క్రైం న్యూస్ | జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బతుకుదెరువు కోసం వచ్చిన ఇద్దరు వలస కూలీలు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందిన సంఘటన కొండపాక మండలం మంగోల్ చౌరస్తా వద్ద సోమవారం సాయంత్రం జరిగింది.
ఒకవైపు కరోనా సినీ పరిశ్రమని వణికిస్తుంటే మరోవైపు రోడ్డు ప్రమాదాలతో సినీ ప్రముఖులు, వారి కుటుంబ సభ్యులు మృత్యువాత పడుతున్నారు. ఇటీవల, జాతీయ అవార్డు గ్రహీత కన్నడ నటుడు సంచారి విజయ్ రోడ్డు ప్రమ�
ట్యాంకర్ను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. | ఆర్మూర్ పట్టణ సమీపంలోని పెర్కిట్ శివారులో తృటిలో పెను ప్రమాదం తప్పింది. 63వ నంబర్ జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సు పెట్రోల్ ట్యాంకర్ను ఢీకొట్టింది.
రోడ్డు ప్రమాదంలో ఐదుగురు దుర్మరణం | రోడ్డు ప్రమాదంలో ఐదుగురు వ్యక్తులు మృత్యువాతపడ్డారు. ఈ విషాద ఘటన పంజాబ్లోని గురుదాస్పూర్లో చోటు చేసుకున్నది ఖోఖర్ గ్రామ
యువకులు మృతి | జగిత్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్ అదుపుతప్పి లారీని ఢీకొట్టడంతో ముగ్గురు యువకులు తీవ్రంగా గాయపడి ఘటనాస్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు.
గద్వాల| జోగులాంబ గద్వాల జిల్లాలోని గోన్పాడు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. గోన్పాడు వద్ద తండ్రీ, కొడుకులు వెళ్తున్న బైక్ను ఓ కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదేండ్ల బాలుడు అక్కడికక్కడే మరణించాడు. తండ్రికి �
బస్సును ఢీకొట్టిన ట్రక్కు.. ఐదుగురి మృతి | ఉత్తరప్రదేశ్లోని ఆగ్రా - లక్నో ఎక్స్ప్రెస్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సును ట్రక్కు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు.
చేవెళ్ల| జిల్లాలోని చేవెళ్లలో రోడ్డు ప్రమాదం జరిగింది. మండలంలోని మీర్జాగూడ గేట్ వద్ద కారును లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకు�
డివైడర్ను ఢీకొట్టిన వాహనం.. నలుగురు దుర్మరణం | త్తరప్రదేశ్లో ఆగ్రాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు వ్యక్తులు మృత్యువాతపడ్డారు. ఇన్నర్ రింగ్ రోడ్ టోల్ ప్లాజా సమీపంలో రహంకల యమునా వంతెనపై స్కార్పి�