వేర్వేరు జిల్లాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో పదిమంది దుర్మరణం చెందారు. గ్రేటర్ హైదరాబాద్లోని బండ్లగూడ జాగీర్ సమీపంలో మంగళవారం ఉదయం వాకింగ్కు వెళ్లిన తల్లీకూతురు అనురాధ, మమతను కారు ఢీకొనడంతో మృతి
Nitin Gadkari | ట్రాఫిక్ నియమాలు పాటించేలా పౌరుల్లో మార్పు తీసుకురాకపోతే భారత్లో రోడ్డు ప్రమాదాలు, ప్రాణనష్టాలను తగ్గించేందుకు చేపట్టే ప్రయత్నాలేవీ విజయవంతం కావని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు.
మాతృత్వం కోసం ఓ మహిళ ఎనిమిదేండ్లుగా నిరీక్షించింది. ఇంతలో కడుపులో నలుసుపడి ప్రస్తుతం ఎనిమిది నెలల గర్భంతో ఉన్నది. కానీ.. ఆమె మాతృత్వపు కల నెరవేరకుండానే అనంతలోకాలకు వెళ్లిపోయింది.
ప్రజాభద్రతకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యమిస్తున్నది. తెలంగాణ ఏర్పాటు తర్వాత సీఎం కేసీఆర్ ప్రజల ఆస్తి, ప్రాణ రక్షణకు పకడ్బందీ చర్యలు తీసుకున్నారు. బాధితులకు త్వరితగతిన న్యాయం చేకూర్చేందుకు పోలీసు శాఖ�
కర్ణాటక, అస్సాంలలో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 17 మంది మృతి చెందారు. కర్ణాటకలో సోమవారం కొల్లెగల-టి నరసిపుర జాతీయ రహదారిపై కురుబురు గ్రామ సమీపంలో కారు-ప్రైవేట్ బస్సు ఢీకొన్నట్టు పోలీసులు తెలిపారు. బళ్లారిక�
రోడ్డు ప్రమాదంలో అన్నాతమ్ముడు దుర్మరణం చెందిన ఘటన మండలంలోని అనంతసాగర్ క్రాస్ రోడ్డు వద్ద సోమవారం తెల్లవారుజామున జరిగింది. ఎస్సై విజయ్కుమార్ తెలిపిన వివరాల ప్రకారం..
Mumbai Highway | ముంబై : మహారాష్ట్రలోని ముంబై - నాగ్పూర్ సమృద్ధి ఎక్స్ప్రెస్ వేను గతేడాది డిసెంబర్ నెలలో ప్రారంభించిన సంగతి తెలిసిందే. అయితే ఆ హైవే రోడ్డుప్రమాదాలకు అడ్డాగా మారింది.
రోడ్డు ప్రమాదాలను కట్టడి చేయడంలో భాగంగా ట్రై పోలీస్ కమిషనరేట్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్(డీడీ)ను మరింత కట్టుదిట్టం చేస్తున్నారు. శివారు ప్రాంతాల్లో వరుసగా ప్రమాదాలు జరుగుతున్నాయి.
రహదారులపై నిత్యం ఏదో ఒక చోట ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. కొందరు క్షతగాత్రులు కాగా.. మరికొందరు ప్రాణాలు కోల్పోయి తమను నమ్ముకున్న కుటుంబానికి కన్నీళ్లు మిగిల్చుతున్నారు. మితిమీరిన వేగం, సూచికలు పాటించకపో�
Accident | మెదక్ జిల్లా చేగుంట మండలం బైపాస్ చెరువు కట్ట రహదారిపై రెండు ప్రైవేట్ బస్సులుPrivate Buses) ఢీ కొన్న ఘటనలో పలువురికి(Injureies) గాయాలయ్యాయి.
వివిధ రాష్ర్టాల్లో రహదారులు రక్తమోడాయి. ఛత్తీస్గఢ్లో జాగ్త్రా సమీపంలో జాతీయ రహదారి-30పై బుధవారం రాత్రి ట్రక్, కారు ఢీకొన్న ఘటనలో 11 మంది దుర్మరణం చెందారు. గురువారం మధ్యాహ్నం రాజస్థాన్లోని జైపూర్-అజ్మ
రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాల నివారణకు, ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు గ్రామస్థాయిలో రోడ్డు భద్రతా కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్టు డీజీపీ అంజనీకుమార్ చెప్పారు. గురువారం తన కార్యాలయంలో రహదారుల భద్రతా చర�