పోలీసులు ప్రజలతో మమేకం కావాలి ఒక్క సీసీ కెమెరా వంద మందితో సమానం మెదక్ డీఎస్పీ సైదులు పెద్దశంకరంపేట, డిసెంబర్ 14 : రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీసులు చర్యలు తీసుకోవాలని మెదక్ డీఎస్పీ సైదులు సూచించారు. మం�
డిఐజి రంగనాధ్ | మద్యం సేవించి వాహనాలను నడపడం వల్ల అత్యధిక రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. జిల్లాలో రోడ్డు ప్రమాదాలలో ఒక వ్యక్తి చనిపోవడం, కనీసం ముగ్గురు గాయలపాలై అంగవైకల్యం చెందుతున్నారని డిఐజి ఏ.వి. రంగ�
Minister Srinivas goud | మహబూబ్నగర్ గ్రామీణ మండలం అప్పాయిపల్లి సమీపంలో నిన్న రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో దేవరకద్ర ఎంపీడీవో కార్యాలయంలో పని చేస్తున్న ముగ్గురు ఉద్యోగులు మృతి చెందిన సంగతి తెలిసింద�
నిబంధనలు పాటించని వాహనదారులు డ్రైవర్ల బాధ్యతారాహిత్యం గాలిలో కలిసిపోతున్న ప్రాణాలు ఖిలావరంగల్, నవంబర్ 25: కొందరి నిర్లక్ష్యపు డ్రైవింగ్.. మరికొందరి అతివేగం.. వెరసి ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. తమ �
హైదరాబాద్లోని చాలా వీధికుక్కలు రాత్రిపూట మెరిసిపోతున్నాయి. ఇందుకు కారణం వాటి మెడలోని రిఫ్లెక్టివ్ కాలర్స్.. లైట్ వాటిపై పడగానే తళుక్కుమంటున్నాయి. వాహనదారులు అప్రమత్తమై వాటికి దూరంగా ప�
Telangana | రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు యువకులు మృతి చెందారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని కొత్వాల్గూడ చిన్నమ్మ హోటల్ వద్ద వేగంగా వచ్చి
Crime news | వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు వ్యక్తులు మృతి చెందిన సంఘటన సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం కాసాల, దేవులపల్లి గ్రామ శివారుల్లో గురువారం రాత్రి చోటుచేసుకుంది.
ఖమ్మం : రోడ్డు ప్రమాదాల నివారణకు ఆయా గ్రామ పంచాయతీ పరిధిలో ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఖమ్మం రూరల్ సీఐ సత్యనారాయణరెడ్డి సూచించారు. ఖమ్మం రూరల్ పోలీస్ ఠాణాలో పంచాయతీ కార్యదర్శులతో మంగళవారం రూరల్ ఎస్.ఐ జర�
రక్తస్రావ నియంత్రణ వలంటీర్ల సాధ్యమైంది డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ పాపారావు పాఠశాల విద్యార్థులకూ నేర్పేందుకు ప్రయత్నాలు హైదరాబాద్, సెప్టెంబర్ 25 (నమస్తే తెలంగాణ): రోడ్డు ప్రమాదాల్లో గాయపడినవా
సగటున రోజుకు 328 మరణాలు ‘హిట్ అండ్ రన్’కు 41,196 మంది బలి గత ఏడాది రోడ్డు ప్రమాదాల్లో 1.20 లక్షల మంది దుర్మరణం న్యూఢిల్లీ, సెప్టెంబర్ 19: దేశంలో గత ఏడాది నిర్లక్ష్యం కారణంగా చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదాల్లో 1.20
Road Accidents | రహదారులు నెత్తురోడాయి. వేర్వేరు చోట్ల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 8 మంది మృతి చెందారు. నల్లగొండ జిల్లా కట్టంగూరు సమీపంలో జరిగిన రెండు వేర్వేరు ప్రమాదాల్లో ఐదుగురు ప్రాణాలు కోల్పోగా, నాగర