Chopper Emergency Landing | పర్యాటకులతో వెళ్తున్న హెలికాప్టర్లో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో హైవేపై అత్యవసరంగా ల్యాండ్ అయ్యింది. పైలట్తోపాటు టూరిస్టులు సురక్షితంగా బయటపడ్డారు. అయితే పార్క్ చేసిన కారుతోపాటు పల�
ప్రజల ఇబ్బందుల తీర్చాల్సిన ప్రజా ప్రతినిధులు, అధికారులతో పలుమార్లు మోరపెట్టుకున్న ఫలితం లేదు.. పత్రికలు సమస్యను ఎత్తి చూపిన ప్రజాప్రతినిధులు, అధికారుల తీరుమారలేదు.. దీంతో ‘ఎవరో వస్తారు ఏదో చేస్తారు’ అని
ఆర్టీసీ డిపో నుంచి ఆరపేట శివారు వరకు ప్రమాదాల నివారణ లో భాగంగా జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు స్థానిక సీఐ అనిల్ కుమార్, ఎస్సై కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో గురువారం తాత్కాలిక మరమ్మతులు చేశారు.
వాననక, ఎండనక కష్టపడి ధాన్యం పండించిన రైతులకు వడ్లు పోసుకునేందుకు కనీస సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వం, అధికారులు విఫలం అవుతున్నారు. వెరసి చేసేదేం లేక రైతులు రోడ్లపై ఒక పక్కమొత్తం వడ్ల కుప్పలు పోస్తుండడ�
Madaram villagers | మండల పరిధిలోని మాదారం గ్రామంలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని గ్రామస్థులు కోరుతున్నారు. ముఖ్యంగా గ్రామంలో ప్రధానమైన డ్రైనేజీ సమస్యతో సతమతమవు తున్నామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
రాయికోడ్ మండల పరిధిలోని సీరూర్ నుంచి గ్రామ శివారులో ఉన్న మంజీర నది (Manjeera Bridge) వద్ద ఏర్పాడిన పెద్ద గుంతలలో ఎప్పుడు ఎలాంటి ప్రమాదం జరుగుతుందోనని ప్రయాణికులు, వావానదారులు భయపడుతున్నారు.
బోధన్ పట్టణంలోని రోడ్డుపై గురువారం సుమారు రూ.లక్ష విలువైన ఐఫోన్ మున్సిపల్ జవాన్కు దొరికింది. కాగా ఆ జవాన్ ఆ ఫోన్ను యజమానికి అప్పగించి తన నిజాయితీని చాటాడు. బోధన్ మున్సిపాలిటీలో జవాన్ గా విధులు నిర్వ�
జాతీయ రహదారి నిర్మాణం ఓ రైతు నిండు ప్రాణాన్ని బలిగొంది. భూ పరిహారం విషయంలో అధికారుల తీరుతో ఆవేదన చెందిన ఆ రైతు గుండె ఆగిపోయింది. గ్రామస్తుల కథనం ప్రకారం.. జాతీయ రహదారి (నం.563) నిర్మాణంలో భాగంగా మండలంలోని పెద�
Mission Bhagiratha | వేసవిలో తాగునీటి కోసం నానా అవస్థలు పడుతుంటే మరోవైపు మిషన్ భగీరథ నీరు వృథాగా పోతున్నా అధికారులు పట్టించుకోకపోవడంతో గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Farmers Protest | ధాన్యం కొనుగోలు చేయడం లేదని ఆరోపిస్తూ రాజన్న సిరిసిల్లా జిల్లా కోనరావుపేట మండలం రైతులు నిరసన తెలిపారు. రోడ్డుకు అడ్డంగా బైటాయించి సీఎం రేవంత్ రెడ్డి డౌన్డౌన్ అంటూ నినాదాలు చేశారు.
Karimnagar | తను కోల్పోతున్న వ్యవసాయ బావికి పరిహారం ఇవ్వకుండా బావిని పూడ్చవద్దన్నందుకు డీబీఎల్ కంపెనీకి చెందిన సిబ్బంది రైతుపై దౌర్జన్యానికి దిగారు. పనులకు అడ్డుపడుతున్నాడని రైతును నానా బూతులు తిప్పి దాడి చే�
Sultanabad | సుల్తానాబాద్ రూరల్, ఏప్రిల్ 19: నిత్యం వందలాది వాహనాల రాకపోకలు సాగే మూలమలుపు రోడ్డు ప్రమాదకరంగా మారింది. ఎన్నిసార్లు గ్రామస్తులు అధికారుల దృష్టికి ప్రయోజనం లేదని పలువురు వాపోయారు.
Drunk Cop With Rifle Stumbles | ఒక పోలీస్ వద్ద రైఫిల్ ఉన్నది. మద్యం మత్తులో ఉన్న అతడు రోడ్డుపై తూలిపడ్డాడు. దీంతో రైఫిల్తో ఉన్న ఆ పోలీస్ను చూసి అక్కడుకున్న వారు ఆందోళన చెందారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్�