Crime news | వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు వ్యక్తులు మృతి చెందిన సంఘటన సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం కాసాల, దేవులపల్లి గ్రామ శివారుల్లో గురువారం రాత్రి చోటుచేసుకుంది.
ఖమ్మం : రోడ్డు ప్రమాదాల నివారణకు ఆయా గ్రామ పంచాయతీ పరిధిలో ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఖమ్మం రూరల్ సీఐ సత్యనారాయణరెడ్డి సూచించారు. ఖమ్మం రూరల్ పోలీస్ ఠాణాలో పంచాయతీ కార్యదర్శులతో మంగళవారం రూరల్ ఎస్.ఐ జర�
రక్తస్రావ నియంత్రణ వలంటీర్ల సాధ్యమైంది డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ పాపారావు పాఠశాల విద్యార్థులకూ నేర్పేందుకు ప్రయత్నాలు హైదరాబాద్, సెప్టెంబర్ 25 (నమస్తే తెలంగాణ): రోడ్డు ప్రమాదాల్లో గాయపడినవా
సగటున రోజుకు 328 మరణాలు ‘హిట్ అండ్ రన్’కు 41,196 మంది బలి గత ఏడాది రోడ్డు ప్రమాదాల్లో 1.20 లక్షల మంది దుర్మరణం న్యూఢిల్లీ, సెప్టెంబర్ 19: దేశంలో గత ఏడాది నిర్లక్ష్యం కారణంగా చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదాల్లో 1.20
Road Accidents | రహదారులు నెత్తురోడాయి. వేర్వేరు చోట్ల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 8 మంది మృతి చెందారు. నల్లగొండ జిల్లా కట్టంగూరు సమీపంలో జరిగిన రెండు వేర్వేరు ప్రమాదాల్లో ఐదుగురు ప్రాణాలు కోల్పోగా, నాగర
Road Accident | రహదారులు రక్తసిక్తమయ్యాయి. వేర్వేరు ప్రమాదాల్లో 18 మంది మృతి చెందగా, మరో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉంది. కర్ణాటక రాజధాని బెంగళూరులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏడుగురు ప్రాణాలు కోల్ప�
ఆటోను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు ఇద్దరు యువకుల దుర్మరణం ధర్మపురి రూరల్, ఆగస్టు 8 : వారిద్దరు ప్రాణ స్నేహితులు.. ఒకరంటే ఒకరికి ప్రాణం.. ఆదివారం జగిత్యాల జిల్లా ధర్మపురిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెంద�
Compensation for Hit & Run Death Cases | హిట్ అండ్ రన్ కేసుల్లో గుర్తు తెలియని వ్యక్తి ఢీకొట్టిన ఘటనలో మరణించిన వ్యక్తి కుటుంబానికి అండగా......
చెన్నై, జూలై :ద్విచక్ర వాహనాలకు తప్పనిసరిగా రెండు వైపులా అద్దాలు అమర్చాలని మద్రాస్ హైకోర్టు ఆదేశించింది. ఈ నిబంధనను కఠినంగా అమలు చేయాలని తమిళనాడు రాష్ట్ర రవాణా కమిషనర్, పోలీసు కమిషనర్ లకు చీఫ్ జస్టిస్ సం�
వేర్వేరు రోడ్డు ప్రమాదంల్లో నలుగురు దుర్మరణం | వికారాబాద్, సిద్దిపేట జిల్లాల్లో సోమవారం జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో నలుగురు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. వికారాబాద్
ఢిల్లీ,జూన్ 19: రోడ్డు ప్రమాదాలను నివారించడానికి కేంద్ర రోడ్డు రవాణా శాఖ అనేక చర్యలు చేపట్టింది. ఈ చర్యలు ఖచ్చితంగా అమలు జరిగితే వచ్చే మూడేండ్లలో భారతదేశంలో రోడ్డు ప్రమాదాల రేటు 50శాతం తగ్గుతుందని కేంద్ర ర�
నమస్తే తెలంగాణ నెట్వర్క్, మే 9: వేర్వేరు జిల్లాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురు దుర్మరణం చెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని సుభాష్నగర్ ప్రాంతానికి చెందిన గోసం�