గోదావరిఖని ప్రధాన వ్యాపార కేంద్రమైన లక్ష్మీనగర్ లో మళ్లీ కూల్చివేతల శబ్ధం దద్దరిల్లింది. జనమంతా చూస్తుండగానే దుకాణాలు ధ్వంసమయ్యాయి. ఓల్డ్ అశోక్ సెంటర్లో గల ప్రముఖ వీకే రెడ్డి టీ స్టాల్ నేలమట్టమైంది. దశ�
Bengaluru Student Dies | కర్ణాటక రాజధాని బెంగళూరు రోడ్లపై ఉన్న గుంతలు మరో విద్యార్థిని ప్రాణాలు హరించాయి. స్కూటీపై కాలేజీకి వెళ్లున్న యువతి రోడ్డుపై ఉన్న గుంతను తప్పించేందుకు ప్రయత్నించింది. అదుపు తప్పి రోడ్డుపై పడిం
తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధిలోని తొర్రూర్- బ్రాహ్మణపల్లి మధ్య కల్వర్ట్ వద్ద తవ్విన రోడ్డును యధాతథంగా నిర్మించాలని డిమాండ్ చేస్తూ బ్రాహ్మణపల్లి గ్రామస్తులు ధర్నా నిర్వహించారు. ఆ మార్గంలో అలుగు �
కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలోని అధికారులకు ఇంటి పన్నుల వసూళ్లపై ఉన్న శ్రద్ధ ప్రజలకు రోడ్ల సదుపాయాలు కల్పించే విషయంలో చూపించటం లేదంటూ అల్కాపురికి చెందిన దుంపేటి రాము కుటుంబ సభ్యులు బుధవారం వినూత్న రీత
ఎద్దేడ్చిన ఎవుసం, రైతేడ్చిన రాజ్యం చరిత్రలో బాగుపడిన దాఖలాలు లేవు. ఎండనకా, వాననకా ఆరుగాలం పొలంలో కష్టపడే తెలంగాణ రైతన్న ఇవాళ ఎక్కడున్నాడు? యూరియా కోసం రోడ్లపై ఆధార్ కార్డు పట్టుకొని ఆగమాగమవుతున్నాడు.
Shopkeeper Dumps Garbage On Road | రోడ్డుపై చెత్త వేస్తున్న షాపు యజమానికి మున్సిపల్ అధికారులు షాక్ ఇచ్చారు. బుల్డోజర్తో చెత్త తెచ్చి ఆ షాపు ముందు పడేశారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
గన్నేరువరం మండలంలో వరిలో మొదటి దఫా యూరియా చల్లేందుకు రైతులు యూరియా బస్తాల కోసం కొన్ని రోజులుగా ఇబ్బందులు పడుతున్నారు. తెల్లవారక ముందే సొసైటీ కార్యాలయాలు, డీసీఎంఎస్ వద్ద క్యూ కడుతున్నారు.
వర్షాలకు దెబ్బతిన్న రహదారిని బాగు చేయించాలని ఆ వార్డు సభ్యులు అధికారులకు పలుమార్లు మొరపెట్టుకున్నారు. రోజులు గడుస్తున్నాఅధికారులు పట్టించుకోకపోవడంతో ఆ వార్డు యువకులు ప్రజలంతా ఏకమై ముందుకు వచ్చారు.
నిత్యం వందలాది వాహన రాకపోకలతో ఎప్పుడు రద్దీగా ఉండే రోడ్డుపై గుంత పడింది. ఆ గుంతతో ప్రమాదం పొంచి ఉన్న అధికారులు పట్టించుకోవడంలేదని ప్రజలు, ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెద్దపెల్లి జిల్లా సుల్�
ఓదెల మండల కేంద్రం నుంచి పెద్దపల్లి జిల్లా కేంద్రానికి డబుల్ రోడ్డు నిర్మాణం జరిగిన ఆర్టీసీ బస్సు సౌకర్యం లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మండల కేంద్రం నుంచి జిల్లా కేంద్రానికి రోడ్డు సౌకర్యం ఉండ�
ఇటీవల కురిసిన వర్షాలకు మండల కేంద్రంలో ప్రధాన రహదారి బురదమయంగా మారింది. దీంతో గ్రామస్తులు అధికారులకు సమాచారం ఇచ్చినా పట్టించుకోకపోవడం లేదు. దీంతో పెట్రోల్ బంకు సమీపంలో గ్రామస్తులే రోడ్డు మరమ్మతులు చేపట
యూరియా బస్తాల కోసం రైతులు రేయింబవళ్లు పడిగాపులు కాయాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో కోరుట్ల మండలంలోని కల్లూరు గ్రామంలో గ్రామపంచాయతీ ముందు గల రహదారిపై యూరియా కోసం రైతులకు సకాలంలో అందించాలని డిమాండ్
అడుగడుగునా మోకాళ్ల లోతు గుంతలు.. చినుకు పడితే ఆ గుంతల్లో నీరు.. ఇలాంటి రోడ్ల మీద ప్రయాణం చేయాలంటే నరకాన్ని తలపిస్తుందని మైలారం గ్రామప్రజలు వాపోతున్నారు.
సంగారెడ్డి జిల్లాలోని మునిపల్లి-చందాపూర్ మధ్య నూతనంగా నిర్మిస్తున్న రోడ్డుపై కంకర పోసి వదిలేయడంతో కంకర రోడ్డుపై కన్నీళ్లతో ప్రయాణం సాగిస్తున్నట్లు ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఆ గ్రామాల మధ్య మట్టి రోడ్లపై ప్రయాణం ఇబ్బందిగా మారుతున్నది. వానా కాలంలో కనీసం నడిసి వెళ్లే పరిస్థితి కూడా లేదు. అక్కడక్కడ వాహనాలు బురదలో దిగబడి మురయిస్తున్నాయి. పెద్దపల్లి జిల్లా జూలపల్లి (Julapalli) మండలంలోని