ఏళ్ల తరబడి కొనసాగుతున్న రోడ్డు విస్తరణ పనులతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, దుమ్ము ధూళితో నానా అవస్థలు పడుతున్నామని అశ్వారావుపేట వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. పనులన్నీ త్వరితగతిన పూర్తి చేయాలని డి
హైదరాబాద్బీజాపూర్ జాతీయ రహదారి (ఎన్హెచ్-163) విస్తరణ పనుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర జాప్యం చేస్తున్న ది. ప్రభుత్వం ఏర్పడి దాదాపు 23 నెలలు గడిచినా పనులు ప్రారంభమే కాకపోవడంతో ప్రయాణికు లు తీవ్ర ఆగ్రహ�
గతంలో జరిగిన పొరపాట్లు గుణపాఠాలు కావాలి.. లేకపోతే అవి అంతులేని విషాదానికి దారితీస్తాయి.. కాంగ్రెస్ ప్రభుత్వం తీరు కారణంగా సోమవారం తెల్లవారుజామున చేవెళ్ల సమీపంలో జరిగిన ఘోర ప్రమాదం పంతొమ్మిది మంది ఉసుర�
జేబీఎస్ నుంచి శామీర్పేట్ వరకు చేపట్టనున్న ఎలివేటేడ్ కారిడార్ నిర్మాణాన్ని ప్రభుత్వం 200 ఫీట్ల నుంచి 100 ఫీట్లకు తగ్గించి బాధితులకు భూమికి బదులుగా భూమిని కేటాయించా లని రాజీవ్ రహదారి ప్రాపర్టీ ఓనర్స్�
మండలంలోని కేతేపల్లి గ్రామంలో రోడ్డు విస్తరణలో ఇండ్లు కోల్పోయిన బాధితులకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని కేతేపల్లి గ్రామాన
ఎన్నో ఏండ్లుగా ట్రాఫిక్ అంతరాయంతో విసిగివేసారిన ప్రజలకు బీఆర్ఎస్ హయాంలో వనపర్తి జిల్లా కేంద్రంలో రోడ్ల విస్తరణకు మోక్షం లభించడంతో ఊపిరి పీల్చుకున్నారు. నిధులు మంజూరై పనులు ప్రారంభమయ్యాక మధ్యలో అస�
వేమలవాడ రాజన్న ఆలయ పరిధిలో రోడ్డు విస్తరణ పనులపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తాము విస్తరణకు వ్యతిరేకం కాదని, బహిరంగ మార్కెట్ విలువ ఆధారంగా తమకు పరిహారం చెల్లించి కూల్చివేయాలంటూ వ్యాపారులు చేసిన విన్న
ప్రతిష్టాత్మక ప్రాజెక్టు పేరిట శంకుస్థాపన చేసి.. కనీసం భూసేకరణ ప్రక్రియ పూర్తి కాలేదు. కానీ రోడ్ల విస్తరణ పేరిట వృక్షాలపైకి బుల్డోజర్లను హెచ్ఎండీఏ అధికారులు తీసుకువస్తున్నారు.
సంగారెడ్డి జిల్లా వట్పల్లిలో రోడ్డు విస్తీర్ణ పనులతో ఉపాధి కోల్పోతున్న స్థానికులకు అండగా ఉంటామని మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ అన్నారు. ఆదివారం వట్పల్లిలో ఆయన పర్యటించారు. రోడ్డు విస్తరణతో ఇండ్లు, ద�
Parking Problem | ఆర్మూర్ పట్టణంలో ట్రాఫిక్ సమస్య రోజురోజుకూ తీవ్రమవుతుంది. పెరుగుతున్న జనాభా, వాహనాల సంఖ్యకు అనుగుణంగా రోడ్ల విస్తరణ చేపట్టకపోవడంతో ప్రధాన రహదారులు ఇరుకుగా మారుతున్నాయి.
Ibrahimpatnam | గత బీఆర్ఎస్ ప్రభుత్వ హాయాంలో మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి ప్రభుత్వం నుంచి పెద్ద ఎత్తున నిధులు తీసుకువచ్చి ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని గ్రామీణ ప్రాంత రోడ్లను పెద్ద ఎత్తున అభివృద్ధి
కాంగ్రెస్ ప్రభుత్వంలో జనాలకు కూల్చివేతల భయం పట్టుకున్నది. ప్రజా సంక్షేమానికి పాటుపడుతామని చెప్పి అధికారంలోకి వచ్చిన ప్రజాపాలన ప్రభుత్వం ప్రజలకు చుక్కలు చూపుతోంది. ఇప్పటికే హై దరాబాద్తోపాటు పలు పట్�
పాఠశాల దేవాలయం లాంటింది.. సమాజ భవిష్యత్తుకు పునాది రాయిలాంటిది.. అలాంటిది చెన్నాపురం పాఠశాల రోడ్డు విస్తరణలో పోతుందంటే.. పూర్వ విద్యార్థులు, జవహర్నగర్ వాసులు బడిని కాపాడాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్�
నగరంలో ఓవైపు కాలుష్యం తీవ్రత పెరుగుతుంటే, మరోవైపు ప్రాణవాయువును అందించే భారీ వృక్షాలను కూల్చేందుకు హెచ్ఎండీఏ సన్నాహాలు చేస్తుంది. రోడ్డు విస్తరణ కోసం ఏకంగా 470 వృక్షాలను హెచ్ఎండీఏ తొలగించనుంది.