Couple thrashed On Road | ఒక జంటను రోడ్డుపై దారుణంగా కొట్టారు. అందరూ చూస్తుండగా ఇద్దరు వ్యక్తులు వెదురు కర్రలతో వారిపై దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన వారిద్దరూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ వీడియో క్లిప్ వైరల్ అ�
Sreeleela | టాలీవుడ్లో తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న శ్రీలీల ఇప్పుడు తన కెరీర్లో కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ‘పెళ్లిసందడి’ సినిమాతో అలరించిన ఆమె, అద్భుతమైన డాన్స్, ఆకట్టుకునే
చౌటుప్పల్ హైవేపై మట్టికట్ట నిర్మాణ పనులను వెంటనే నిలిపివేసి, పాత తాసీల్దార్ కార్యాలయం నుంచి వలిగొండ రోడ్డు వరకు ఫ్లై ఓవర్ ఏర్పాటు చేయాలని మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. �
అటవీ ఆంక్షల పేరిట గోదావరి రేవు నుంచి ఇసుక తరలించకుండా అడ్డుకోవడం వల్ల ఇందిరమ్మ ఇండ్లు నిర్మించుకోలేక పోతున్నామంటూ జన్నారం మండలం బాదంపల్లి గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బాదంపెల్లి గోదావరి రేవు నుం
మిత్రులు, మిత్రపక్షం అంటూనే సీపీఐకి చెందిన కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కాంగ్రెస్కు చురకలంటించారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పాలనలో ప్�
పాలకుర్తి మండలం కుక్కల గూడూరు గ్రామంలో సిమెంట్ రోడ్డు పైనే మళ్లీ సిమెంట్ రోడ్డు వేయడం వల్ల రోడ్డు ఎత్తు పెరిగి తమ ఇండ్లు కిందికి చేరాయని ఆ గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు.
Road | తమ సమస్యను పట్టించుకోవాలని గ్రామానికి రోడ్డు వేయాలంటూ అధికారులకు చాలా సార్లు విన్నవించినా ఎవరూ పట్టించుకున్న పాపాన పోలేదు. దీంతో చేసేదేమి లేక విద్యార్థులు బురద రోడ్డులో మోకాళ్లపై మోకరిల్లి తమ గోడు �
రాష్ట్రంలో దాదాపు ఏడాది కాలంగా కాగితాలకే పరిమితమైన హైబ్రిడ్ యాన్యుటీ మాడల్ (హ్యామ్) ప్రాజెక్టు ఈసారైనా పట్టాలెక్కుతుందా? అని సర్వత్రా సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
అధికార పార్టీకి చెందిన మాజీ కౌన్సిలర్, ఆమె భర్త జీహెచ్ఎంసీలో నమోదై ఉన్న రహదారినే మింగేశారని గండిపేటకు చెందిన న్యాయవాది డాక్టర్ వంశీధర్ తెలిపారు. సోమాజిగూడ ప్రెస్క్లబ్లో మంగళవారం ఏర్పాటు చేసిన మీ
Car Plunges Into Gorge | కొండ ప్రాంతంలోని ఘాట్ రోడ్డులో ప్రయాణించిన కారు అదుపుతప్పింది. రోడ్డు నుంచి జారి పక్కనున్న లోయలోకి దూసుకెళ్లింది. పలుసార్లు పల్టీలు కొట్టింది. అదృష్టవశాత్తు ఆ కారు డ్రైవర్ ప్రాణాలతో బయటపడ్డ
mock slips dumped in Bihar | పెద్ద సంఖ్యలో పోల్ స్లిప్స్ను రోడ్డుపై పడేశారు. దీంతో ప్రతిపక్ష పార్టీలు పలు అనుమానాలు వ్యక్తం చేశాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం (ఈసీ) స్పందించింది. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ద
జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలో చివరి మజిలీకి ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. దహన సంస్కారాలు నిర్వహించాలంటే వాగు దాటి, సైడ్వాల్ ఎక్కాల్సి వస్తున్నది. కొ
పెద్దపల్లి జిల్లా రామగుండం రణరంగంగా మారింది. నగర పాలక సంస్థ పరిధిలో కార్తీక పౌర్ణమి రోజున అర్ధరాత్రి దాటాక దాదాపు 46 మైసమ్మ గుళ్లను కూల్చివేసిన సంఘటనపై హిందూ సమాజం భగ్గుమంది. ఆ ఘటనకు బాధ్యులైన రామగుండం నగ
Hanumakonda Bus Stand | ఈ రోడ్డు వెంట వెళ్లాల్సి వస్తే జరభద్రంగా ప్రయాణించండి.. ఆదమరిచారో అంతే సంగతులు.. నిత్యం వేలాది మంది ప్రయాణించే ప్రధాన రహదారిపై గుంతలు పడి ప్రమాదకరంగా మారింది.