బంధువు దశదిన కర్మకు వెళ్తూ రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందగా, ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నది. ఈ ఘటన ఆదివారం ఉదయం మెదక్ జిల్లా నార్సింగి మండలం వల్లూర్ వద్ద జాతీయ రహదారిపై జరిగింది.
Minister Koppula | రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ ఓ వృద్ధుడికి రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్(Minister Koppula ) సహాయం అందించి మానవత్వం చాటుకున్నారు.
మెదక్ (Medak) జిల్లాలోని నార్సింగ్ మండలం మల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం (Road accident) జరిగింది. ఆదివారం ఉదయం మల్లూరు వద్ద జాతీయరహదారిపై వేగంగా దూసుకొచ్చిన కారును అదుపుతప్పి ఆటోను ఢీకొట్టింది. దీంతో అందులో ఉన్న న�
కూలీ పని కోసం స్వగ్రామం నుంచి పట్టణానికి వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తలిద్దరూ మృతిచెందారు. కోరుట్లలో శనివారం జరిగిన ఈ ఘటనతో వారి స్వగ్రామమైన మండలంలోని తిమ్మాయిపల్లిలో విషాదం నింపింది.
జోగులాంబ గద్వాల (Jogulamba Gadwal) జిల్లా గోనుపాడు వద్ద ఘోర ప్రమాదం (Road accident) జరిగింది. శనివారం ఉదయం గోనుపాడు సమీపంలోని పార్చర్లమిట్ట వద్ద వేగంగా దూసుకొచ్చిన బొలెరో (Bolero) అదుపుతప్పి ఆటోను ఢీకొట్టింది. దీంతో అందులో ప్రయా�
రంగారెడ్డి జిల్లా గండిపేట (Gandipeta) మండలం ఖానాపూర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం (Road accident) జరిగింది. శుక్రవారం ఉదయం శంకర్పల్లి ప్రధాన రహదారిపై పోచమ్మ ఆలయం వద్ద ఆగిఉన్న లారీని వేగంగా దుసుకొచ్చిన ఓ కారు ఢీకొట్టింది. దీ
పొట్టకూటి కోసం కూలికి వెళ్లిన గిరిజన కుటుంబాలను రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదంలోకి నెట్టింది. ఆంధ్రాలోని దాచేపల్లి మండలం పొందుగులలో బుధవారం తెల్లవారు జామున జరిగిన ప్రమాదంలో మండలంలోని నర్సాపురం(తండా) గ్రా
CM KCR | ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా దాచపల్లి వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం(Road Accident)లో తెలంగాణ వాసులు దుర్మరణం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్(Chief Minister KCR) రావు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు (Palnadu) జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం (Road accident) జరిగింది. జిల్లాలోని దాచేపల్లి (Dachepally) మండలం పొందుగల వద్ద కూలీలతో (Labourers) వెళ్తున్న ఆటోను ఓ లారీ ఢీకొట్టింది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న ఐదుగుర�
రంగారెడ్డి జిల్లా నాగార్జున సాగర్ రహదారి తుర్కయంజాల్ వద్ద సోమవారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మద్యం మత్తులో ఓ లారీ డ్రైవర్.. ఆగి ఉన్న డీసీఎం వాహనాన్ని ఢీకొట్టడంతో నలుగురు అక్కడికక్కడే దుర
Road Accident | ఏపీ తూర్పు గోదావరి జిల్లాలో మంగళవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. యర్నగూడెం వద్ద కారు, మెడికల్ వ్యాన్, కంటైనర్ ఢీకొట్టుకున్నాయి. ఈ ఘటనలో సంఘటనా స్థలంలోనే ఇద్దరు దుర్మరణం చెందారు.
Road Accident | రంగారెడ్డి జిల్లాలో సోమవారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. డీసీఎంను సిమెంట్ లోడ్తో వెళ్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురు అక్కడిక్కడే మృతి చెందారు. ఈ ఘటన ఆదిభట్ల పోలీస్ స్టేషన్ ప�
Ada Sharma | ‘ది కేరళ స్టోరీ’లో కీలక పాత్ర పోషించిన నటి అదా శర్మ రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ముంబయిలోని ఓ ప్రైవేటు కార్యక్రమానికి వెళ్తున్న సమయంలో చిత్రబృందం వెళ్తున్న వాహనం ప్రమాదానికి గురైంది. అ