అమరావతి, జూన్ ,18: రోడ్డు ప్రమాదంలో ఇద్దరినీ మృత్యువు కబళించడంతో ఆ కుటుంబం విషాదంలో మునిగింది. ఆంధ్రప్రదేశ్ తూర్పు గోదావరి జిల్లా ఆలమూరు మండలం చెముడులంక (గాంధీనగరం) చెందిన జనసేన జిల్లా లీగల్ సెల్ అధ్యక్ష�
రోడ్డు ప్రమాదంలో పెద్దపల్లి ఏఎస్ఐ మృతి | జిల్లా కేంద్రంలోని కమాన్ కూడలి వద్ద గురువారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్ను ఢీ కొట్టిన లారీ ఢీకొట్టింది.
కంటైనర్ ఢీకొని ఇద్దరు దుర్మరణం | గుంటూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన కంటైనర్ లారీ అదుపుతప్పి పాదచారులను ఢీకొట్టడంతో ఇద్దరు తీవ్రంగా గాయపడి ఘటనాస్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు.
కారు-బైక్ ఢీకొని యువకుడు మృతి | కారు-బైక్ ఢీకొని యువకుడు మృతి చెందగా మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. మహబూబ్నగర్ జిల్లా మిడ్జిల్ మండలం కొత్తపల్లి గ్రామ శివారులో సోమవారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది.
బరోడా: గుజరాత్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆనంద్ జిల్లాలోని తారాపూర్ వద్ద ట్రక్కు, కారు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన పది మంది మృతిచెందారు. ఇవాళ ఉదయం ఈ దుర్ఘటన జరిగింది. ప్�
ఆటో బోల్తా.. 10 మందికి గాయాలు | దైవదర్శనానికి వెళ్లి వస్తుండగా ఆటో అదుపుతప్పి బోల్తాపడటంతో 10 మంది గాయాలయ్యాయి. నల్లగొండ జిల్లా చందంపేట మండలం కచరాజుపల్లి గ్రామశివారులో ఈ ఘటన జరిగింది.
ఇద్దరు దుర్మరణం | జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం మోహన్ రావు పేట గ్రామశివారులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు-బైక్ ఢీకొని బాలుడితో సహా ఇద్దరు దుర్మరణం చెందారు.
నేషనల్ అవార్డు విన్నర్, కన్నడ నటుడు సంచారి విజయ్ కు రోడ్డు ప్రమాదంలో గాయాలయ్యాయి. బెంగళూరులో శుక్రవారం రాత్రి జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఆటోను ఢీకొట్టిన లారీ | కామారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న లారీ అదుపుతప్పి ప్రయాణికులతో వెళ్తున్న ఆటోపైకి దూసుకెళ్లడంతో ఇద్దరు మహిళలు దుర్మరణం చెందగా.. మరో ఏడుగురికి తీవ్రగ
లారీలు ఢీకొని ఇద్దరు డ్రైవర్లు మృతి | ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంగా వస్తున్న లారీలు ఎదురెదురుగా ఢీకొని రెండు వాహనాల్లోని డ్రైవర్లు తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందార�
హెచ్ఎండబ్ల్యూఎస్ కార్మికులు మృతి | సంగారెడ్డి జిల్లా పటాన్చెరు వద్ద జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రైవేట్ బస్సు ఢీకొని ఇద్దరు హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై (హెచ్ఎండబ్ల్యూఎస్) కార్�
చెట్టును ఢీకొట్టిన ట్రాలీ ఆటో | ఛత్తీస్గఢ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రాలీ ఆటో (పికప్ వాహనం) అదుపుతప్పి చెట్టును ఢీకొట్టడంతో నలుగురు మహిళలు ఘటనాస్థలంలోనే దుర్మరణం చెందగా 11 మందికి తీవ్రగాయాలయ్యా�
ఎగిరి చెట్టుపై పడి వ్యక్తి మృతి 20 ఫీట్లు ఎగిరిపడ్డ యువకుడు ఆదిలాబాద్, జూన్ 9 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఎదురుగా అతివేగంగా దూసుకొచ్చిన కారు బైక్ను ఢీకొట్టడంతో ఓ వ్యక్తి 20 ఫీట్లు పైకి ఎగిరి ఓ చెట్టుపై చిక�
నిర్మల్ : జిల్లాలోని కడెం మండలం దోస్త్ నగర్ వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఉట్నూర్ మండలం నీలాగొందికి చెందిన సూర్యారావు(25) అటవీ ప్రాంతంలో రోడ్డుపై వెళ్తుండగా వెనకాల నుండ�