Road Accident | ఏపీలో సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గుంటూరు జిల్లా వట్టిచెరుకూరులో ట్రాక్టర్ బోల్తాపడింది. ఈ ఘటనలో ఏడుగురు దుర్మరణం చెందారు. మరో 20 మందికి గాయాలయ్యాయి.
మహారాష్ట్రలోని (Maharashtra) చంద్రాపూర్ (Chandrapur) జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చంద్రాపూర్ జిల్లాలోని కాన్పా (Kanpa Village) సమీపంలో వేగంగా దూసుకొచ్చిన కారు ఎదురుగా వస్తున్న ప్రైవేటు బస్సును ఢీకొట్టింది. దీంతో కార�
అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మండలం బడాభీమ్గల్కు చెందిన శైలేష్ మృతి చెందడంపై బీఆర్ఎస్ ఎన్నారై కోఆర్డినేటర్ మహేశ్ బిగాల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
Road Accident | మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లాలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సులు, కారు ఢీకొట్టుకున్న ఘటనలో ఐదుగురు మృతి చెందగా.. బాలిక గాయపడినట్లు పోలీసులు తెలిపారు.
Accident | అమెరికాలోని న్యూజెర్సీలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో నిజామాబాద్ జిల్లా వాసి దుర్మరణం చెందాడు. భీమ్గల్ మండలం బడాభీమ్గల్ గ్రామానికి చెందిన గుర్రపు శకుంతలసత్యం దంపతులకు ఇద్దరు కుమార్తెలు, క
ఖమ్మం జిల్లాలో రహదారులు రక్తసిక్తమయ్యాయి. వేర్వేరు రోడ్డు ప్రమాదాలు పలువురి కుటుంబాల్లో విషాదాన్ని నింపాయి. ఖమ్మం జిల్లా కొణిజర్ల వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతిచెంద�
తిరుపతిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మహబూబాబాద్ జిల్లాకు చెందిన ముగ్గురు దుర్మరణం చెందారు. కాగా ఖమ్మం జిల్లాలో జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఆరుగురు మరణించారు. వివరాలు ఇలా.. మహబూబాబాద్ జిల్లా దంతాల�
ఖమ్మం (Khammam) జిల్లాలోని కొణిజర్లలో (Konijerla) ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గురువారం ఉదయం కొనిజర్ల మండల కేంద్రం సమీపంలో ఎదురుగా వస్తున్న లారీని కారు (Road accident) ఢీకొట్టింది.
Accident | ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) లక్నో (Lucknow) లో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) చోటు చేసుకుంది. స్కూటీ ( scooty ) ని ఢీ కొట్టిన స్కార్పియో వాహనం (Scorpio car) అలాగే 100 మీటర్లకు పైగా ఈడ్చుకెళ్లింది. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు సహా నలుగురు ప్ర�
Rajanna Siricilla | రాజన్న సిరిసిల్ల : జిల్లాలోని తంగళ్లపల్లి మండలం జిల్లెళ్ల గ్రామ శివారులోని అగ్రికల్చర్ కాలేజీ వద్ద ఆటో - లారీ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. మరో 11 మంది స్వల్పం
OPS Bhadoria | మధ్యప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆ రాష్ట్ర పట్టణాభివృద్ధి, గృహ నిర్మాణ శాఖ మంత్రి ఓపీఎస్ భదోరియా ప్రయాణిస్తున్న కారును ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ ట్రాలీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మంత్�
Road Accident | కేరళ (Kerala) రాష్ట్రం త్రిసూర్ (Thrissur ) జిల్లాలో మంగళవారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఇరింజలకుడ (Irinjalakuda) సమీపంలో రెండు ప్రైవేటు బస్సులు ఢీకొన్నాయి.