Road Accident | అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కరీంనగర్ జిల్లాకు చెందిన విద్యార్థి వినేశ్ మృతి చెందాడు. ఉన్నత చదువుల కోసం వెళ్లి రోడ్డు ప్రమాదంలో విద్యార్థి చనిపోవడంతో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Road Accident | రాజస్థాన్ (Rajasthan ) లో ఆదివారం జరిగిన రోడ్డు్ ప్రమాదంలో 9 మంది దుర్మరణం చెందారు. ఝలావర్ జిల్లాలో జరిగిన ప్రమాద వివరాలు ఇలా ఉన్నాయి.
Road accident | ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మెయిన్పురిలో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చిన్నారి నామకరణ కార్యక్రమం కోసం వెళ్లివస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదంలో నలుగురు మహిళలు అక్కడికక్కడే మరణించా�
Road Accident | నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కావలి గ్రామీణ మండలం గౌరవరం సమీపంలో ఆటో - కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే ఐదుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు.
ఆంధ్రప్రదేశ్లోని అనంతపురంలో (Ananthapuram) ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మద్యం మత్తులో ఉన్న డ్రైవర్ ద్విచక్రవాహనాన్ని ఢీకొని.. దానిపై ఉన్న వ్యక్తిని 18 కిలోమీటర్ల దూరం కారుతోసహా లాక్కెళ్లాడు.
దుండిగల్ ఓఆర్ఆర్ సమీపంలో రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. సోమవారం ఉదయం వేగంగా దూసుకొచ్చిన కారు.. ఓఆర్ఆర్ సమీపంలో అదుపుతప్పి జ్యోతీరావు ఫూలే విగ్రహాన్ని ఢీకొట్టింది. దీంతో టెక్ మహింద్రా యూనివర్సిటీకి చె�
సూర్యాపేట (Suryapet) జాతీయ రహదారిపై అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులు మృతిచెందారు. అర్ధరాత్రి దాటిన తర్వాత రోడ్డుపై ఆగిఉన్న డీసీఎంను కారు వెనుకనుంచి ఢీకొట్టింది.