‘ఎట్టికైనా.. మట్టికైనా మనోడుంటేనే మంచిదంటరు. ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఎమ్మెల్యే అభ్యర్థులెవరూ స్థానికులు కాదు. నేను మెట్పల్లికి చెందిన మీ బిడ్డను. అండగా ఉంటా. ఆశీర్వదించండి’ అని కోరుట్ల బీఆర్ఎస్ ఎమ
మంచిర్యాల, ఖానాపూర్ నియోజకవర్గాలు గులాబీ మయమయ్యాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్.. జిల్లా కేంద్రంలో నిర్వహించిన రోడ్ షో, జన్నారంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభ సక్సెస్ అయ్యాయి.
ఎమ్మెల్సీ కవిత కోరుట్ల అభ్యర్థి సంజయ్ కల్వకుంట్లకు మద్దతుగా గురువారం నిర్వహించిన ప్రచారం గ్రాండ్ సక్సెస్ అయింది. ప్రజానీకం బ్రహ్మరథం పట్టింది. మెట్పల్లి మండలం బండ లింగాపూర్,
‘బీఆర్ఎస్ను గెలిపిస్తే ప్రజలు గెలుస్తరు. బతుకులు బాగుంటయి. బీజేపీ, కాంగ్రెస్ గెలిస్తే కేవలం ఆ పార్టీలు మాత్రమే గెలుస్తయి. జీవితాలు ఆగమైతయి. రాష్ట్రం ఏర్పడితే చీకట్లు అలుముకుంటాయని, నీళ్లు రావని, కరువ�
అడవుల జిల్లాకు బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తారక రామారావు(కేటీఆర్) రానున్నారు. శుక్రవారం ఉదయం హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో బయల్దేరి మంచిర్యాలకు చేరుకుంటారు.
‘తొమ్మిదిన్నరేండ్లుగా మీరు తలెత్తుకునేలా పనులు చేశాను. మీరిచ్చిన ఈ గౌరవంతోనే నాకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చిం ది. మీరంతా ఆశీర్వదిస్తే.. మరింత అభివృద్ధి చేసి సిరిసిల్లను దేశంలోనే నంబర్వన్ నియోజ
Minister KTR | తెలంగాణలో హనుమంతుని గుడి లేని ఊరులేదు. కేసీఆర్ సంక్షేమ పథకం అందని ఇల్లు లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్(Minister KTR) అన్నారు. సోమవారం వికారాబాద్ జిల్లా పరిగి నియోజవర్గం కుల్కచర�
ఉన్న వనరులను సద్వినియోగం చేసుకుంటే ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చని సీఎం కేసీఆర్ చేతల్లో నిరూపించారని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి గోపినాథ్ అన్నా రు.
Shivraj Singh chouhan | మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి (Madhya Pradesh Chief Minister ) శివరాజ్ సింగ్ చౌహాన్ (Shivraj Singh chouhan) నిర్వహించిన రోడ్ షోలో ప్రమాదం చోటు చేసుకుంది. వేదిక కూలడంతో పలువురు గాయపడ్డారు.
DK Shivakumar: 500 నోట్లను రోడ్షోలో విసిరేశారు డీకే శివకుమార్. కర్నాటక ఎన్నికల నేపథ్యంలో జరుగుతున్న రోడ్షోలో ఈ ఘటన జరిగింది. ఆయన ఆ రాష్ట్ర సీఎం అభ్యర్థిగా .. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్
మునుగోడు ఉప ఎన్నికల ప్రచారానికి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కే తారకరామారావు ఆదివారం రానున్నారు. నూతనంగా ఏర్పాటైన గట్టుప్పల్ మండల కేంద్రంలో ఆయన రోడ్ షో నిర్వహించనున్�
Uttarpradesh Elections: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ ఇప్పుడిప్పుడే జోరు పెంచుతున్నది. కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రెటరీ, యూపీ అసెంబ్లీ ఎన్నికల బాధ్యురాలు ప్రియాంకాగాంధీ స్వ�