Road Accidents | రోడ్డు ప్రమాదాలపై ప్రభుత్వాలు ఎన్ని విధాలుగా అవగాహన కల్పిస్తున్నా వాహనదారులు పెడచెవిన పెడుతున్నారు. మితిమీరిన వేగంతో ప్రాణాలు కోల్పోవడమే కాకుండా, అమాయకుల ప్రాణాలు సైతం బలిగొంటున్నారు.
పెండింగ్ కేసుల పరిష్కారానికి అధికారులు చొరవ చూపాలని ఎస్పీ కె.అపూర్వరావు సూచించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం జిల్లాలోని ఎస్ఐ, సీఐలు ఉన్నతాధికారులతో నేర సమీక్షా సమావేశం నిర్వహించారు.
గరంలో 24 గంటలూ ట్రాఫిక్ సమస్య రాకుండా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. పెరిగిన ట్రాఫిక్ రద్దీకి అనుగుణంగా పగలు, రాత్రి కూడా ట్రాఫిక్ పోలీసులు డ్యూటీలో ఉంటున్నారు.
స్నాచింగ్లు, రోడ్డు ప్రమాదాలు, ట్రాఫిక్ ఉల్లంఘనలు.. ఇలాంటి అన్ని రకాల నేరాలను అదుపుచేసేందుకు రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వాహనాల నంబర్ ప్లేట్ ట్యాంపరింగ్పై స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నట�
నల్లగొండ జిల్లా కట్టంగూర్ మండలంలో 65వ జాతీయ రహదారిపై ఆదివారం తెల్లవారుజామున సంభవించిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
Viral Video | ఓ ద్విచక్ర వాహనదారుడు రోడ్డుపై వేగంగా వెళ్తూ.. రాంగ్రూట్లో వెళ్లాడు. ఆ బైకర్ రోడ్డును క్రాస్ చేస్తుండగా.. అదే మార్గంలో ఓ భారీ ట్రక్కు వేగంగా దూసుకొచ్చింది. ట్రక్కును బైక్ ఢీకొట్టబోయింది.
2021లో వెలుగుచూసిన రోడ్డు ప్రమాదాల్లో 40 శాతం ఘటనలు మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 9 గంటల్లోపు జరుగుతున్నాయని కేంద్ర ప్రభుత్వ గణాంకాలు వెల్లడించాయి.
హైదరాబా ద్ చుట్టూ ఉన్న ఔటర్ రింగు రోడ్డుపై ప్రమాదాలను తగ్గించడమే లక్ష్యంగా పెట్టుకొని హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) ప్రత్యేక చర్యలు చేపట్టింది. క్షత గాత్రులకు క్షణాల్�