భారీ వర్షాలకు మఠంపల్లి మండలంలో పంటలు తీవ్రంగా దెబ్బతినడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చిన్న సన్నకారు రైతులు ప్రభుత్వ సహాయం కోసం ఎదురుచూస్తున్నారు.
జిల్లాలో రోడ్లు అధ్వానంగా మారాయి. కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలతో రహదారులన్నీ దెబ్బతిన్నాయి. ఎక్కడ చూసినా కంకర తేలి, గుంతలు పడి, బురదమయమైన దారులే కనిపిస్తున్నాయి. రోడ్లపై వర్షపు నీటితో నిండిన గుంతల
రాష్ట్రంలో భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న రోడ్ల మరమ్మతుకు కేంద్రం ఇంతవరకు నయాపైసా ఇవ్వలేదని అధికారులు పేర్కొంటున్నారు. జరిగిన నష్టాన్ని కేంద్ర బృందం వచ్చి అంచనా వేసి వెళ్లిందని, కానీ ఇంతవరకు ఎటువంటి స�
మన్సాన్పల్లి వాగును పరిశీలించిన జిల్లా కలెక్టర్ నిఖిల అత్యవసరమైన చర్యలను వెంటనే చేపట్టాలని అధికారులను ఆదేశాలు రాత్రిపూట అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలి పెద్దేముల్ : గులాబ్ తుఫాన్ వల్ల జిల్లాలో
మంత్రి ఎర్రబెల్లి | ఇటీవలి భారీ వర్షాలకు రాష్ట్ర వ్యాప్తంగా దెబ్బ తిన్న పంచాయతీరాజ్ శాఖ రోడ్ల నష్టాలను వెంటనే అంచనా వేయాలి. రెండు, మూడు రోజుల్లోనే తనకు నివేదికలు పంపించాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎ�