Road Accident | ఏపీలోని శనివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు - లారీ ఘటనలో ఆరుగురు మృతి చెందారు. ఈ ఘటన అన్నమయ్య జిల్లా పుల్లంపేట మండలంలో చోటు చేసుకున్నది.
Road Accident | మెదక్ : మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కౌడిపల్లి మండల పరిధిలోని నాగసాన్పల్లిలో చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదంలో తల్లీకుమారుడు మృతి చెందారు.
Road accident | మధ్యప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సాగర్ జిల్లాలోని సనోద పోలీస్స్టేషన్ పరిధిలో ఆదివారం రాత్రి ఈ ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డుపై ఎదురుగా వస్తున్న కారును లారీ బలంగా ఢీకొట్టడంతో.. కారులో ఉ
మేడ్చల్ జిల్లా శామీర్పేట (Shamirpet) ఓఆర్ఆర్పై (ORR) లారీ బీభత్సం సృష్టించింది. శామీర్పేట-కీసర (Keesara) మధ్య ఔటర్ రింగ్రోడ్డుపై వేగంగా దూసుకొచ్చిన లారీ అదుపుతప్పి బొలెరో (Bolero), టాటా టియాగో కారును ఢీకొట్టింది.
పొరుగింటితో జరిగిన చిన్నపాటి గొడవ ఇద్దరి ప్రాణాలను బలితీసుకున్నది. ఇంటి సమీపంలోని మహిళ తిట్టిందని ఓ వివాహిత పురుగుల మందు తాగి చనిపోగా.. అంబులెన్స్లో ఆమె మృతదేహాన్ని తీసుకొస్తుండగా భర్త రోడ్డు ప్రమాదా�
ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ మరోసారి మానవత్వాన్ని చాటుకున్నారు. ఆదివారం జగిత్యాల పర్యటనకు వెళ్లిన మంత్రి కేటీఆర్ తిరిగి హైదరాబాద్కు వస్తున్న క్రమంలో కళ్లెదుటే రోడ్డు ప్రమాదం జరిగింది. వెంటనే స్ప�
Tragedy | చిన్నపాటి గొడవ ఇద్దరి ప్రాణాలను బలితీసుకున్నది. ఇంటి సమీపంలోని మహిళ తిట్టిందని ఓ వివాహిత పురుగుల మందు తాగి చనిపోగా, ఆమె మృతదేహాన్ని తీసుకొస్తున్న అంబులెన్స్ వెనుకాలే బయలుదేరిన భర్త సైతం రోడ్డు ప్ర�
జనగామ (Jangaon) జిల్లా రఘునాథపల్లిలో (Raghunathpalli) రోడ్డు ప్రమాదం (Road accident) జరిగింది. శనివారం ఉదయం రఘునాథపల్లి టోల్గేట్ (Toll gate) సమీపంలో వేగంగా దూసుకొచ్చిన జీపు అదుపుతప్పి ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది.
Himachal Pradesh | హిమాచల్ ప్రదేశ్ (Himachal Pradesh) లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. రెండు వేర్వేరు చోట్ల జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు.
Delhi Road Accident | ఉత్తర ఢిల్లీ (North Delhi)లోని అలీపూర్ లో గల జీటీ కర్నాల్ రోడ్డు (GT Karnal road)లో బుధవారం అర్ధరాత్రి రెండు ట్రక్కులు ఢీ కొన్నాయి. ఈ ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోగా.. 15 మంది గాయపడ్డారు.
స్కూల్ బస్సు, కారు ఢీకొనడంతో ఆరుగురు మృతిచెందారు. ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందినవాళ్లు. ఢిల్లీ-మీరట్ ఎక్స్ప్రెస్వేపై మంగళవారం ఈ ఘటన చోటుచేసుకున్నది.
ఆంధ్రప్రదేశ్లోని (Andhrapradesh) ప్రకాశం జిల్లాలో (Prakasam) ఘోర రోడ్డు ప్రమాదం (Road accident) జరిగింది. సోమవారం అర్ధరాత్రి దాటినతర్వాత దర్శి (Darshi) సమీపంలో ఓ పెండ్లి బస్సు సాగర్ కాల్వలోకి (Sagar Canal) దూసుకెళ్లింది. దీంతో ఏడుగురు మృతిచ