లోక్సభ ఎన్నికల్లో ప్ర శ్నించే గొంతుకైన ఆర్ఎస్పీని గెలిపించుకుందామని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి పిలుపునిచ్చారు. శనివారం వనపర్తిలోని గాంధీచౌక్, అంబేద్కర్ చౌరస్తా, సంతబజార్, పీర్లగుట్
కాంగ్రెస్ నేతలు ఈ ఆరు నెలల్లో గాడిద గుడ్డు తప్ప ఏమిచ్చారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలో సమయానికి రైతుబంధు ఇచ్చామని చెప్పారు. కాంగ్రెస్ పాలనలో మోటర్లు కాలిపోత�
Arvind Kejriwal | ఢిల్లీ మద్యం పాలసీ కేసులో మధ్యంతర బెయిల్ (interim bail)పై బయటకు వచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) తన దృష్టంతా పూర్తిగా లోక్సభ ఎన్నికలపైనే పెట్టారు.
కార్పొరేట్ సంస్థలకు కొమ్ముకాసిన కేంద్ర బీజేపీ ప్రభుత్వం దేశంలోని కార్మికులు, కర్షకులు, పేద, సామా న్య ప్రజలకు వెన్నుపోటు పొడిచిందని మాజీమంత్రి హరీశ్రావు విమర్శించారు. కార్పొరేట్ సంస్థలకు ఏకంగా రూ.14 ల�
ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావుకు భారీ మెజార్టీ అందించాలని మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ కోరారు. అలాగే, ఐదు నెలల్లోనే అరిగోస పెడుతున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి
నర్సాపూర్ గర్జించింది.. పటాన్చెరు జనం ప్రభంజనం.. దుండిగల్ గులాబీపూల వనం.. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా ఒకేరోజు మూడు రోడ్షోలు.. ఒకదానిని మించి మరొకటి విజయవంతం.. ఉప్పొంగిన జనాభిమానం.. మొత్తంగా బుధవారం బీఆర్
KCR | మోదీ ప్రభుత్వ హయాంలో ఎవరికీ ఏం లాభం జరుగలేదని.. పెట్టుబడిదారులకు మాత్రం కాపలాకాసే ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం అంటూ గులాబీ దళపతి కేసీఆర్ విమర్శించారు. మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని సంగారెడ్
సిద్దిపేట ఉద్యమాల ఖిల్లా... రేవంత్రెడ్డి ఇకడ నీ పప్పులు ఉడకవు..లిల్ల్లీపుట్ రేవంత్రెడ్డి సిద్దిపేటకు వచ్చి మొరిగిండు... నేను నీ కొడంగల్ వచ్చి నిన్ను ఓడగొట్టిన బిడ్డా... కాంగ్రెస్ వాళ్లు ఓర్వలేక సిద్ది�
బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డిని ఆదరించి, ప్రజలను మోసం చేస్తున్న కాంగ్రెస్ సర్కార్ను బొందపెట్టాలని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు పారిశ్రామికవాడ ప్రజలను విజ్ఞప్తి చేశారు.