నగర పరిశుభ్రతపై రామగుండం కార్పొరేషన్ అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. అరుబయట చెత్త పడేస్తున్న వ్యాపారులపై చర్యలకు ఉపక్రమించారు. ఈమేరకు గురువారం గోదావరిఖని ఫైవింక్లయిన్ చౌరస్తాలో రోడ్లపై చెత్త పడ�
బెల్లంపల్లి మండలం చంద్రవెల్లి నుంచి తాండూర్ మండలం అచ్చలాపూర్ వరకు మూడేళ్ల క్రితం మంజూరైన రోడ్డును (Road) గత సంవత్సరం ప్రారంభించారు.
ఇందులో భాగంగా రోడ్డు పనులు చేపట్టకుండా కేవలం అచ్చలాపూర్ వద్ద ఒక కల్వర్టు
Man swims in waterlogged Delhi road | దేశ రాజధానిలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పలు రోడ్లు జలమయమయ్యాయి. ఈ నేపథ్యంలో ఒక వ్యక్తి, కొందరు పిల్లలు ఈతకొట్టారు. ఢిల్లీలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంపై ఆప్ నేతలు మండిపడ్డార�
ఉపాధ్యాయుల సర్దుబాటులో భాగంగా జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం రేగుంట గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో 123 మంది విద్యార్థులు, ప్రీ ప్రైమరి విద్యార్థులు 20 మంది మొత్తం 143 మంది విద్యార్తులు ఈ ఏడాది చదువు�
వీర్నపల్లి (Veernapally) మండలంలోని అడవిపదిర గ్రామానికి రాకపోకలు బంద్ అయ్యాయి. రోడ్డం వాగుపై రూ.2.50 కోట్లతో నూతన వంతెన నిర్మాణానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది.
Mud troubles | మొదటి వర్షాలే గొల్లఘాట్ గ్రామస్థులకు కష్టాల్ని తెచ్చిపెట్టాయి. మండలంలోని ఈ గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారి తొలి వర్షం పడగానే పూర్తిగా బురద మయమై రాకపోకలకు ఆటంకాలుగా మారాయి.
నవమాసాలు మోసిన ఓ తల్లి.. తన పసికందును రోడ్డు పక్కన పారేసింది. గుక్క పట్టి ఏడ్చుతుండగా స్థానికుడు గుర్తించి పోలీసులకు సమాచారం అందించగా.. వారు దవాఖానకు తరలించారు. ఈ ఘటన రామంతాపూర్లో చోటు చేసుకున్నది. వివరా�
కొద్దిపాటి వర్షానికే గిరిజన తండాల మట్టిరోడ్లు చిత్తడిగా మారుతున్నాయి. అందులో వ్యవసాయ పొలాలపై ఇండ్ల నుంచి ట్రాక్టర్ డ్రైవర్లు కేజ్వీల్ వేసుకుని (Cage wheel Tractor) వెళ్లడంతో మరింత దారుణంగా రోడ్లు తయారై నడవలేని
ఇసుక క్వారీ యాజమాన్యం, ఇరిగేషన్ అధికారులు కుమ్మక్కై కుంటలో నుండి రోడ్డు వేసి ఇసుక లారీలు నడిపిస్తున్నారని హిమ్మత్నగర్ గ్రామస్తులు ఆరోపించారు. ఈ సందర్భంగా హిమ్మత్నగర్ గ్రామస్తులు బుధవారం ఇసుక క్వారీ న
మండలంలోని సుందరగిరి గ్రామంలో గ్రామస్తులు బుధవారం రోడ్డెక్కి ఆందోళన చేపట్టారు. హుస్నాబాద్ నుండి కొత్తపెళ్లి వరకు నాలుగు వరుసల రోడ్డు మంజూరు కాగా, గ్రామం నుండి రోడ్డు వేసినట్లయితే వందలాది ఇల్లు కోల్పోతా
సాధారణంగా నాణ్యతతో రోడ్డు వేస్తే కొన్నేండ్ల పాటు పటిష్ఠంగా ఉండాలి. కానీ నాసి రకంగా నిర్మిస్తే అది కొన్ని నెలలకే గుంతలు తేలుతుంది. బీజేపీ పాలిత మహారాష్ట్రలో మరీ విడ్డూరంగా ఓ రోడ్డు నెల రోజులకే ఆమ్లేట్లా
Man Tears Road By Hand | ఒకచోట నాసిరకంగా రోడ్డు నిర్మించారు. నెల రోజుల్లోనే ఆ రోడ్డు గుంతమయంగా మారింది. ఈ నేపథ్యంలో ఒక వ్యక్తి చేతితో ఆ తారు రోడ్డును పెకలించాడు. దీంతో ఆ రోడ్డు నాణ్యతపై స్థానికులు నోరెళ్లబెట్టారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లిలోని తెలంగాణ గిరిజన సంక్షేమ మహిళ సంక్షేమ డిగ్రీ, ఫైన్ ఆర్ట్స్ విద్యార్థులు రెండోరోజు ఆందోళన చేపట్టారు. తమ సమస్యలు పరిష్కరిచాలంటూ రెండు రోజులు నిరసనలు చేస్తున్నారు. త�
రామగుండం నగర పాలక సంస్థ 33వ డివిజన్లో ప్రజా పోరాటాల ఫలితంగానే రోడ్డు సాధించుకున్నామని ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ అధ్యక్షుడు మద్దెల దినేష్ పేర్కొన్నారు. ఈమేరకు డివిజన్లో నూతన రోడ్డు పనులను నగర పాలక సంస్థ ఎస్ఈ శ