నగరంలోని కార్ఖానాలో భారీ చోరీ (Robbery) జరిగింది. పనిచేస్తున్న ఇంటికే నేపాల్ ముఠా కన్నం వేసింది. యజమానికి కట్టేసి పెద్దమొత్తంలో బంగారు నగలు, నగదు ఎత్తుకెళ్లారు. కార్ఖానా పీఎస్ పరిధిలోని గన్రాక్ ఎన్క్లేవ�
Sangareddy | సంగారెడ్డి జిల్లాలో దారిదోపిడీ కలకలం సృష్టించింది. ఎప్పుడూ రద్దీగా ఉండే బీదర్ హైవేపై ఒక లారీని ఆపి అందులో ఉన్న రూ.20లక్షల విలువైన లోడ్ను దుండగులు ఎత్తుకెళ్లారు. సోమవారం రాత్రి జరిగిన ఈ ఘటన ఆలస్యంగా
Robbery | తాళం వేసి ఉన్న ఓ వ్యక్తి ఇంటిని టార్గెట్గా చేసుకున్నారు. ఆదివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు చొరబడి ఇంట్లో ఉన్న బంగారం, వెండి ఎత్తుకెళ్లారు.
బోధన్ పట్టణంలోని ప్రధాన రహదారి పక్కనే ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ బ్రాంచ్ నుంచి రూ.ఐదు లక్షల చోరీ జరిగి నేటితో మూడు నెలలు పూర్తి అవుతున్నది. అయినా ఇప్పటి వరకు నిందితుల ఆచూకీ మాత్రం లభించలేదు..
నవీపేట మండల కేం ద్రంలో భారీ చోరీ జరిగింది. ఓ నగల దుకాణంలోకి దుండగులు చొరబడి ఆరు కిలోల వెండి, తులం బంగారం ఎత్తుకెళ్లారు. నిత్యం రద్దీగా ఉండే బాసర ప్రధాన రోడ్డులో ఉన్న దుకాణంలో సోమవారం తెల్లవారుజామున దుండగు
fake robbery to avenge | ఒక వ్యక్తి ఆన్లైన్లో అమ్మాయిని వేధించాడు. ఈ విషయాన్ని తన స్నేహితుడికి ఆమె చెప్పింది. ఆ వ్యక్తిని అతడు హెచ్చరించాడు. అయినా వేధింపులు ఆపకపోవడంతో ప్రతీకారం తీర్చుకునేందుకు స్నేహితులతో కలిసి ప్�
ప్రపంచంలోనే అతి పెద్ద ఆర్ట్ మ్యూజియం లూవ్రాను దోచుకున్న దొంగలు అదే రోజు (అక్టోబర్ 19) ఫ్రాన్స్లోని మరో మ్యూజియంలో కూడా భారీ చోరీకి పాల్పడి 2,000 బంగారు, వెండి నాణేలను అపహరించారు.
నగర శివారులోని ఓ ఇంజినీరింగ్ కాలేజీలో కోటి రూపాయలు గుర్తుతెలియని వ్యక్తులు చోరీ చేశారు. ప్రతి నిత్యం వందలాది మంది సిబ్బంది, వేలాది మంది సిబ్బంది కాలేజీ ఆవరణలో తిరుగుతుండడం, సీసీ కెమెరాలు, సెక్యూరిటీ సి�
రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్లో ఓ ఇంజినీరింగ్ కాలేజీలో భారీ చోరీ (Theft) జరిగింది. అబ్దుల్లాపూర్మెట్ పరిధిలోని బ్రిలియంట్ ఇంజినీరింగ్ కాలేజీలో దుండగులు రూ.కోటి ఎత్తుకెళ్లారు.
robbery | నారాయణపేట్ జిల్లా దామరిగిద్ద గ్రామం, మండలంకు చెందిన రెనివట్ల నర్సింహా అనే వ్యక్తి గొర్రెలను మేపుకుంటూ మంగళవారం సాయంత్రం 8 గంటల సమయంలో నర్సాపూర్ పట్టణ శివారులోని ఓ రైస్ మిల్ దగ్గరకు వచ్చి వాటిని అక్క�
హైదరాబాద్లోని (Hyderabad) ఫిల్మ్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ దొంగతనం జరిగింది. ఓ ఇంట్లో 43 తులాల బంగారం, రూ.లక్ష నగదును దుండగులు ఎత్తుకెళ్లిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
Thieves | నర్సాపూర్ పట్టణం ఎస్సీ కాలనీకి చెందిన సంతం రవిశంకర్ నర్సాపూర్ మున్సిపాలిటీలోని మార్కెట్ రోడ్డులో గత నాలుగు సంవత్సరాలుగా కిరాణ దుకాణం నడిపించుకుంటూ జీవిస్తున్నాడు. రోజు మాదిరిగానే బుధవారం రాత్రి ద�
హైదరాబాద్లోని (Hyderabad) మైలార్దేవ్పల్లిలో దొంగలు రెచ్చిపోయారు. శాస్త్రీపురం కింగ్స్ కాలనీలో ఓ వ్యాపారి ఇంటిని గుళ్ల చేశారు. ఇంటి తాళాలు పగలగొట్టి బిరువాలో ఉన్న 47 తులాల బంగారం, రూ.11 వేల నగదుతో పాటు ఖరీదైన వ�
కర్ణాటకలోని విజయపుర జిల్లాలో మంగళవారం నాటు తుపాకులు, కత్తులతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలోకి ప్రవేశించిన ముగ్గురు ముసుగు దొంగలు బ్యాంకు సిబ్బందిని తాళ్లతో కట్టేసి రూ. 20 కోట్ల విలువైన నగదు, బంగారు ఆభరణ�
పెద్దపల్లి మండలం నిమ్మనపల్లిలో దొంగలు (Robbery) హల్చల్ చేశారు. గ్రామానికి చెందిన వేల్పుల కనకయ్య అనే సింగరేణి రిటైర్డ్ ఉద్యోగి ఇంట్లో చోరీకి పాల్పడ్డారు.