Road Accident | రహదారులు రక్తసిక్తమయ్యాయి. వేర్వేరు ప్రమాదాల్లో 18 మంది మృతి చెందగా, మరో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉంది. కర్ణాటక రాజధాని బెంగళూరులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏడుగురు ప్రాణాలు కోల్ప�
ఆటోను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు ఇద్దరు యువకుల దుర్మరణం ధర్మపురి రూరల్, ఆగస్టు 8 : వారిద్దరు ప్రాణ స్నేహితులు.. ఒకరంటే ఒకరికి ప్రాణం.. ఆదివారం జగిత్యాల జిల్లా ధర్మపురిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెంద�
Compensation for Hit & Run Death Cases | హిట్ అండ్ రన్ కేసుల్లో గుర్తు తెలియని వ్యక్తి ఢీకొట్టిన ఘటనలో మరణించిన వ్యక్తి కుటుంబానికి అండగా......
చెన్నై, జూలై :ద్విచక్ర వాహనాలకు తప్పనిసరిగా రెండు వైపులా అద్దాలు అమర్చాలని మద్రాస్ హైకోర్టు ఆదేశించింది. ఈ నిబంధనను కఠినంగా అమలు చేయాలని తమిళనాడు రాష్ట్ర రవాణా కమిషనర్, పోలీసు కమిషనర్ లకు చీఫ్ జస్టిస్ సం�
వేర్వేరు రోడ్డు ప్రమాదంల్లో నలుగురు దుర్మరణం | వికారాబాద్, సిద్దిపేట జిల్లాల్లో సోమవారం జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో నలుగురు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. వికారాబాద్
ఢిల్లీ,జూన్ 19: రోడ్డు ప్రమాదాలను నివారించడానికి కేంద్ర రోడ్డు రవాణా శాఖ అనేక చర్యలు చేపట్టింది. ఈ చర్యలు ఖచ్చితంగా అమలు జరిగితే వచ్చే మూడేండ్లలో భారతదేశంలో రోడ్డు ప్రమాదాల రేటు 50శాతం తగ్గుతుందని కేంద్ర ర�
నమస్తే తెలంగాణ నెట్వర్క్, మే 9: వేర్వేరు జిల్లాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురు దుర్మరణం చెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని సుభాష్నగర్ ప్రాంతానికి చెందిన గోసం�
అబ్దుల్లాపూర్మెట్, మార్చి 23 : ఔటర్ రింగ్రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది… అతివేగంగా వస్తున్న కారు ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. ఈ ఘటనలో తండ్రీకొడుకులతోపాటు డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందారు. కార�
ఘట్కేసర్ : అతివేగానికి ఓ విద్యార్థి బలయ్యాడు.. స్నేహితుడి పుట్టిన రోజుకు వెళ్లివస్తుండగా.. ద్విచక్రవాహనం అదుపుతప్పి కిందపడటంతో ఎంబీఐ విద్యార్థి మృతి చెందగా, మరో విద్యార్థికి తీవ్ర గాయాలయ్యాయి. అయితే.. హ
న్యూఢిల్లీ: గత ఏడాది కరోనా వైరస్ బారినవారి కంటే రోడ్డు ప్రమాదాల్లోనే ఎక్కువ మంది మరణించారని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. లోక్సభలో గురువారం ప్రశ్నోత్తరాల సందర్భంగా ఆయన మాట్లాడుతూ రో�