అబిడ్స్, జనవరి 2: ఆర్టీసీ బస్సు ఢీకొని ఓ వృద్ధుడు దుర్మరణం పాలయ్యాడు. అబిడ్స్ ఇన్స్పెక్టర్ ప్రసాదరావు కథనం ప్రకారం….నాగోలులో నివాసముండే రిటైర్డ్ ఉద్యోగి దుర్గం రాజం(85) ఆదివారం మధ్యాహ్నం మొజాంజాహి మా�
కొత్తగూడెం: భద్రతా నియమాలు పాటిస్తూ డ్రైవర్లు రోడ్డుప్రమాదాలు జరగకుండా చూడాలని కొత్తగూడెం ఆర్టీసీ డిపో మేనేజర్ జవ్వాది వెంకటేశ్వరబాబు అన్నారు. మంగళవారం కొత్తగూడెం బస్టాండ్లో 33 మంది కండక్టర్లు, డ్రైవ�
Road accidents: ఈ రోజుల్లో ఏ రాష్ట్రంలోనైనా రోజుకు నాలుగైదు రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకోవడం సర్వసాధారణమైంది. ఒక్కోరోజు 10 నుంచి 20 రోడ్డు ప్రమాదాలు జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. అంతకుమించి రోడ్డు ప్రమా�
Road accidents on rise | రోడ్డు ప్రమాదాల్లో వాహనదారుల నిర్లక్ష్యం కొట్టిచ్చినట్లు కనిపిస్తున్నది. ముఖ్యంగా మహానగరంలో మాత్రం ఈ సమస్య తీవ్రంగా వేధిస్తున్నది. రాచకొండ కమిషనరేట్ పరిధిలో డిసెంబర్ 18 నుంచి 24 వరకు 100 ప్రమాద
యాక్సిడెంట్లు జరుగుతున్నా రూల్స్ బేఖాతర్ ఓఆర్ఆర్ పరిధిలోనే ఎక్కువ రోడ్డు ప్రమాదాలు 11 నెలల్లోనే రాష్ట్రంలో 1,49,03,556 కేసులు హైదరాబాద్, డిసెంబర్ 24 (నమస్తే తెలంగాణ): హెల్మెట్ పెట్టుకొంటే మీకే రక్షణ అంటే వ
వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో 15 మంది మృత్యువాత కామారెడ్డి జిల్లాలో లారీని ఢీకొట్టిన కారు..ఏడుగురి మృతి జుక్కల్ మండలం కల్లాలిలో కల్టివేటర్ను ఢీకొని ఇద్దరు గచ్చిబౌలిలో చెట్టును కారు ఢీకొని ముగ్గురు దుర్�
పోలీసులు ప్రజలతో మమేకం కావాలి ఒక్క సీసీ కెమెరా వంద మందితో సమానం మెదక్ డీఎస్పీ సైదులు పెద్దశంకరంపేట, డిసెంబర్ 14 : రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీసులు చర్యలు తీసుకోవాలని మెదక్ డీఎస్పీ సైదులు సూచించారు. మం�
డిఐజి రంగనాధ్ | మద్యం సేవించి వాహనాలను నడపడం వల్ల అత్యధిక రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. జిల్లాలో రోడ్డు ప్రమాదాలలో ఒక వ్యక్తి చనిపోవడం, కనీసం ముగ్గురు గాయలపాలై అంగవైకల్యం చెందుతున్నారని డిఐజి ఏ.వి. రంగ�
Minister Srinivas goud | మహబూబ్నగర్ గ్రామీణ మండలం అప్పాయిపల్లి సమీపంలో నిన్న రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో దేవరకద్ర ఎంపీడీవో కార్యాలయంలో పని చేస్తున్న ముగ్గురు ఉద్యోగులు మృతి చెందిన సంగతి తెలిసింద�
నిబంధనలు పాటించని వాహనదారులు డ్రైవర్ల బాధ్యతారాహిత్యం గాలిలో కలిసిపోతున్న ప్రాణాలు ఖిలావరంగల్, నవంబర్ 25: కొందరి నిర్లక్ష్యపు డ్రైవింగ్.. మరికొందరి అతివేగం.. వెరసి ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. తమ �
హైదరాబాద్లోని చాలా వీధికుక్కలు రాత్రిపూట మెరిసిపోతున్నాయి. ఇందుకు కారణం వాటి మెడలోని రిఫ్లెక్టివ్ కాలర్స్.. లైట్ వాటిపై పడగానే తళుక్కుమంటున్నాయి. వాహనదారులు అప్రమత్తమై వాటికి దూరంగా ప�
Telangana | రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు యువకులు మృతి చెందారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని కొత్వాల్గూడ చిన్నమ్మ హోటల్ వద్ద వేగంగా వచ్చి
Crime news | వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు వ్యక్తులు మృతి చెందిన సంఘటన సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం కాసాల, దేవులపల్లి గ్రామ శివారుల్లో గురువారం రాత్రి చోటుచేసుకుంది.