ఏడుగురు దుర్మరణం నాగర్కర్నూల్ జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం మృతులంతా హైదరాబాద్ వాసులే ప్రధాని మోదీ సంతాపం.. రూ.2 లక్షల పరిహారం ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి నాగర్కర్నూల్/ హైదరాబాద్, జూలై 23 (న�
బాలానగర్ ఫ్లైఓవర్పై జరిగిన యాక్సిడెంట్.. ఇదే కారణమంటున్న సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు సిటీబ్యూరో, జూలై 22(నమస్తే తెలంగాణ): మీకు నిద్ర సరిపోలేదా.. అయితే వాహనాన్ని నడపకండి.. అలా చేస్తే ప్రమాదం చోటు చేసుకో�
బాలానగర్, జూలై 21 : అతి వేగం ఓ యువకుడి ప్రాణం తీసింది. ఈ ఘటన బాలానగర్ పీఎస్ పరిధిలో జరిగింది. సీఐ ఎండీ వహీదుద్ధీన్ కథనం ప్రకారం.. కేపీహెచ్బీ కాలనీలో ఉంటున్న అశోక్ మణికంఠ (24), అనిల్ మణికంఠ సోదరులు. అశోక్ మ�
పెండ్లి బస్సు| ఉత్తరప్రదేశ్లోని సంభాల్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. టైరు పేలిపోవడంతో రెండు బస్సులు ఢీకొన్నాయి. దీంతో ఏడుగురు మరణించగా, మరో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసుల
భీమారం, జూలై 17: రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ మానవత్వం చాటుకున్నారు. వరంగల్ అర్బన్ జిల్లా ఆరెపల్లి వద్ద రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ యువకుడిని కాపాడారు. శనివారం ఆ�
హైదరాబాద్ : రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ మరోమారు తన మానవత్వాన్ని చాటుకున్నారు. శనివారం ఉమ్మడి వరంగల్ జిల్లా నర్సంపేటలో కార్యక్రమాలను పూర్తి చేసుకుని వినోద్క�