రామంతాపూర్ జేఎస్పీఎస్ ప్రభుత్వ హోమియో కళాశాలలో అనధికారికంగా పెంచిన ఫీజులపై నమస్తే తెలంగాణలో ‘ఫీజులు ఫుల్.. సౌకర్యాలు నిల్' శీర్షికన ప్రచురితమైన కథనంపై ప్రభుత్వం స్పందించింది. ప్రభుత్వ అనుమతి లేకు
“రామంతాపూర్ జేఎస్పీఎస్ ప్రభుత్వ హోమియో వైద్య కళాశాలలో ఇష్టారాజ్యంగా ఫీజులు వసూలు చేస్తూ విద్యార్థులను నిలువు దోపిడీకి గురిచేస్తున్నారు. అల్లోపతి కంటే రెట్టింపు స్థాయిలో వసూలు చేస్తున్నారని విద్య�
చోరీకి యత్నించిన ముగ్గురు దొంగలను స్థానికులు చాకచక్యంగా పట్టుకున్నారు. పేట్బషీరాబాద్ పోలీస్స్టేషన్ పరిధి జయభేరి కాలనీలోని ఓ ఇంట్లో శనివారం ముగ్గురు చోరీకి యత్నిస్తుండగా, స్థానికులు అప్రమత్తమయ్య�
Hyderabad | హైదరాబాద్లోని కోఠి బ్యాంక్ స్ట్రీట్లో కాల్పులు కలకలం రేపాయి. శనివారం ఉదయం ఎస్బీఐ ప్రధాన కార్యాలయం వద్ద ఏటీఎంలో డబ్బులు డిపాజిట్ చేసేందుకు వచ్చిన ఓ వ్యక్తిపై కాల్పులు జరిపి.. రూ.6లక్షల వరకు ఎత్తుక�
Man Dragged Behind Bike | ఒక వృద్ధుడ్ని దోచుకునేందుకు ముగ్గురు వ్యక్తులు ప్రయత్నించాడు. డబ్బులు ఇవ్వకపోవడంతో బైక్కు కట్టి అతడ్ని ఈడ్చారు. తీవ్రంగా గాయపడిన ఆ వృద్ధుడు చికిత్స పొందుతున్నాడు. ఈ దారుణంపై స్థానికులు నిరస�
Women Robbery | ఇద్దరు మహిళలు పురుషుల వేషం వేసి ఆ దుస్తులు ధరించారు. ఒక ఇంట్లో దొంగతనానికి పాల్పడ్డారు. ఆ వ్యక్తి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. చోరీ చేసింది మహిళలని తెలుసుకుని షాక్ అయ్యారు.
పట్టపగలు ఇంట్లోకి చొరబడ్డ అగంతకులు ఓ వృద్ధురాలిని నిర్బంధించి గంటకుపైగా ఆ ఇంట్లో గడిపి ఆమె ఒంటిపై ఉన్న సుమారు 11తులాల బంగారు నగలను అపహరించారు. ఈ ఘటన సరూర్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో మంగళవారం జరిగింది
Robbery in jewellery Shop | జ్యుయలరీ షాపులో పట్టపగలు చోరీ జరిగింది. సాయుధులైన కొందరు వ్యక్తులు ఆ షాపులోకి ప్రవేశించారు. గన్స్ గురిపెట్టి సిబ్బందిని బెదిరించించారు. సుమారు రూ.4.5 కోట్ల విలువైన బంగారు ఆభరణాలను దోచుకున్నార�
జామాబాద్ జిల్లా కేంద్రంలోని స్వయంభూ శంభుని గుడిలో పట్టపగలు దుండగుడు చోరీకి పాల్పడ్డాడు. ఆలయం గోడదుకి లోనికి ప్రవేశించి గుడిలోని పూజ సామగ్రిని దోచుకు వెళ్లిన దృశ్యాలు అక్కడ ఉన్న సీసీ కెమెరాలు రికార్డు �
Couple Wins Lottery, Flees Home | కూలీ పనులు చేసేకునే దంపతులు రూ.1.5 కోట్ల లాటరీ గెలుచుకున్నారు. ఈ విషయం స్థానికులకు తెలిసింది. దీంతో ఎవరైనా తమకు హాని తలపెడతారేమోనని ఆ దంపతులు భయాందోళన చెందారు. తమ ఇంటికి తాళం వేసి కుటుంబ సభ్యులత
నిర్మానుష్య ప్రాంతాల్లో కలుసుకునే జంటలతో పాటు ఒంటరిగా వెళ్లే వ్యక్తులను టార్గెట్ చేసి, కత్తులతో బెదిరించి దోపిడీలకు పాల్పడుతున్న పేరు మోసిన దొంగల ముఠాను దుండిగల్ పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. పో
Robbery | దుర్గమ్మ తల్లి సన్నిధిలో సుమారు 60మంది భక్తులు హీరాలాల్ షెడ్లో అర్ధరాత్రి సేద తీరుతున్నారు. అర్ధరాత్రి కావడంతో అంతా నిశ్శబ్ద వాతావరణం, అదే సమయంలో వారు సేద తీరుతున్న హీరాలాల్ గెస్ట్ హౌస్ గేటు దూకి మూక
పనిచేస్తున్న ఇంట్లో భారీ దోపిడీ చేసేందుకు విఫలయత్నం చేసిన సెక్యురిటీ గార్డుతోపాటు అతడికి సహకరించిన ఐదుగురు వ్యక్తులను జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. వివరాల్లోకి వెళ్తే.. జ�