ముంబయిలోని వాంఖడే స్టేడియం 50వ వార్షికోత్సవం అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి దిగ్గజ క్రికెటర్లు సునీల్ గవాస్కర్, సచిన్ టెండూల్కర్, మాజీ హెడ్కోచ్ రవిశాస్త్రి.. ప్రస్తుట టీమిండియా కెప్టెన్ రో
Suresh Raina | ఇటీవల పేలవమైన ఫామ్తో ఇబ్బందులుపడుతున్న టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) త్వరలో జరిగే చాంపియన్స్ ట్రోఫీ (Champions Trophy) లో భారీగా పరుగులు సాధించి మళ్లీ ఫామ్లోకి వస్తాడని మాజీ క్రికెటర్ సురేశ్ ర�
Champions Trophy | ఈ ఏడాది జరుగనున్న చాంపియన్స్ ట్రోఫీకి బీసీసీఐ జట్టును ప్రకటించింది. అయితే, ఇందులో పెద్దగా మెరుపులేమీ కనిపించలేదు. దాదాపుగా 2023లో జరిగిన వన్డే వరల్డ్ కప్లో పాల్గొన్న ఆటగాళ్లు ఉన్నారు. కేవలం నలుగ�
Rohit Sharma | రంజీ ట్రోఫీలో ఆడుతారా? అన్న ప్రశ్నకు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించాడు. ఇటీవల వరుస సిరీస్లో ఓటమి నేపథ్యంలో ప్రతి క్రికెటర్ రంజీల్లో ఆడాలని బీసీసీఐ స్పష్టం చేసింది. ముంబయిలో నిర్వహించ�
Team Indai Squad | ఛాంపియన్స్ ట్రోఫీతో పాటు స్వదేశంలో ఇంగ్లాండ్తో జరిగే వన్డే సిరీస్కు సైతం బీసీసీఐ జట్టును ప్రకటించింది. ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ వన్డే జట్టులోకి రానుండగా.. హైదరాబాదీ బౌలర్ మహ్మద్ సిరా�
Team Indai | ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ (Champions Trophy) కోసం బీసీసీఐ (BCCI) శనివారం భారత జట్టును ప్రకటించింది. మీడియా సమావేశంలో (Rohit Sharma), చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ (Ajit Agarkar) విలేకరుల సమావేశంలో జట్టును ప్రకటించారు. అయితే, ఈ సం�
Champions Trophy | చాంపియన్స్ ట్రోఫీకి భారత జట్టు ప్రకటనకు ముహూర్తం నిర్ణయించారు. ఐసీసీ ఈవెంట్లో పాల్గొననున్న జట్టును ముంబయిలో శనివారం ప్రకటించనున్నారు. సెలక్షన్ కమిటీ చైర్మన్ అజిత్ అగార్కర్, టీమిండియా కెప�
Rohit Sharma | బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో బ్యాటింగ్తో నిరాశ పరిచిన కెప్టెన్ రోహిత్ శర్మ ముమ్మరంగా ప్రాక్టీస్ చేస్తున్నాడు. త్వరలో ఇంగ్లాండ్తో వన్డే సిరీస్తో పాటు కీలకమైన ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా
Yuvraj Singh | ఫామ్లో లేని ఆటగాళ్లు ఏ ఎత్తులో ఉన్నా.. దేశవాళీ క్రికెట్ ఆడాలని భారత మాజీ బ్యాట్స్మెన్ యువరాజ్ సింగ్ సూచించాడు. న్యూజిలాండ్, ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టుల్లో టీమిండియా ఘోర పరాజయం పాలైంది. విరా
Champions Trophy : చాంపియన్స్ ట్రోఫీ ఓపెనింగ్ సెర్మనీకి భారత కెప్టెన్ రోహిత్ శర్మ హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి. భారత ప్లేయర్లను కూడా పీసీబీ ఆహ్వానించినట్లు తెలుస్తోంది. ఆ టోర్నీకి చెందిన ప్రారంభోత్సవ వే
BCCI | ఆస్ట్రేలియాతో ఇటీవల జరిగిన ఐదు మ్యాచుల టెస్ట్ సిరీస్లో భారత్ 1-3 తేడాతో ఓటమిపాలైంది. హెడ్కోచ్ గౌతమ్ గంభీర్, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్తో భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) అధికారులతో శనివా�
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ (బీజీటీ)లో ఆస్ట్రేలియా చేతిలో 1-3తో సిరీస్ కోల్పోవడం కంటే స్వదేశంలో భారత జట్టు కివీస్ చేతిలో వైట్వాష్ అవడమే అత్యంత బాధాకరమని మాజీ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ అభిప్రాయపడ్డాడ
Yuvraj Singh | ఆస్ట్రేలియా వేదికగా జరిగిన బోర్డర్-గవాస్కర్ టెస్ట్ సిరీస్లో ఓటమి తర్వాత టీమిండియా ఆటగాళ్లపై మాజీలతో పాటు అభిమానులు విమర్శలు గుప్పిస్తున్నారు. ముఖ్యంగా కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు సీనియర్