Woman, Son Murder | ఇంట్లో ఉన్న తల్లి, కుమారుడు అనుమానాస్పదంగా మరణించారు. కత్తితో పొడిచి వారిని హత్య చేశారు. ఆ ఇంట్లోని డబ్బు, నగలు కూడా చోరీ అయ్యాయని మహిళ భర్త ఫిర్యాదు చేశాడు. ఈ నేపథ్యంలో దోపిడీ కోసం దొంగలు వారిని హత�
Nepal Gang | హైదరాబాద్లో నేపాలీ గ్యాంగ్ మరోసారి రెచ్చిపోయింది. జూబ్లీహిల్స్ ప్రశాసన్ నగర్లో విశ్రాంత ఐపీఎస్ అధికారి సతీమణి తనూజ రంజన్ను హత్య చేసి భారీగా బంగారం, నగదు దోచుకెళ్లిన ఘటన మరువకముందే.. జవహర్ నగర్ ప�
Robbery ఓ కుటుంబాన్ని ప్లాన్ ప్రకారం లక్ష్యంగా పెట్టుకున్న దొంగలు ఆ ఇంట్లోకి చొరబడి భారీ దోపిడీకి పాల్పడ్డారు. ఈ ఘటన హైదరాబాద్ గోషామహల్ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగుచూసింది.
Hyderabad | హైదరాబాద్లోని గోషామహల్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ చోరీ జరిగింది. జైన్ స్కూల్ సమీపంలో తాళం వేసిన ఓ ఇంట్లోకి చొరబడి బంగారం, వెండి ఆభరణాలు, నగదును ఎత్తుకెళ్లారు.
గట్టిగా కేకలు పెట్టుకుంటూ చేతిలో కత్తితో పరుగులు పెడుతున్న ఆగంతకుడు.. అతడిని వెంబడిస్తూ పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్న పోలీసులు.. నిర్మానుష్య ప్రాంతంలోనుంచి కాలనీలోకి ప్రవేశించిన ఆగంతకుడు ఎదురుగా కన�
ఏటీఎంలో నగదు చోరీ చేసి, పోలీసుల కళ్లుగప్పి పరారైన నిందితుల సంఘటన మండల కేంద్రమైన చిట్యాలలో చోటు చేసుకుంది. పోలీసులు, ప్రత్యక్ష సాక్షులు తెలిపిన సమాచారం ప్రకారం నలుగురు నిందితులు ఆంధ్రప్రదేశ్లోని ఓ ఏటీఎ�
బీజేపీ పాలిత మధ్యప్రదేశ్లో దొంగలు ఇష్టమొచ్చిన ట్టు రెచ్చిపోతున్నారు. సింగ్రౌలీ జిల్లాలో సాయుధులైన కొంతమంది ఓ బ్యాంక్ లో చొరబడి ఖాతాదారులను, సిబ్బందిని బందీలుగా చేసుకొని, భారీ దోపిడీకి పాల్పడ్డారు.
Wife Kills Husband With Lover | ఒక మహిళ తన ప్రియుడి సహాయంతో భర్తను హత్య చేయించింది. భర్తతో కలిసి బైక్పై వెళ్తుండగా దోపిడీ దొంగలు కాల్పులు జరిపి చంపినట్లు నమ్మించేందుకు ప్రయత్నించింది. అయితే పోలీసుల దర్యాప్తులో అసలు విషయం
జూబ్లీహిల్స్ రోడ్ నెం 25లోని ఓబుల్రెడ్డి స్కూల్ సమీపంలోని ప్లాట్ నెంబర్ 305లో పింగళి అనిరుద్రెడ్డి, దీపికారెడ్డి దంపతులు నివాసం ఉంటున్నారు. ఆ ఇంట్లో నేపాల్కు చెందిన మహేష్ షాహీ(30), అప్సర దంపతులు 45రో�
రాత్రి సమయంలో ఏటీఎంలో దొంగలు చోరీకి పాల్పడ్డారు. ఈ ఘటన గడ్డపోతారం మున్సిపల్ కేంద్రంలో శనివారం తెల్లవారుజామున జరిగింది. సీఐ రవీందర్రెడ్డి, స్థానికుల కథనం ప్రకారం గడ్డపోతారంలోని వక్రాంజీ ఫ్రాంచైజీ గల �
రామంతాపూర్ జేఎస్పీఎస్ ప్రభుత్వ హోమియో కళాశాలలో అనధికారికంగా పెంచిన ఫీజులపై నమస్తే తెలంగాణలో ‘ఫీజులు ఫుల్.. సౌకర్యాలు నిల్' శీర్షికన ప్రచురితమైన కథనంపై ప్రభుత్వం స్పందించింది. ప్రభుత్వ అనుమతి లేకు
“రామంతాపూర్ జేఎస్పీఎస్ ప్రభుత్వ హోమియో వైద్య కళాశాలలో ఇష్టారాజ్యంగా ఫీజులు వసూలు చేస్తూ విద్యార్థులను నిలువు దోపిడీకి గురిచేస్తున్నారు. అల్లోపతి కంటే రెట్టింపు స్థాయిలో వసూలు చేస్తున్నారని విద్య�
చోరీకి యత్నించిన ముగ్గురు దొంగలను స్థానికులు చాకచక్యంగా పట్టుకున్నారు. పేట్బషీరాబాద్ పోలీస్స్టేషన్ పరిధి జయభేరి కాలనీలోని ఓ ఇంట్లో శనివారం ముగ్గురు చోరీకి యత్నిస్తుండగా, స్థానికులు అప్రమత్తమయ్య�