ఉమ్మడి జిల్లాలో వర్షాలతో రోడ్లు దెబ్బతిని ప్రయాణం నరకంగా మారింది. సాఫీగా ప్రయాణం సాగించాల్సిన రహదారులపై అడుగుకో గుంత పడి వాహనదారులకు పరీక్ష పెడుతోంది. భూపాలపల్లి జిల్లాలో సుమారు 100 కి.మీ మేర, ములుగు ఏజెన�
గత నెలలో ఏకదాటిగా కురిసిన భారీ వర్షాలకు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో చాలా చోట్ల రహదారులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఇందులో జాతీయ రహదారులతోపాటు.. మండ ల.. గ్రామీణ స్థాయి రోడ్లు వర్షాల దాటికి కొట్టుకుపోయాయి.
భారీ వర్షాలకు జిల్లాలో రోడ్లు అధ్వానంగా, అస్తవ్యస్తంగా మారాయి. వరుసగా కురిసిన వానలకు గ్రామీణ రోడ్లతో పాటు రాష్ట్ర, జా తీయ రహదారులు దెబ్బతిన్నాయి. జిల్లాలో ఎకడ చూసినా రోడ్లన్నీ కంకర తేలి, గుంత లు పడి, వర్షప�
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో వరద సృష్టించిన విలయ తాండవానికి భారీ ఎత్తున రోడ్లు ధ్వంసమయ్యాయి. బీటీ రోడ్లు నామరూపాల్లేకుండా కొట్టుకు పోవడంతో వాహనాల రాకపోకలు నిలిచి పోయాయి. ప్రస్తుతం నడక కూడా నరకప్రాయంగా �
ఇటీవల భారీ వర్షాలకు దెబ్బతిన్న రోడ్లు, వంతెన లకు వెంటనే మరమ్మత్తులు చేపట్టాలని జడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత పేర్కొన్నారు. రాయికల్ మండలంలో ఇటీవల కురిసిన వర్షాలకు దెబ్బతిన్న రోడ్లు, వంతెనలను స్థానిక న
మెదక్ జిల్లాలో భారీ వర్షాలకు 60 రోడ్లు దెబ్బతిన్నాయని పీఆర్ ఈఈ నర్సింలు తెలిపారు. రూ.3.99 కోట్లతో మరమ్మతులకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపనున్నట్లు ఆయన తెలిపారు. హవేళీఘనపూర్ మండలం బ్యాతోల్-లింగ్సాన్ప
గ్రేటర్లో వరద నీటి కాలువల నిర్మాణ పనుల్లో నిర్లక్ష్యం.. ట్రాఫిక్ చిక్కుముడికి కారణమవుతున్నది. చేయాల్సిన సమయంలో పనులు చేయకుండా.. అవాంతరాయలు ఎదురయ్యే వర్షాకాల సీజన్లో హడావుడి చేయడం జీహెచ్ఎంసీ అధికార�
Hyderabad | ఒక పక్క వర్షాలతో నగర వాసులు ఇబ్బందులు ఎదుర్కొంటుండగా.. బండి బయటకు తీసి వెళ్లాలంటే వాహనదారుడి నడ్డి విరిగిపోతుంది.. అడుగడుగున గుంతలతో నగర వాసి ప్రయాణం దిన దిన గండంగా మారుతోంది.
Hyderabad | శనివారం కురిసిన భారీ వానలతో నగరంలోని పలు కాలనీలు ఇప్పటికీ నీటి కొలనులను తలపిస్తున్నాయి. ఓవైపు అధికారులు, మంత్రులు హడావుడి తప్పా... పనులు నిలిచిపోతున్నాయి. దీంతో ఇప్పటికీ 24గంటల గడిచిన నీట మునిగిన కాలన�
భారీ వర్షాలకు మఠంపల్లి మండలంలో పంటలు తీవ్రంగా దెబ్బతినడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చిన్న సన్నకారు రైతులు ప్రభుత్వ సహాయం కోసం ఎదురుచూస్తున్నారు.
జిల్లాలో రోడ్లు అధ్వానంగా మారాయి. కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలతో రహదారులన్నీ దెబ్బతిన్నాయి. ఎక్కడ చూసినా కంకర తేలి, గుంతలు పడి, బురదమయమైన దారులే కనిపిస్తున్నాయి. రోడ్లపై వర్షపు నీటితో నిండిన గుంతల
రాష్ట్రంలో భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న రోడ్ల మరమ్మతుకు కేంద్రం ఇంతవరకు నయాపైసా ఇవ్వలేదని అధికారులు పేర్కొంటున్నారు. జరిగిన నష్టాన్ని కేంద్ర బృందం వచ్చి అంచనా వేసి వెళ్లిందని, కానీ ఇంతవరకు ఎటువంటి స�
మన్సాన్పల్లి వాగును పరిశీలించిన జిల్లా కలెక్టర్ నిఖిల అత్యవసరమైన చర్యలను వెంటనే చేపట్టాలని అధికారులను ఆదేశాలు రాత్రిపూట అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలి పెద్దేముల్ : గులాబ్ తుఫాన్ వల్ల జిల్లాలో
మంత్రి ఎర్రబెల్లి | ఇటీవలి భారీ వర్షాలకు రాష్ట్ర వ్యాప్తంగా దెబ్బ తిన్న పంచాయతీరాజ్ శాఖ రోడ్ల నష్టాలను వెంటనే అంచనా వేయాలి. రెండు, మూడు రోజుల్లోనే తనకు నివేదికలు పంపించాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎ�