కొద్దిపాటి వర్షానికే గిరిజన తండాల మట్టిరోడ్లు చిత్తడిగా మారుతున్నాయి. అందులో వ్యవసాయ పొలాలపై ఇండ్ల నుంచి ట్రాక్టర్ డ్రైవర్లు కేజ్వీల్ వేసుకుని (Cage wheel Tractor) వెళ్లడంతో మరింత దారుణంగా రోడ్లు తయారై నడవలేని
ఇసుక క్వారీ యాజమాన్యం, ఇరిగేషన్ అధికారులు కుమ్మక్కై కుంటలో నుండి రోడ్డు వేసి ఇసుక లారీలు నడిపిస్తున్నారని హిమ్మత్నగర్ గ్రామస్తులు ఆరోపించారు. ఈ సందర్భంగా హిమ్మత్నగర్ గ్రామస్తులు బుధవారం ఇసుక క్వారీ న
మండలంలోని సుందరగిరి గ్రామంలో గ్రామస్తులు బుధవారం రోడ్డెక్కి ఆందోళన చేపట్టారు. హుస్నాబాద్ నుండి కొత్తపెళ్లి వరకు నాలుగు వరుసల రోడ్డు మంజూరు కాగా, గ్రామం నుండి రోడ్డు వేసినట్లయితే వందలాది ఇల్లు కోల్పోతా
సాధారణంగా నాణ్యతతో రోడ్డు వేస్తే కొన్నేండ్ల పాటు పటిష్ఠంగా ఉండాలి. కానీ నాసి రకంగా నిర్మిస్తే అది కొన్ని నెలలకే గుంతలు తేలుతుంది. బీజేపీ పాలిత మహారాష్ట్రలో మరీ విడ్డూరంగా ఓ రోడ్డు నెల రోజులకే ఆమ్లేట్లా
Man Tears Road By Hand | ఒకచోట నాసిరకంగా రోడ్డు నిర్మించారు. నెల రోజుల్లోనే ఆ రోడ్డు గుంతమయంగా మారింది. ఈ నేపథ్యంలో ఒక వ్యక్తి చేతితో ఆ తారు రోడ్డును పెకలించాడు. దీంతో ఆ రోడ్డు నాణ్యతపై స్థానికులు నోరెళ్లబెట్టారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లిలోని తెలంగాణ గిరిజన సంక్షేమ మహిళ సంక్షేమ డిగ్రీ, ఫైన్ ఆర్ట్స్ విద్యార్థులు రెండోరోజు ఆందోళన చేపట్టారు. తమ సమస్యలు పరిష్కరిచాలంటూ రెండు రోజులు నిరసనలు చేస్తున్నారు. త�
రామగుండం నగర పాలక సంస్థ 33వ డివిజన్లో ప్రజా పోరాటాల ఫలితంగానే రోడ్డు సాధించుకున్నామని ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ అధ్యక్షుడు మద్దెల దినేష్ పేర్కొన్నారు. ఈమేరకు డివిజన్లో నూతన రోడ్డు పనులను నగర పాలక సంస్థ ఎస్ఈ శ
Vikarabad | అసలే వర్షాకాలం.. నీరు రోడ్డుపై ప్రవహిస్తుంటే వాహనదారులు వెళ్లడానికి ఎన్నో ఇబ్బందులు పడుతుంటారు. కానీ అదే వర్షపు నీరు రోడ్డుపై నిలిచిపోయి అలాగే ఉంటే ఇంకెంత ఇబ్బందులు ఎదురవుతాయి.
Road Caved In, Man Falls In With Bike | భారీ వర్షం కారణంగా రోడ్డు కుంగింది. బైక్పై వెళ్లున్న వ్యక్తి అక్కడ ఏర్పడిన గుంతో పడిపోయాడు. సమాచారం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది అతడ్ని కాపాడారు. అలాగే గుంతలో పడిన బైక్ను కూడా బయటకు తీశారు
కథలాపూర్ మండలం బొమ్మేన- తక్కలపల్లి గ్రామాల మధ్య నెల రోజుల క్రితం తారు రోడ్డు నిర్మించారు. తారు రోడ్డు పగుళ్లు చూపి గొయ్యిలా మారింది. నాణ్యత స్థానికులు మండిపడుతున్నారు. ఏళ్ల తరబడి ఉండాల్సిన రోడ్డు రోజుల వ�
పొలాలకు వెళ్లేందుకు ఉన్న దారిలో మురుగు నీళ్లు వచ్చి చేరుతుండటంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. తిమ్మాపూర్ మండలం రామకృష్ణ కాలనీ గ్రామంలో పొలాలకు వెళ్ళే దారిపైకి మోరీల నుంచి వచ్చే మురుగునీరు పారుతూ అస్త
Tractor cage wheels | వర్షాకాలం ప్రారంభం కావడంతోపాటు రోడ్డు ఉపరితలాలకు జరిగే నష్టం, ప్రజా భద్రతకు కలిగే నష్టాలను పరిగణనలోకి తీసుకుంటే, ప్రజా రహదారులపై ట్రాక్టర్ కేజ్ వీల్స్ వాడకం గణనీయమైన ప్రమాదాన్ని కలిగిస్తుందని
మా దారిలోనుంచి వెళ్లొ ద్దంటూ ఆర్టీసీ అధికారులు డిపో దగ్గర రోడ్డుకు అడ్డంగా కందకం తీయించడంతో స్థానిక కాలనీవాసులు ఇబ్బం దులు పడుతున్నారు. ఏండ్ల నుంచి ఉన్న దారిని మూసి వేయడంతో మరో మార్గంగుండా తిరిగి ప్రయా�
రోడ్డును తవ్వి అప్పనంగా వదిలేశారు. దీంతో తరచూ ప్రమాదాలు జరుగుతూ ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ఎండపల్లి మండల కేంద్రం నుండి వెలగటూర్ మండలంలోని జగదేవ్పేట వరకు ఉన్న తారు రోడ్డును నూతనంగా నిర్మాణం చేయ�