స్నాచింగ్లు, రోడ్డు ప్రమాదాలు, ట్రాఫిక్ ఉల్లంఘనలు.. ఇలాంటి అన్ని రకాల నేరాలను అదుపుచేసేందుకు రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వాహనాల నంబర్ ప్లేట్ ట్యాంపరింగ్పై స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నట�
నల్లగొండ జిల్లా కట్టంగూర్ మండలంలో 65వ జాతీయ రహదారిపై ఆదివారం తెల్లవారుజామున సంభవించిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
Viral Video | ఓ ద్విచక్ర వాహనదారుడు రోడ్డుపై వేగంగా వెళ్తూ.. రాంగ్రూట్లో వెళ్లాడు. ఆ బైకర్ రోడ్డును క్రాస్ చేస్తుండగా.. అదే మార్గంలో ఓ భారీ ట్రక్కు వేగంగా దూసుకొచ్చింది. ట్రక్కును బైక్ ఢీకొట్టబోయింది.
2021లో వెలుగుచూసిన రోడ్డు ప్రమాదాల్లో 40 శాతం ఘటనలు మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 9 గంటల్లోపు జరుగుతున్నాయని కేంద్ర ప్రభుత్వ గణాంకాలు వెల్లడించాయి.
హైదరాబా ద్ చుట్టూ ఉన్న ఔటర్ రింగు రోడ్డుపై ప్రమాదాలను తగ్గించడమే లక్ష్యంగా పెట్టుకొని హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) ప్రత్యేక చర్యలు చేపట్టింది. క్షత గాత్రులకు క్షణాల్�
భారత్లో 2021లో 4.12,432 రోడ్డు ప్రమాదాలు జరగ్గా 1,53,972 మంది మరణించారని ఉపరితల రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ విడుదల చేసిన తాజా గణాంకాలు వెల్లడించాయి.
హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి (65వ నంబర్) ప్రయాణికుల పాలిట శాపంగా మారింది. హైవే అధికారులు సరైనా చర్యలు తీసుకోకపోవడంతో నిత్యం పదుల సంఖ్యలో ఏదో ఒక చోట ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి.
నగరంలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాలపై అధ్యయనం చేశారు. రాత్రి వేళల్లోనే ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నట్టు గుర్తించారు. ప్రమాదాలు ఎక్కడ జరుగుతున్నాయి.. ఎందుకు జరుగుతున్నాయి.. కారణాలపై విశ్లేషించారు.