నగరంలో ఓవైపు కాలుష్యం తీవ్రత పెరుగుతుంటే, మరోవైపు ప్రాణవాయువును అందించే భారీ వృక్షాలను కూల్చేందుకు హెచ్ఎండీఏ సన్నాహాలు చేస్తుంది. రోడ్డు విస్తరణ కోసం ఏకంగా 470 వృక్షాలను హెచ్ఎండీఏ తొలగించనుంది.
నిబంధనలు పాటించాల్సిన అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుండడంతో పలువురి గృహాలకు నష్టం వాటిల్లుతున్నది. ఇందుకు నిదర్శనమే ములుగు జిల్లా కేంద్రంలోని బండారుపల్లి రోడ్డు విస్తరణ పనులను ఉదహరించవచ్చు. ప్ర�
విదేశాలను తలపించేలా ఆధునిక ప్రజా రవాణా వ్యవస్థ హైదరాబాద్ మహానగరానికి అత్యవసరం...నలుమూలాల శరవేగంగా విస్తరిస్తున్న నగరంలో ట్రాఫిక్ ఇక్కట్లు అనేవి లేకుండా ఉండేందుకు మెట్రో రైలు తరహాలో... కాలుష్య రహితంగా
గోల్నాక : అంబర్పేట ఛే నంబరు చౌరస్తా ఫ్లై ఓవర్ నిర్మాణంలో భాగంగా ఎదురవుతున్న ట్రాఫిక్ సమస్యను పరిష్కరిం చడంతో పాటు భవిష్యత్తు ట్రాఫిక్ అవసరాలకు అనుగుణంగా ఏర్పాటు చేస్తున్న రహదారి విస్తరణకు వ్యాపారు