రోడ్డు ప్రమాదం| జిల్లాలోని మునగాల సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. మునగాల మండలంలోని మాధవరం వద్ద గుర్తుతెలియని వాహనం ఓ బైక్ను ఢీకొట్టింది. దీంతో మోటర్ సైకిల్పై వెళ్తున్న ఇద్దురు అక్కడికక్కడే మృత�
దంపతులు దుర్మరణం | సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్ను గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో దంపతులు తీవ్రంగా గాయపడి ఘటనాస్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు.
బైక్ను ఢీకొట్టిన టిప్పర్ | టిప్పర్ అదుపుతప్పి బైక్ను ఢీకొట్టడంతో యువకుడు దుర్మరణం చెందాడు. సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండల కేంద్రంలో మంగళవారం ఈ దుర్ఘటన జరిగింది.
ఇద్దరికి తీవ్రగాయాలు | నగరంలోని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదం జరిగింది. గౌలిదొడ్డిలో ఫార్చునర్ వాహనాన్ని మహీంద్రా కారు అతివేగంగా ఢీకొట్టింది.
కూకట్పల్లి | కూకట్పల్లిలోని ఐడీఎల్ చెరువు వద్ద శుక్రవారం సాయంత్రం ఘోర ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన ఓ కారు అదుపుతప్పి బైక్ను ఢీకొట్టింది
దాతృత్వం చాటిన బ్యాచ్మేట్లు పెన్పహాడ్, మే 20: రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన సీఐ కుటుంబానికి అతని బ్యాచ్మేట్స్ ఆర్థిక సహాయం చేసి దాతృత్వాన్ని చాటుకున్నారు. హైదరాబాద్లోని సుల్తాన్బజార్ పోలీస్స్టే
ఇస్లామాబాద్ : పాకిస్థాన్లోని సుక్కూర్ జిల్లా దక్షిణ సింద్ ప్రావిన్స్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అదుపుతప్పి బోల్తాపడటంతో ఘటనాస్థలంలోనే 13 మంది దుర్మరణం చెందగా.. 32 మంద
చిత్తూర్ జిల్లాలో రోడ్డు ప్రమాదం | చిత్తూర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు-లారీ ఢీకొని ఇద్దరు ఘటనాస్థలంలోనే దుర్మరణం చెందగా.. మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి.
ఇద్దరు డ్రైవర్లు దుర్మరణం | కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా రెండు లారీలు ఢీకొనడంతో తీవ్రంగా గాయపడి వాహనాల్లో డ్రైవర్లు దుర్మరణం చెందారు.
వాగులో బోల్తాపడిన బస్సు | ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని సుర్గుజా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న ప్రైవేట్ బస్సు రోడ్డు వెంట ఉన్న వాగులోకి దూసుకెళ్లి బోల్తాపడటంతో 16 మంది ప్రయాణ
కరీంనగర్ : అమెరికాలోని డెట్రాయిట్లో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో వీణవంకకు చెందిన పాడి దయాకర్ రెడ్డి(71) మరణించారు. రోడ్డు ప్రమాదంలో తీవ్రగాయాలైన దయాకర్ రెడ్డిని ఆస్పత్రికి తరలిస్తుండగా తుది
ఐదుగురు దుర్మరణం | గుజరాత్లోని భరూచ్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రక్కు అదుపుతప్పి ప్రయాణికులతో వెళ్తున్న వ్యాన్ను ఢీకొట్టడంతో ఐదుగురు దుర్మరణం చెందగా మరో 10 మందికి గాయాలయ్యాయి.