Cow Drags Elderly Man on Road | ఒక వృద్ధుడ్ని ఆవు రోడ్డుపై ఈడ్చుకెళ్లింది. (Cow Drags Elderly Man on Road) ఎవరూ కూడా దానిని నియంత్రించలేకపోయారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Plane Crashed On Malaysia Road | ఒక చిన్న విమానం రహదారిపై కూలింది. ఆ తర్వాత పెద్ద శబ్దంతో పేలిపోయింది (Plane Crashed On Malaysia Road). ఈ ప్రమాదంలో ఆ విమానంలోని ఎనిమిది మంది, రోడ్డుపై వెళ్తున్న ఇద్దరు వాహనదారులతో సహా పది మంది మరణించారు.
గచ్చిబౌలి నుంచి కొండాపూర్ వరకు కొత్త ఫ్లైవోవర్ను నిర్మిస్తున్న నేపథ్యంలో ఈనెల 13నుంచి మూడు నెలల పాటు మూసివేస్తున్నట్లు సైబరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సీపీ నారాయణ నాయక్ వెల్లడించారు.
BJP Minister Beats Man | బీజేపీ మంత్రి ప్రేమ్ చంద్ అగర్వాల్, ఆయన పీఆర్వో, గన్మెన్ కలిసి తనను అకారణంగా కొట్టడంపై సురేంద్ర సింగ్ నేగి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ దాడికి సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్�
అమ్మంటే.. మమకారం.. అమ్మంటే అనురాగం.. అందుకేనేమో.. నవ మాసాలు మోసి కని పెంచిన కుమారుడికి ఆ తల్లి భారమైనా.. తనను కష్టాలపాలు చేసిన కన్నబిడ్డకు ఏ కష్టమూ రాకుండా.. పేరు చెప్పేందుకు నిరాకరించి..పేగుబంధంపై అనురాగాన్న�
తుపాకీ కాల్పులు, బాంబు పేలుళ్లతో సూడాన్ రాజధాని ఖార్తోమ్ దద్దరిల్లుతున్నది. సూడాన్ ఆర్మీ, పారామిలటరీ బలగాలకు మధ్య పెద్దఎత్తున తుపాకీ కాల్పులు, బాంబు దాడులు కొనసాగుతున్నాయి.
ఐటీ కారిడార్లో మరో కొత్త లింక్ రోడ్డును నిర్మించనున్నారు. సుమా రు 100 అడుగుల వెడల్పుతో ఈ రోడ్డు నిర్మాణం చేపట్టనున్నారు. ట్రాఫిక్ చిక్కులను నివారించేందుకు ప్రత్యామ్నాయ రహదారులపై దృష్టి సారించిన ప్రభు
బీఆర్ఎస్ ప్రభుత్వం రోడ్ల అభివృద్ధికి అధిక ప్రాధాన్యతనిస్తున్నది. బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన అనంతరం రోడ్ల అభివృద్ధికి పెద్దఎత్తున నిధులను మంజూరు చేసింది. జిల్లాలో రోడ్డులేని గ్రామమంటూ లేన
మండల కేంద్రానికి కూత వేటు దూరంలో ఉన్న కొత్తపల్లి, ద్వారకాపూర్, కిష్టంపేట గ్రామాలకు దశాబ్దాలుగా సరైన రోడ్డు వసతి లేదు. దీంతో గ్రామస్తులు అత్యవసర సమయంలో దవాఖాన, ఇతర అవసరాలకు వెళ్లాలన్నా కంకర రోడ్డే దిక్క�
తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రహదారులు బాగుపడ్డాయి. రాకపోకలు సాగించడానికి వీలులేని ఎన్నో రహదారులు నేడు తళతళలాడుతూ దర్శనమిస్తున్నాయి. అధ్వానంగా మారిన రోడ్డుపై ప్రజలు రాకపోకలు సాగించేందుకు తీవ్
వేర్వేరు చోట్ల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో తొమ్మిది మంది దుర్మరణం చెందారు. ఆదిలాబాద్ జిల్లా లో జరిగిన ఒకే ప్రమాదంలో నలుగురు మృతిచెందారు. రంగారెడ్డి జిల్లాలో జరిగిన రెండు ప్రమాదాల్లో ముగ్గురు, మహబూబాబాద�