మండలంలోని నీరుకుళ్ల, ఆత్మకూరు గ్రామ శివారులో ఆదివారం కారును టిప్పర్ ఢీకొట్టిన ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. కారు నడుపుతున్న ఆకర్ష్తో పాటు మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. అందులో ఇద్దరి పర�
హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలం నీరుకుళ్ల క్రాస్ వద్ద ఆదివారం సాయంత్రం కారును టిప్పర్ ఢీకొట్టిన ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతిచెందారు. కారు నడుపుతున్న ఆకర్ష్తో పాటు మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయ�
Road Accident | హన్మకొండ జిల్లా ఆత్మకూరు - కటాక్షపూర్ ప్రధాన రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు దుర్మరణం చెందగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డ విషయం తెలిసిందే. ఈ ఘటనపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు దిగ్భ్రాం�
Road Accident | హన్మకొండ జిల్లాలో ఆదివారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారును టిప్పర్ ఢీకొట్టింది. కటక్షాపూర్ - ఆత్మకూరు మధ్య ఈ ఘటన జరిగింది. ప్రమాదంలో నలుగురు తీవ్రంగా గాయపడడంతో అక్కడికక్కడే దుర్మరణం �
Road accident | తమిళనాడులోని కోయింబత్తూరు పట్టణంలో ఇవాళ మధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు డ్రైవర్ నిర్లక్ష్యం ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. మరో బాలుడిని గాయాలపాలు చేసింది. ముందు వెళ్తున్న ట్రావెలర�
ఆంధ్రప్రదేశ్లోని (Andhrapradesh) కర్నూలు (Kurnool) జిల్లాలోని కోడుమూరులో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. ఆదివారం తెల్లవారుజామున కోడుమూరు (Kodumuru) సమీపంలో వేగంగా దూసుకొచ్చిన ఐచర్ వాహనం ఎదురుగావస్తున్న బొలెరోను ఢీకొట�
ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలం కొర్టికల్ బీ గ్రామం వద్ద జాతీయ ర హదారిపై శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్కు స్వల్ప గాయాలయ్యా యి. శనివారం ఉదయం ఆయన హైదరాబాద్ నుంచి ఆది
Road Accident | ఉత్తరాఖండ్లోని పితోర్గఢ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న బొలెరో వాహనం ప్రమాదవశాత్తు అదుపు తప్పి 500 మీటర్ల లోతైన లోయలో పడిపోయింది. ఈ ఘటనలో తొమ్మిది మంది మృతి చెందగా, ఇద్దరు �
ఇల్లంతకుంట నుంచి సిరిసిల్ల వెళ్తున్న ఆర్టీసీ బస్సును ట్రాక్టర్ ఢీకొట్టడంతో బోల్తాపడ్డది. ఈ ఘటనలో 20 మంది గాయప డ్డారు. వీరిలో ఇద్దరు గర్భిణులు ఉన్నారు. వీరిని పోలీసులు తమ పెట్రోకార్ వాహనంలో ద వాఖానకు తరల
Road Accident | చావుకు వెళ్లి తిరిగి స్వగ్రామానికి వెళ్తూ రోడ్డు ప్రమాదంలో ఓ కుటుంబం ‘చితి’కిపోయింది. భార్యాభర్తలు సహా ముగ్గురు పిల్లలు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. మరో బాలిక ప్రాణాలతో బయటపడింది. ఈ ఘటన హర్యానా జ
Tamil Nadu | తమిళనాడు (Tamil Nadu)లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రెండు ప్రైవేటు ట్రావెల్స్ బస్సులు ఎదురెదురుగా ఢీ కొన్నాయి. ఈ ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోగా.. పదుల సంఖ్యలో ప్రయాణికులు గాయాలపాలయ్యారు.
రోడ్డు ప్రమాదంలో ఎస్సై మృతి చెందిన ఘటన మండలంలో జరిగింది. మృతుడి బంధువులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని అనంతారం గ్రామానికి చెందిన సోమ కుమారస్వామి(58) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా డీసీఆర్బీ (డ�
Road Accident | వరంగల్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ ఒకరు మృతి చెందాడు. వరంగల్- నర్సంపేట ప్రధాన రహదారులో గీసుకొండ మండలంలోని హర్జితండా వద్ద ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.