాతో కైవసం చేసుకున్న టీమిండియా.. అదే ఉత్సాహంతో వన్డేల్లోనూ రాణించాలని కసితో ఉన్నది. కీలకమైన చాంపియన్స్
IND vs ENG | మరికొద్దిరోజుల్లో పాకిస్థాన్, దుబాయ్ వేదికలుగా మొదలుకాబోయే ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీకి ముందు తమ బలం, బలహీనతలేంటో తెలుసుకోవడంతో పాటు తప్పొప్పులను సరిదిద్దుకోవడానికి భారత క్రికెట్ జట్టుకు సువర�
Rohit Sharma | టీమ్ఇండియా వన్డే, టెస్టు సారథి రోహిత్ శర్మ అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ వీడ్కోలుకు సమయం ఆసన్నమవుతోందా? ఇటీవల కాలంలో వరుస సిరీస్ ఓటములకు తోడు వ్యక్తిగతంగా పేలవ ఫామ్, వయసు, ఇతరత్రా కారణాలతో రోహి�
Champions Trophy | పాకిస్థాన్ వేదికగా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ జరుగనున్నది. ఫిబ్రవరి 19 నుంచి టోర్నీ జరుగనున్నది. అంతకు ముందు 16న లాహోర్లో చాంపియన్స్ ట్రోఫీ ప్రారంభోత్సవం జరుగనున్నది. అయితే, టీమిండియా కెప్టెన్ రో
టీమ్ఇండియా స్టార్ పేసర్ అర్ష్దీప్సింగ్ ప్రతిష్ఠాత్మక ఐసీసీ టీ20 క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డును కైవసం చేసుకున్నాడు. శనివారం ఐసీసీ ప్రకటించిన అవార్డు జాబితాలో అర్ష్దీప్కు చోటు దక్కింది. తన స్వ�
T20 Team Of The Year | అంతర్జాతీయ క్రికెట్ నియంత్రణ మండలి (ICC) 2024 సంవత్సరానికి టీ20 బెస్ట్ టీమ్ను శనివారం ప్రకటించింది. అత్యుత్తమ జట్టులో నలుగురు భారతీయ ఆటగాళ్లకు చోటు దక్కింది. గతేడాది టీ20 ప్రపంచకప్ గెలిచిన ప్లేయర్స్
టీమ్ఇండియా ఆల్రౌండర్ శార్దూల్ ఠాకూర్ (119 బంతుల్లో 113 నాటౌట్, 17 ఫోర్లు) వీరోచిత శతకంతో జమ్ము కశ్మీర్తో జరుగుతున్న రంజీ మ్యాచ్లో ముంబై భారీ ఆధిక్యం దిశగా సాగుతోంది.
Rohit Sharma: జమ్మూకశ్మీర్తో జరుగుతున్న రంజీ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్లో రోహిత్ శర్మ 28 రన్స్ చేసి ఔటయ్యాడు. కొన్ని ట్రేడ్మార్క్ షాట్లు కొట్టినట్లు కనిపించినా.. భారీ ఇన్నింగ్స్ ఆడలేకపోయాడు.
Rohit Sharma | రంజీ ట్రోఫీలో భాగంగా ముంబయి-జమ్మూ కశ్మీర్ మధ్య గురువారం మ్యాచ్ మొదలైంది. దాదాపు పదేళ్ల తర్వాత టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ దేశవాళీ క్రికెట్ ఆడుతుండడంతో మ్యాచ్ను చూసేందుకు చాలామంది అభిమాన�
జాతీయ జట్టులో కొనసాగాలంటే దేశవాళీలు ఆడాల్సిందేనని కరాఖండీగా చెప్పిన బీసీసీఐ ఆదేశాలను భారత స్టార్ క్రికెటర్లు ఆచరణలో పెడుతున్నారు. సుమారు దశాబ్దకాలంగా డొమెస్టిక్ క్రికెట్ వైపునకు కన్నెత్తి చూడని ట