Country-made bombs | ఏపీలోని చిత్తూరు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. అర్దరాత్రి నాటు బాంబులు వేసి ఫాంహౌస్లో దోపిడీకి ప్రయత్నించిన ఘటన స్థానికంగా కలకలం రేపింది.
Kurukshetra | సీనియర్ లాయర్ ఇంట్లోకి(Senior lawyer house) చొరబడిన దొంగలు భారీ దోపిడీకి(Robbery) పాల్పడ్డారు. సుమారు రూ. 3.15 కోట్ల విలువైన నగదు, బంగారం, వెండి ఆభరణాలతో పారిపోయారు.
Jewellery Robbery | చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గోడకు రంధ్రం చేసి లోపలికి ప్రవేశించిన దుండగులు, వెనుక గది నుంచి ముందు గదికి మధ్య ఉన్న తలుపుకు కూడా రంధ్రం చేసి షాప్లోని బంగారు, వెండి ఆభరణాలను ఎత్తుకెళ్లారు.
Basara Temple | నిర్మల్ జిల్లా బాసర జ్ఞాన సరస్వతి ఆలయంలో భారీ చోరీ జరిగింది. సరస్వతి అమ్మవారి ఆలయంలోని పై అంతస్తులో ఉన్న మహంకాళి అమ్మవారి వెండి కిరీటంతో పాటు హుండీని దుండగులు ఎత్తుకెళ్లారు. గర్భగుడి తాళాలు పగులగొ
Woman, Son Murder | ఇంట్లో ఉన్న తల్లి, కుమారుడు అనుమానాస్పదంగా మరణించారు. కత్తితో పొడిచి వారిని హత్య చేశారు. ఆ ఇంట్లోని డబ్బు, నగలు కూడా చోరీ అయ్యాయని మహిళ భర్త ఫిర్యాదు చేశాడు. ఈ నేపథ్యంలో దోపిడీ కోసం దొంగలు వారిని హత�
Nepal Gang | హైదరాబాద్లో నేపాలీ గ్యాంగ్ మరోసారి రెచ్చిపోయింది. జూబ్లీహిల్స్ ప్రశాసన్ నగర్లో విశ్రాంత ఐపీఎస్ అధికారి సతీమణి తనూజ రంజన్ను హత్య చేసి భారీగా బంగారం, నగదు దోచుకెళ్లిన ఘటన మరువకముందే.. జవహర్ నగర్ ప�
Robbery ఓ కుటుంబాన్ని ప్లాన్ ప్రకారం లక్ష్యంగా పెట్టుకున్న దొంగలు ఆ ఇంట్లోకి చొరబడి భారీ దోపిడీకి పాల్పడ్డారు. ఈ ఘటన హైదరాబాద్ గోషామహల్ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగుచూసింది.
Hyderabad | హైదరాబాద్లోని గోషామహల్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ చోరీ జరిగింది. జైన్ స్కూల్ సమీపంలో తాళం వేసిన ఓ ఇంట్లోకి చొరబడి బంగారం, వెండి ఆభరణాలు, నగదును ఎత్తుకెళ్లారు.
గట్టిగా కేకలు పెట్టుకుంటూ చేతిలో కత్తితో పరుగులు పెడుతున్న ఆగంతకుడు.. అతడిని వెంబడిస్తూ పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్న పోలీసులు.. నిర్మానుష్య ప్రాంతంలోనుంచి కాలనీలోకి ప్రవేశించిన ఆగంతకుడు ఎదురుగా కన�
ఏటీఎంలో నగదు చోరీ చేసి, పోలీసుల కళ్లుగప్పి పరారైన నిందితుల సంఘటన మండల కేంద్రమైన చిట్యాలలో చోటు చేసుకుంది. పోలీసులు, ప్రత్యక్ష సాక్షులు తెలిపిన సమాచారం ప్రకారం నలుగురు నిందితులు ఆంధ్రప్రదేశ్లోని ఓ ఏటీఎ�
బీజేపీ పాలిత మధ్యప్రదేశ్లో దొంగలు ఇష్టమొచ్చిన ట్టు రెచ్చిపోతున్నారు. సింగ్రౌలీ జిల్లాలో సాయుధులైన కొంతమంది ఓ బ్యాంక్ లో చొరబడి ఖాతాదారులను, సిబ్బందిని బందీలుగా చేసుకొని, భారీ దోపిడీకి పాల్పడ్డారు.
Wife Kills Husband With Lover | ఒక మహిళ తన ప్రియుడి సహాయంతో భర్తను హత్య చేయించింది. భర్తతో కలిసి బైక్పై వెళ్తుండగా దోపిడీ దొంగలు కాల్పులు జరిపి చంపినట్లు నమ్మించేందుకు ప్రయత్నించింది. అయితే పోలీసుల దర్యాప్తులో అసలు విషయం
జూబ్లీహిల్స్ రోడ్ నెం 25లోని ఓబుల్రెడ్డి స్కూల్ సమీపంలోని ప్లాట్ నెంబర్ 305లో పింగళి అనిరుద్రెడ్డి, దీపికారెడ్డి దంపతులు నివాసం ఉంటున్నారు. ఆ ఇంట్లో నేపాల్కు చెందిన మహేష్ షాహీ(30), అప్సర దంపతులు 45రో�