తరుచూ ప్రమాదాలతో నాందేడ్- అకోలా జాతీయ రహదారి మృత్యుదారిగా మారింది. జోగిపేట నుంచి సంగారెడ్డి- హైదరాబాద్ వెళ్లేందుకు ఇది ప్రధాన మార్గం. నిత్యం ఈ దారి గుండా వందలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి.
రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో తొమ్మిదిమంది దుర్మరణం చెందారు. వికారాబాద్ జిల్లాలో ఆటో-లారీ ఢీకొనడంతో ఐదు గురు, సంగారెడ్డి జిల్లాలో కారును ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో నలుగురు మృతిచెందారు. గురువా రం జర�
NHAI | దేశంలో నిత్యం ఎన్నో రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ద్విచక్ర వాహనాలు, కార్లు, బస్సులు, లారీలు ఢీకొట్టకోవడం సహా పలు కారణాలతో ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయి. ఆయా ప్రమాదాల్లో లక్షలాది మంది
Union Minister Nitin Gadkari | రోడ్డు ప్రమాదాలకు తప్పుడు ప్రాజెక్టు రిపోర్టులే కారణమని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. దేశ రాజధాని న్యూఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. మహారాష్�
దేశంలో గత ఏడా ది ట్రాఫిక్ యాక్సిడెంట్ల కారణంగా 1.73 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. జాతీయ నేర గణాంకాల సంస్థ (ఎన్సీఆర్బీ) తాజాగా విడుదల చేసిన నివేదికలో ఈ విషయం వెల్లడైంది. మొత్తంగా 2021లో 4,22,659 ట్రాఫిక్ యాక్సిడె�
రోడ్డు ప్రమాదంలో మాజీ శాసనమండలి చైర్మన్, బీజేపీ నేత స్వామి గౌడ్ గాయపడ్డారు. శనివారం తిరంగా యాత్రలో భాగంగా వివిధ ప్రాంతాల్లో పర్యటించి.. ఇంటికి వెళ్తుండగా, బైక్ స్కిడ్ అయ్యింది
రామాయంపేట : రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రజల భాగస్వామ్యం ఉంటేనే ప్రమాదాలు తగ్గుముఖం పడతాయని ఇన్స్పెక్టర్ ఆఫ్ జనరల్ కమలహాసన్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా కరీంనగర్ ను
జాతీయ రహదారులు రక్తసిక్తమయ్యాయి. సోమవారం జరిగిన రెండు వేర్వేరు ప్రమాదాల్లో ఏడుగురు దుర్మరణం చెందారు. మద్నూర్ మండలం మేనూర్ వద్ద రాంగ్ రూట్లో వచ్చిన ఆటో.. ఎదురుగా వస్తున్న లారీ కిందికి దూసుకెళ్లింది. �
మణుగూరులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సు-లారీ ఎదురుదెరుగా బలంగా ఢీకొన్నాయి. వీటి డ్రైవర్లు ఇద్దరూ మృతిచెందారు. ఐదుగురికి తీవ్రంగా, 10 మందికి స్వల్పంగా గాయాలయ్యాయి. మణుగూరు మండలం రామానుజవరం పంచాయతీ పరి
రోడ్ల ప్రమాదాల నివారణకు సర్కారు ప్రత్యేక చర్యలు తీసుకొంటున్నది. వాహనదారుల భద్రతే ధ్యేయంగా అడుగడుగునా నిఘా పెట్టింది. రోడ్లపై ఏ ప్రాంతంలో ఎంత వేగంతో వెళ్లాలో నిర్దేశిస్తూ సైన్ బోర్డులు ఏర్పాటు చేస్తున
హనుమకొండలో బ్రిడ్జిపై నుంచి పడిన కారు రంగారెడ్డి జిల్లాలో వ్యాన్ ఢీకొనడంతో తెగిన ద్విచక్రవాహనదారుడి తల అతివేగం, అజాగ్రత్తలే ప్రమాదాలకు కారణం నమస్తే తెలంగాణ న్యూస్నెట్వర్క్, మే 22: వేర్వేరు రోడ్డు ప్