రాష్ట్రంలో భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న రోడ్ల మరమ్మతుకు కేంద్రం ఇంతవరకు నయాపైసా ఇవ్వలేదని అధికారులు పేర్కొంటున్నారు. జరిగిన నష్టాన్ని కేంద్ర బృందం వచ్చి అంచనా వేసి వెళ్లిందని, కానీ ఇంతవరకు ఎటువంటి స�
మన్సాన్పల్లి వాగును పరిశీలించిన జిల్లా కలెక్టర్ నిఖిల అత్యవసరమైన చర్యలను వెంటనే చేపట్టాలని అధికారులను ఆదేశాలు రాత్రిపూట అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలి పెద్దేముల్ : గులాబ్ తుఫాన్ వల్ల జిల్లాలో
మంత్రి ఎర్రబెల్లి | ఇటీవలి భారీ వర్షాలకు రాష్ట్ర వ్యాప్తంగా దెబ్బ తిన్న పంచాయతీరాజ్ శాఖ రోడ్ల నష్టాలను వెంటనే అంచనా వేయాలి. రెండు, మూడు రోజుల్లోనే తనకు నివేదికలు పంపించాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎ�