Rajasthan Road Accident | రాజస్థాన్లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. భరత్పూర్ జిల్లా హంత్రా దగ్గర బుధవారం తెల్లవారుజామున 4:30 గంటల సమయంలో ఓ బస్సును లారీ వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 11 మంది అక్కడికక్కడే దుర్మరణం చెం�
Road accident | సిద్దిపేట : జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. చిన్న కోడూరు మండలం అనంత సాగర్ శివారులో అగి ఉన్న ఇసుక లారీ నీ వెనుక నుంచి క్వాలిస్ వాహనం ఢీ కొని ప్రమాద స్థలంలోనే ముగ్గురు విద్యార్థులు మృతి చెంద
Road accident | మహారాష్ట్ర రాజధాని ముంబైలోని సియాన్ ఆస్పత్రి సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఐదుగురు వ్యక్తులతో వెళ్తున్న ఓ కారు అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టింది. ఆ వెంటనే కారులోంచి మంటలు చెలరేగాయి. స్థాన
మంత్రి జగదీశ్ రెడ్డి (Minister Jagadish Reddy) సమయస్ఫూర్తి రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఓ మహిళా న్యామూర్తి ప్రాణాలను నిలబెట్టింది. ఆదివారం రాత్రి 10 గంటల సమయంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సుజాత (Justice Sujatha) ప్ర�
తమిళనాడులోని తిరుపత్తూర్ (Tirupattur) జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మహిళలు అక్కడికక్కడే మరణించారు. సోమవారం తెల్లవారుజామున తిరుపత్తూరు జిల్లా నత్రంపల్లి టౌన్ (Natrampalli) సమీపంలోని సందాయ
రోడ్డు ప్రమాదంలో ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సుజాత గాయపడ్డారు. ఆదివారం హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్తుండగా జాతీయ రహదారి 65పై సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం జీ తిరుమలగిరి శివారులో ఆమె ప్రయాణిస్�
Road accident | స్కూటీపై రోడ్డు దాటుతున్న ఓ మహిళను వేగంగా దూసుకొచ్చిన ఓ కారు బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో స్కూటీ విరిగిపోయి ముందు భాగం ఒకవైపు, వెనుక భాగం ఒకవైపు ఎగిరిపడ్డాయి. ఆ స్కూటీపై వెళ్తున్న మహిళ ఎగిరి గాయాలతో ప�
Road Accident | మరికల్ : రోడ్డు ప్రమాదంలో తల్లీ కొడుకు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన నారాయణపేట జిల్లా మరికల్ మండలంలో బుధవారం అర్ధరాత్రి చోటు చేసుకున్నది.
Road accident | చర్ వ్యాన్ ఢీకొని తండ్రీ, కొడుకులు దుర్మరణం చెందిన విషాదకర ఘటన మంచిర్యాల జిల్లా జన్నారం మండలం కలమడుగులో గురువారం జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. మెదక్ జిల్లా అనంతారం గ్రామానికి చెందిన జోగు సాయికుమా�
Assam | అసోంలోని టిన్సుకియా జిల్లాలో నిన్న రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జిల్లాలోని కాకోపత్తర్ వద్ద వేగంగా దూసుకొచ్చిన ట్రక్కు.. టాటా మ్యాజిక్ వెహికల్ను ఢీకొట్టింది. దీంతో ఏడుగురు ప్రయాణికు�
Highway Accident: హైవేపై ఆగి ఉన్న డీసీఎంను .. వెనుక నుంచి ఓ వ్యాన్ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆరుగురు మృతిచెందారు. సేలమ్-ఈరోడ్ మధ్య ఉన్న హైవేపై ఈ ఘటన జరిగింది.
Road accident | రహదారి పక్కన నిలిపి ఉంచిన ఓ లారీని వేగంగా వచ్చిన కారు వెనక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులోని వ్యక్తుల్లో నలుగురు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు.
Accident | నీలగిరి : నల్లగొండ జిల్లా కేంద్రంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో బీజేపీ జాతీయ సీనియర్ నాయకుడు ఓరుగంటి రాములు(79) మృతి చెందారు. శనివారం మధ్యాహ్నం సమయంలో తన కుమారుడి కారులో కలెక్టరేట్ సమీపంలోకి వచ్చి మెడిక�
పళ్లై నాలుగునెలలు దాటకముందే భార్యపై అనుమానం మొదలైంది. అది ఇల్లాలిని అంతమొందించే దాకా వచ్చింది. తరువాత భయంతో ద్విచక్రవాహనంపై పారిపోయే క్రమంలో రోడ్డు ప్రమాదంలో భర్త కూడా దుర్మరణం చెందాడు. ఈ ఘోర ఉదంతం ఆదిల