Madaram villagers | మండల పరిధిలోని మాదారం గ్రామంలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని గ్రామస్థులు కోరుతున్నారు. ముఖ్యంగా గ్రామంలో ప్రధానమైన డ్రైనేజీ సమస్యతో సతమతమవు తున్నామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
రాయికోడ్ మండల పరిధిలోని సీరూర్ నుంచి గ్రామ శివారులో ఉన్న మంజీర నది (Manjeera Bridge) వద్ద ఏర్పాడిన పెద్ద గుంతలలో ఎప్పుడు ఎలాంటి ప్రమాదం జరుగుతుందోనని ప్రయాణికులు, వావానదారులు భయపడుతున్నారు.
బోధన్ పట్టణంలోని రోడ్డుపై గురువారం సుమారు రూ.లక్ష విలువైన ఐఫోన్ మున్సిపల్ జవాన్కు దొరికింది. కాగా ఆ జవాన్ ఆ ఫోన్ను యజమానికి అప్పగించి తన నిజాయితీని చాటాడు. బోధన్ మున్సిపాలిటీలో జవాన్ గా విధులు నిర్వ�
జాతీయ రహదారి నిర్మాణం ఓ రైతు నిండు ప్రాణాన్ని బలిగొంది. భూ పరిహారం విషయంలో అధికారుల తీరుతో ఆవేదన చెందిన ఆ రైతు గుండె ఆగిపోయింది. గ్రామస్తుల కథనం ప్రకారం.. జాతీయ రహదారి (నం.563) నిర్మాణంలో భాగంగా మండలంలోని పెద�
Mission Bhagiratha | వేసవిలో తాగునీటి కోసం నానా అవస్థలు పడుతుంటే మరోవైపు మిషన్ భగీరథ నీరు వృథాగా పోతున్నా అధికారులు పట్టించుకోకపోవడంతో గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Farmers Protest | ధాన్యం కొనుగోలు చేయడం లేదని ఆరోపిస్తూ రాజన్న సిరిసిల్లా జిల్లా కోనరావుపేట మండలం రైతులు నిరసన తెలిపారు. రోడ్డుకు అడ్డంగా బైటాయించి సీఎం రేవంత్ రెడ్డి డౌన్డౌన్ అంటూ నినాదాలు చేశారు.
Karimnagar | తను కోల్పోతున్న వ్యవసాయ బావికి పరిహారం ఇవ్వకుండా బావిని పూడ్చవద్దన్నందుకు డీబీఎల్ కంపెనీకి చెందిన సిబ్బంది రైతుపై దౌర్జన్యానికి దిగారు. పనులకు అడ్డుపడుతున్నాడని రైతును నానా బూతులు తిప్పి దాడి చే�
Sultanabad | సుల్తానాబాద్ రూరల్, ఏప్రిల్ 19: నిత్యం వందలాది వాహనాల రాకపోకలు సాగే మూలమలుపు రోడ్డు ప్రమాదకరంగా మారింది. ఎన్నిసార్లు గ్రామస్తులు అధికారుల దృష్టికి ప్రయోజనం లేదని పలువురు వాపోయారు.
Drunk Cop With Rifle Stumbles | ఒక పోలీస్ వద్ద రైఫిల్ ఉన్నది. మద్యం మత్తులో ఉన్న అతడు రోడ్డుపై తూలిపడ్డాడు. దీంతో రైఫిల్తో ఉన్న ఆ పోలీస్ను చూసి అక్కడుకున్న వారు ఆందోళన చెందారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్�
Godhavarikhani | కోల్ సిటీ , మార్చి 31: ప్రజల ప్రాణాలు పోతున్నా.. రామగుండం ప్రజాప్రతినిధులకు, హెచ్ కేఆర్ అధికారులకు ఏమాత్రం సోయి లేదని సీపీఐ నగర కార్యదర్శి కే కనకరాజ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
రంగారెడ్డి జిల్లాలోని (Rangareddy) యాచారం-చరికొండ రోడ్డు ఎంతో అధ్వాన్నంగా మారింది. రోడ్డంతా అడుగడుగునా కంకరతేలి గుంతలమయంగా మారింది. సుమారు 11కిలో మీటర్ల మేర రోడ్డు బీటి కోట్టుకుపోయి కంకరతేలి దారుణంగా తయారైంది. �
మందమర్రి మండలం గుడిపెల్లి-కానుకూర్ రహదారి కంకరతేలి అధ్వానంగా మారగా, ఈ రూట్లో వెళ్లే ప్రయాణికులంతా నిత్యం నరకం అనుభవించాల్సిన దుస్థితి నెలకొంది. శాసన సభ ఎన్నికల సమయంలో చిర్రకుంట నుంచి గుడిపెల్లి వరకు ఆ�
వాహనాదారులు తమ వాహనాలకు నెంబర్ ప్లేట్ లేకుండా రోడ్లుపైకి వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై నర్సింహులు హెచ్చరించారు. శుక్రవారం మండలంలోని చండూర్ చౌరస్తా వద్ద ఎస్సై తన సిబ్బందితో వాహనాలు తనిఖీ చేశా