Road Accident | నేపాల్లోని మాధేష్ ప్రావిన్స్లో గురువారం ఘోర ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు లోయలో పడిపోయింది. ఈ ఘటనలో ఆరుగురు భారతీయ భక్తులతో పాటు ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. రాజస్థాన్ నుంచి �
రాజేంద్రనగర్ (Rajendra Nagar) పరిధిలోని మైలార్దేవ్పల్లిలో (Mailardevpally) కారు బీభత్సం సృష్టించింది. గురువారం తెల్లవారుజామున మైలార్దేవ్పల్లిలోని దుర్గానగర్ చౌరస్తాలో వేగంగా దూసుకొచ్చిన కారు అదుపుతప్పి డివైడర్�
Road Accident | రాజస్థాన్ జైపూర్లో మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వచ్చిన ట్రక్కు, జీపు ఢీకొట్టుకున్నాయి. ఈ ఘటనలో ఆరుగురు దుర్మరణం చెందారు. మరో 11 మంది గాయపడ్డారు. ఇందులో మరికొందరి పరిస్థితి విష�
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా శామీర్పేట జీనోమ్ వ్యాలీలో (Genome valley) ఘోర రోడ్డు ప్రమాదం (Road accident) జరిగింది. మంగళవారం ఉదయం కొల్తూరు వద్ద వేగంగా దూసుకొచ్చిన బైకు ఓ ఫార్మా కంపెనీకి చెందిన బస్సును ఢీకొట్టింది. దీంతో బ
తూర్పు లద్ధాఖ్లోని ఖేరి సమీపంలో శనివారం జవాన్లు ప్ర యాణిస్తున్న వాహ నం ప్రమాదవశాత్తు లోయలో పడి 9 మంది మరణించగా అందులో రంగారెడ్డి జిల్లా కొందుర్గు మండలం తిరుమలదేవునిపల్లికి చెందిన నీరటి చంద్రశేఖర్ ఉన�
జమ్ముకశ్మీర్లో ఘోర ప్రమాదం జరిగింది. తూర్పు లద్ధాఖ్లోని ఖేరి సమీపంలో జవాన్లు ప్రయాణిస్తున్న వాహనం ప్రమాదవశాత్తూ లోయలో పడి 9 మంది దుర్మరణం చెందారు. కారు గ్యారిసన్ నుంచి ఖేరికి 10 మంది జవాన్లతో వెళ్తున్�
Ladakh | లడఖ్ లేహ్లో శనివారం ఘోర ప్రమాదం జరిగింది. ఆర్మీ సైనికులు వెళ్తున్న వాహనం ప్రమాదవశాత్తు లోయలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో తొమ్మిది మంది సైనికులు వీరమణం పొందారని ఆర్మీ అధికారులు తెలిపారు.
Accident | ఆంధ్రప్రదేశ్కు చెందిన ఎమ్మెల్యేకు తృటిలో ప్రమాదం తప్పింది. గన్నవరం నియోజకవర్గానికి చెందిన వైసీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ (Vamsi) ఈ ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు.
Road Accident | ఏపీలో ప్రకాశంలో జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్రవాహనంపై వస్తున్న ముగ్గురు యువకులను అతివేగంగా వచ్చిన లారీ ఢీ కొట్టడంతో వారు అక్కడికక్కడే మృతి చెందారు
Road Accident | ఏపీలో ప్రకాశంలో జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం (Accident) జరిగింది. ద్విచక్రవాహనంపై వస్తున్న ముగ్గురు యువకులను అతివేగంగా వచ్చిన లారీ ఢీ కొట్టడంతో వారు అక్కడికక్కడే మృతి చెందారు.
వారంతా పొట్టచేతపట్టుకొని వలస వచ్చిన కూలీలు.. వారివి రోజూ తేనె సేకరించనిదే పూటగడవని బతుకులు.. ఎప్పటిలాగే బతుకువేటకు పోతున్న వారిని, అజాగ్రత్త.. మితిమీరిన వేగంతో వచ్చిన మృత్యుశకటం బలితీసుకున్నది. వరంగల్-ఖ�
Warangal accident | వరంగల్ జిల్లాలో బుధవారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతుల సంఖ్య ఆరుకు చేరింది. వరంగల్ సిటీ నుంచి తొర్రూరు వైపు వెళ్తున్న ఆటోను ఎదురుగా వచ్చిన లారీ ఢీకొట్టడంతో ఆటోలో ఉన్న నలుగురు అక్కడికక్�