నగర శివారులోని ఓ ఇంజినీరింగ్ కాలేజీలో కోటి రూపాయలు గుర్తుతెలియని వ్యక్తులు చోరీ చేశారు. ప్రతి నిత్యం వందలాది మంది సిబ్బంది, వేలాది మంది సిబ్బంది కాలేజీ ఆవరణలో తిరుగుతుండడం, సీసీ కెమెరాలు, సెక్యూరిటీ సి�
రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్లో ఓ ఇంజినీరింగ్ కాలేజీలో భారీ చోరీ (Theft) జరిగింది. అబ్దుల్లాపూర్మెట్ పరిధిలోని బ్రిలియంట్ ఇంజినీరింగ్ కాలేజీలో దుండగులు రూ.కోటి ఎత్తుకెళ్లారు.
robbery | నారాయణపేట్ జిల్లా దామరిగిద్ద గ్రామం, మండలంకు చెందిన రెనివట్ల నర్సింహా అనే వ్యక్తి గొర్రెలను మేపుకుంటూ మంగళవారం సాయంత్రం 8 గంటల సమయంలో నర్సాపూర్ పట్టణ శివారులోని ఓ రైస్ మిల్ దగ్గరకు వచ్చి వాటిని అక్క�
హైదరాబాద్లోని (Hyderabad) ఫిల్మ్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ దొంగతనం జరిగింది. ఓ ఇంట్లో 43 తులాల బంగారం, రూ.లక్ష నగదును దుండగులు ఎత్తుకెళ్లిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
Thieves | నర్సాపూర్ పట్టణం ఎస్సీ కాలనీకి చెందిన సంతం రవిశంకర్ నర్సాపూర్ మున్సిపాలిటీలోని మార్కెట్ రోడ్డులో గత నాలుగు సంవత్సరాలుగా కిరాణ దుకాణం నడిపించుకుంటూ జీవిస్తున్నాడు. రోజు మాదిరిగానే బుధవారం రాత్రి ద�
హైదరాబాద్లోని (Hyderabad) మైలార్దేవ్పల్లిలో దొంగలు రెచ్చిపోయారు. శాస్త్రీపురం కింగ్స్ కాలనీలో ఓ వ్యాపారి ఇంటిని గుళ్ల చేశారు. ఇంటి తాళాలు పగలగొట్టి బిరువాలో ఉన్న 47 తులాల బంగారం, రూ.11 వేల నగదుతో పాటు ఖరీదైన వ�
కర్ణాటకలోని విజయపుర జిల్లాలో మంగళవారం నాటు తుపాకులు, కత్తులతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలోకి ప్రవేశించిన ముగ్గురు ముసుగు దొంగలు బ్యాంకు సిబ్బందిని తాళ్లతో కట్టేసి రూ. 20 కోట్ల విలువైన నగదు, బంగారు ఆభరణ�
పెద్దపల్లి మండలం నిమ్మనపల్లిలో దొంగలు (Robbery) హల్చల్ చేశారు. గ్రామానికి చెందిన వేల్పుల కనకయ్య అనే సింగరేణి రిటైర్డ్ ఉద్యోగి ఇంట్లో చోరీకి పాల్పడ్డారు.
రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి సమీపంలో సినీ ఫక్కీలో దారి దోపిడీ జరిగింది. ఓ వ్యాపారి 40 లక్షలను తీసుకెళ్తున్నాడనే సమాచారంతో అతడి కారును పలువురు దుండగులు వెంబడించారు. వ్యాపారి కారును ఢీకొట్టడమే కాకుండా, అ�
Robbery On Moving Truck | ఇద్దరు వ్యక్తులు కదులుతున్న లారీపైకి ఎక్కారు. అందులోని వస్తువులను చోరీ చేశారు. బైకులపై ఆ లారీని అనుసరించిన వ్యక్తులు వాటిని సేకరించారు. ధూమ్ సినిమా తరహా దోపిడీకి సంబంధించిన ఈ వీడియో క్లిప్ సో�
లిఫ్ట్ అడిగి దారిదోపిడీలకు పాల్పడుతున్న భార్యాభర్తలను అరెస్టు చేసినట్లు కామారెడ్డి ఎస్పీ రాజేశ్చంద్ర తెలిపారు. జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరా�
హైదరాబాద్లో పట్టపగలే ఖజానా జువెల్లర్స్ దుకాణంలో (Khazana Jewellery) కాల్పులు జరుపుతూ దోపిడీకి పాల్పడిన కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ముగ్గురు నిందితులను సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు.