భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) అభ్యర్థులు అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తించారు. సీఎం కేసీఆర్ అభ్యర్థులను ప్రకటించినప్పటి నుంచి జోరుగా క్యాంపెయిన్ చేశారు. మూడు నెలలకుపైగా ప్రజాక్షేత్రంలోనే ఉం�
2018లోనే అయిటి పాముల ప్రాజెక్ట్ లిప్ట్ మంజూరు చేయించానని కాంగ్రెస్ అభ్యర్థి వీరేశం అసత్య ప్రచారం చేస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి చిరుమర్తి లింగయ్య అన్నారు.
Minister KTR | గాడిదకు గడ్డేసి ఆవుకు పాలు పిండితే వస్తాయా? కాంగ్రెస్కు ఓటేస్తే అభివృద్ధి ఎలా జరుగుతుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్(Minister KTR) ప్రశ్నించారు. ములుగు బీఆర్ఎస్ అభ్యర్థి బడే నా�
వారంటీలేని కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలను నమ్మవద్దని పెద్దపల్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి దాసరి మనోహర్రెడ్డి ఓటర్లకు పిలుపునిచ్చారు. తొమ్మిదన్నరేండ్ల బీఆర్ఎస్ పాలనలో జరిగిన అభివృద్ధిని �
‘కార్ కా నిషాన్.. తెలంగాణ కా షాన్ హై’ అని కవిత అన్నారు. ఆదివారం బోధన్ నియోజక వర్గంలోని ఎడపల్లి మండలం జాన్కంపేట్, నెహ్రూనగర్లో బీఆర్ఎస్ అభ్యర్థి మహ్మద్ షకీల్కు మద్దతుగా రోడ్షో నిర్వహించారు.
MLC Kavitha | కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ(Rahul gandhi) చుట్టపు చూపులా బోధన్(Bodhan) వచ్చి తిరిగి హైదరాబాద్ వెళ్లి బిర్యాని, పాన్ తిని ఢిల్లీకి వెళ్లిపోతారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(MLC Kavitha )ఎద్దేవా చేశారు. ప్రతిసారి ఇలానే �
కార్పొరేషన్లో విలీనం అయిన తర్వాత అల్గునూర్ అభివృద్ధికి చిరునామాగా మారిందని, ఒక వైపు కేబుల్ బ్రిడ్జి, మరోవైపు రివర్ ఫ్రంట్, తిమ్మాపూర్ వరకు నాలుగు వరుసల రోడ్డు, సెంట్రల్ లైటింగ్తో ధగధగా మెరిసిపో�
మున్సిపాలిటీలోని ప్రతి ఊరిని రూ.కోట్ల నిధులతో అభివృద్ధి చేసిన ఘనత బీఆర్ఎస్కే దక్కుతుందని ఆ పార్టీ అభ్యర్థి, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. శుక్రవారం మున్సిపాలిటీ పరిధి కళానగర్, పసుమాముల
కాంగ్రెస్కు ఓటేస్తే కరెంటు కోతలు, చీకటి రోజులు వస్తాయి. దవాఖానల్లోకి పందులు, పందికొక్కులు వస్తాయి. ఖాళీ నీళ్ల బిందెలతో కొట్లాడుకొనే పరిస్థితి వస్తుంది’ అని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు అన్నారు.
పద్నాలుగేండ్లుగా ధర్మపురి నియోజకవర్గాన్ని ఒక పంట పొలంలా కాపాడుకుంటూ వస్తున్న. ప్రజలను కంటికి రెప్పలా చూసుకున్న. కాంగ్రెస్, బీజేపీ అబద్ధాలతో వస్తున్నయి. ఇప్పుడు తప్పుడు నిర్ణయం తీసుకుంటే ఆగమైతం.
‘కాంగ్రెస్ యాభై ఏండ్ల పాలనలో ఈ ప్రాంత ప్రజలు ఉపాధి కరువై ఆగమైన్రు. వలస పోయి దుర్భర జీవితం గడిపిన్రు. మళ్లీ ఆ పార్టీకి ఓటేస్తే ఐదేండ్లు ఏడుపు తప్పదు’ అని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హెచ్చరించారు.