KCR | నల్లగొండ జిల్లాలో జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల దుర్ఘటనలపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదాల్లో పలువురు మృత్యువాత పడటంపై తీవ్ర విచారాన్ని వ్యక్తం చేస్తూ సంతాపం ప
Free Tea | చాలావరకు రోడ్డు ప్రమాదాలకు లారీలే కారణం అవుతుంటాయి! సరకు రవాణా కోసం సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సి రావడంతో డ్రైవర్లు నిద్రలేకుండా కష్టపడుతుంటారు. అలా నిద్రలేమితో అలసిపోయి ఉన్నా కూడా లారీ నడుపుతున్నప�
రోడ్డు ప్రమాదాల నివారణ కోసం పోలీస్, రవాణా శాఖ జాతీయ రహదారులపై స్పీడ్గన్లను ఏర్పాటు చేసింది. 60 కిలోమీటర్ల కంటే వేగంగా వెళ్తే సంబంధిత వాహనదారులకు రూ.1035ల జరిమానా పడుతున్నది.
కారును లారీ ఢీకొట్టిన సంఘటనలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందగా, ఒకరికి తీవ్రగాయాలయ్యాయి. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా శంకర్పట్నం మండలం తాటికల్ శివారులో శనివారం తెల్లవారుజామున జరిగింది.
సమాజంలో పలు రకాల కేసుల్లో నేరం చేసిన వారికి శిక్ష పడితేనే నేరాలు తగ్గుతాయని, ప్రజల్లో పోలీసులపై నమ్మకం పెరుగుతుందని, పెండింగ్ కేసుల పరిష్కారం త్వరగా పూర్తిచేయాలని ఎస్పీ చెన్నూరి రూపేశ్ అన్నారు. బుధవా�
Road Accidents | భారత్లో ప్రతి ఏటా ఐదులక్షల ప్రమాదాలు జరుగుతున్నాయి. అయితే, తరుచుగా జరిగే ప్రమాదాలకు ఇంజినీరింగ్ లోపమే కారణమని కేంద్ర రోడ్డు, రవాణా, రహదారులశాఖ మంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. ప్రాణాలను కాపా�
Road Accidents | కేంద్ర రోడ్డు రవాణాశాఖ 2022 జరిగిన రోడ్డు ప్రమాదాలకు సంబంధించిన డేటాను విడుదల చేసింది. ఇందులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రమాదాలు ఎక్కువగా సాయంత్రం 6 గంటల నుంచి 9 గంటల మధ్య 94వేలకుపైగా ప్రమాదాలు �
Road Accidents | దేశంలో (India) రోడ్డు ప్రమాదాలు (Road Accidents) ఆందోళన కలిగిస్తున్నాయి. ఏటా లక్షల మంది ప్రజలు రోడ్డు ప్రమాదాల కారణంగా ప్రాణాలు కోల్పోతున్నారు. గతేడాది రోడ్డు ప్రమాదాలు 12 శాతం పెరిగినట్లు (12 percent Rise) తాజా నివేదికలో వ�
దేశంలో రోడ్డు ప్రమాదాలు లక్షల మంది ప్రాణాలను హరిస్తున్నాయి. గత ఏడాది దేశవ్యాప్తంగా 1.68 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 4.43 లక్షల మంది గాయాలపాలయ్యారు.
తెలంగాణ): జాతీయ రహదారులపై చట్ట వ్యతిరేకంగా వాహనాలను నిలిపి ఉంచడం వల్ల జరిగే ప్రమాదాల నివారణకు తీసుకునే చర్యలను వివరించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను హైకోర్టు కోరింది. ఆరు వారాల్లోగా సమగ్ర వివరాలతో కౌ
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో బుధవారం వేర్వేరు చోట్ల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఏడుగురు దుర్మరణం చెందారు. నల్లగొండ జిల్లా చింతపల్లి మండలం నసర్లపల్లి గేట్ సమీపంలో కారు, బైక్ ఢీకొన్న ప్రమాదంలో ఐదుగురు చనిపో�
రోడ్డు ప్రమాదాల కారణంగా దేశంలో ఏడాదికి దాదాపు 15 లక్షల మరణాలు సంభవిస్తున్నాయని ఫిక్కీ-ఈవై మంగళవారం విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. రోడ్డు ప్రమాద మరణాల్లో భారత్ మొదటి స్థానంలో ఉన్నదని, ప్రపంచవ్యాప
రోడ్డు ప్రమాదాలతో రహ దారులు రక్తసిక్తం అవుతున్నాయి. వాహనాల ప్రమాదాల్లో ఎంతో మంది మృతి చెందుతుండగా. ఎందరో తీవ్రంగా గాయపడి జీవచ్ఛవంగా మారుతున్నారు. ఇం టి పెద్దదిక్కు లేకపోవడంతో ఎన్నో కుటుంబాలు రోడ్డు న పడ