రోడ్డు ప్రమాదంలో టీవీ సీరియల్ నటి పవిత్రాజయరాం మృతి చెందారు. ఈ ఘటన మహబూబ్నగర్ జిల్లా భూత్పూర్ మండలం శేరిపల్లి (బీ) వద్ద 44వ జాతీయ రహదారిపై చోటుచేసుకున్నది.
Pavitra Jayaram: టీవీ నటి పవిత్రా జయరాం రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. తెలుగు టీవీ సీరియల్ త్రినయనిలో ఆమె తిలోత్తమ పాత్రను పోషించారు. మహబూబ్ నగర్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆమె మరణించారు.
ఆంధ్రప్రదేశ్లోని తూర్పు గోదావరి జిల్లాలో భారీగా నగదు (Cash) పట్టుబడింది. శనివారం తెల్లవారుజామున నల్లజర్ల మండలంలోని అనంతపల్లి వద్ద ఓ వాహనాన్ని ఢీకొట్టిన తౌడు లోడుతో వెళ్తున్న లారీ అదుపుతప్పి బోల్తా పడింద�
Road accident | అతివేగం ఐదు ప్రాణాలు తీసింది. వేగంగా వెళ్తున్న ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తాపడటంతో డ్రైవర్ సహా ఐదుగురు బాలురు ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదంలో మరణించిన డ్రైవర్తోపాటు అందరూ మైనర్లే కావడం గమనార్హ�
MLA Kasireddy | రంగారెడ్డి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి(MLA Kasireddy Narayana Reddy) కారును ఢీ కొని(Road accident) ఓ వ్యక్తి మృతి(Man died) చెందాడు.
Road Accident | దైవ దర్శనం కోసం వెళ్తున్న సమయంలో గుర్తు తెలియని వాహనం ఢీకొని ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన రాజస్థాన్లోని సవాయ్ మాధోపూర్ జిల్లాలో ఢిల్లీ - ముంబయి ఎక్స్ప్రె
Road accident | పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్లో శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గిల్గిట్ బాల్టిస్థాన్ ఏరియాలోని దియామెర్ జిల్లాలో 41 మందితో ఇరుకైన కొండ మార్గంలో వెళ్తున్న బస్సు అదుపుతప్పి లోయలో పడింద�
ఆంధ్రప్రదేశ్లోని కోనసీమ జిల్లా భట్నవిల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అమలాపురం రూరల్ మండలం భట్నవిల్లి వద్ద లారీని ఆటో ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు యువకులు అకడికకడే మృతి చెందారు.
Road accident | బైక్ అదుపు తప్పి ఒకరు మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ విషాదకర సంఘటన జోగుళాంబ గద్వాల జిల్లా ఉండవల్లి పోలీస్ స్టేషన్ పరిధి అలంపూర్ చౌరస్తా వద్ద చోటు చేసుకుంది.
ఛత్తీస్గఢ్లోని బెమెతరా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. సోమవారం తెల్లవారుజామున జిల్లాలోని కతియా వద్ద ఆగి ఉన్న లారీని ఓ మినీ వ్యాన్ ఢీకొట్టింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న తొమ్మిది మంది మ�
Road accident | ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఉన్నవ్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా దూసుకొచ్చిన ఓ లారీ ఎదురుగా వస్తున్న బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. మరో 20 మందికి తీవ్ర గ