ఏపీ రాష్ట్రం తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శ్రీకాళహస్తి ఏర్పేడు మార్గం మిట్టకండ్రిగ వద్ద కారు, లారీ ఢీకొన్న ప్రమాదంలో ఆరుగురు మృత్యువాత పడగా, ఇద్దరు తీవ్రంగా గాయపడ్�
ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలం మేకలగండి వద్ద జాతీయరహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శుక్రవారం రాత్రి చర్చిలో ప్రార్థనలకు వెళ్లి, శనివారం తెల్లవారుజామున ఆటోలో బయల్దేరిన వారిని గుర్తుతెలియని �
హర్యానాలోని (Haryana) బీబీపూర్లో (Bibipur) ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. బీబీజూర్లోని జింద్లో ఆర్టీసీ బస్సు (RTC bus), క్రూయిజర్ (Cruiser) ఎదురెదురుగా ఢీకొన్నాయి. దీంతో క్రూయిజర్లో ప్రయాణిస్తున్న ఎనిమిది మంది అక్కడ�
ఆదిలాబాద్ (Adilabad) జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం (Road Accident) జరిగింది. శనివారం తెల్లవారుజామున జిల్లాలోని గుడిహత్నూర్ (Gudihatnur) మండలం మేకలగండి వద్ద ఓ ఆటోను గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది.
Accident | చత్తీస్ గఢ్ లోని బిలాస్ పూర్ (Bilaspur) జిల్లాలో శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రాయ్ పూర్ లో జరుగుతున్న ప్రధాని మోదీ ర్యాలీకి వెళ్తున్న బీజేపీ కార్యకర్తల బస్సు ప్రమాదానికి గురైంది.
Mexico Accident | మెక్సికోలోని ఓక్సాకాలో ప్రయాణికులతో వెళ్తున్న బస్సు ప్రమాదవశాత్తు లోయలో పడిపోయింది. ఈ ఘటనలో కనీసం 27 మంది ప్రాణాలు కోల్పోయారని పోలీసులు తెలిపారు.
భారత మాజీ క్రికెటర్ ప్రవీణ్కుమార్ రోడ్డు ప్రమాదం నుంచి తృటిలో బయటపడ్డాడు. మంగళవారం రాత్రి మీరట్లో ప్రవీణ్కుమార్ ప్రయాణిస్తున్న ఎస్యూవీ కారును వెనుక నుంచి ట్రైలర్ ట్రక్ బలంగా ఢీకొట్టింది. దీం�
Road accident | జమ్ముకశ్మీర్లోని రాజౌరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తానామండి ఏరియాలో ఓ కారును గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులో ఉన్న నలుగురు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు.
ఎన్హెచ్-44పై పొట్టులోడ్తో వెళ్తున్న లారీ డివైడర్ను ఢీకొని బోల్తాపడిన ఘటన మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండలంలోని మాచారం గ్రామం వద్ద చోటు చేసుకున్నది. పోలీసులు, స్థానికుల కథనం మేరకు.. జాతీయరహదారిపై జడ్�
నగర శివారుల్లో మంగళవారం జరిగిన రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురు మరణించారు. అతి వేగం, నిర్లక్ష్యంగా వాహనాలు నడిపించడం వల్లే ఈ ప్రమాదాలు జరిగినట్టు పోలీసులు గుర్తించారు.
వారు ముగ్గురు మిత్రులు. ఒకే గ్రామం. పేద కుటుంబాలు కావడంతో గ్రామంలో దొరికిన పనులల్లా చేస్తూ తల్లిదండ్రులకు ఆసరాగా నిలుస్తున్నారు. కానీ, విధి పగబట్టింది. ఓ పని నిమిత్తం బైక్పై వెళ్లొస్తున్న వారిని కొత్తప�
రంగారెడ్డిజిల్లా ఇబ్రహీంపట్నం సమీపంలోని రాయపోల్రోడ్డులో మంగళవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు ఇంజినీరింగ్ విద్యార్థులు దుర్మరణంపాలయ్యారు. మృతిచెందిన ముగ్గురు విద్యార్థులు భారత్ ఇంజినీర�
ఇస్నాపూర్ జాతీయ రహదారిపై డీసీఎం బీభత్సం సృష్టించింది. అతివేగంగా వెనుకనుంచి వచ్చి మూడు ద్విచక్రవాహనాలను ఢీకొట్టింది. ఒక కారుపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు సంఘటన స్థలంలోనే మృతి చెందగా