దేశంలో కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి ప్రభావం ఏమాత్రం లేదని, అది ‘జీరో’ అని ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ పేర్కొన్నారు. ఇండియా కూటమి నేతలు కేవలం ఒక్కచోట సమావేశమై చర్చలు జరిపి, చాయ్ తా�
గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ క్యాపిటల్ టెర్రిటరీ ఆఫ్ ఢిల్లీ (సవరణ) (Delhi Services Bill) బిల్లును కేంద్ర హోంమంత్రి అమిత్ షా మంగళవారం లోక్సభలో ప్రవేశపెట్టారు.
ల్యాండ్ ఫర్ జాబ్ కేసులో ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన కుటుంబ సభ్యులకు చెందిన కొన్ని ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. యూపీఏ-1 ప్రభుత్వంలో లాలూ ప్రసాద్ రైల్వే మంత్
కేంద్రం మణిపూర్ను మరో కశ్మీర్లా తయారు చేయడానికి ప్రయత్నిస్తున్నదని విపక్షాలు ఆరోపించాయి. వెంటనే అఖిల పక్షాన్ని మణిపూర్కు పంపాలని కేంద్రాన్ని డిమాండ్ చేశాయి. మణిపూర్లో తాజా పరిస్థితిపై చర్చించేం
Rahul Gandhi | బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఆధ్వర్యంలో శుక్రవారం పాట్నాలో విపక్షాల సమావేశం జరిగిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన లాలూ కాంగ్రెస్ అ�
ప్రతిపక్షంలో (Opposition) ప్రధాని మోదీ (PM Modi) కంటే చాలా అనుభవజ్ఞలైన నాయకులు ఉన్నారని బీహార్ (Bihar) ఉప ముఖ్యమంత్రి, ఆర్జేడీ నాయకుడు తేజస్వీ యాదవ్ (Tejashwi Yadav) అన్నారు.
Lalu Prasad Yadav | బీహార్ మాజీ సీఎం, ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ (Lalu Prasad Yadav) ఆదివారం 76వ ఏట అడుగుపెట్టారు. ఈ నేపథ్యంలో పార్టీ నేతలు, కార్యకర్తలు బహుమతిగా ఇచ్చిన 76 కిలోల భారీ లడ్డూతో 76వ పుట్టిన రోజును జరుపుకున్�
Parliament Building | నూతన పార్లమెంట్ భవన ప్రారంభోత్సవ కార్యక్రమానికి కొద్దిక్షణాల ముందు లాలూ ప్రసాద్ యాదవ్ నేతృత్వంలోని రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ ) పార్టీ ట్విట్టర్ ద్వారా స్పందించింది. కొత్త పార్లమెంట్ భవ�
వచ్చే లోక్సభ ఎన్నికల నాటికి బీజేపీని (BJP) ఎదుర్కొనడానికి బలమైన విపక్ష కూటమిని ఏర్పాటు చేసే ప్రయత్నాలను బీహార్ సీఎం, జేడీయూ (JDU) నేత నితీశ్ కుమార్ (Bihar CM Nitish Kumar) ముమ్మరం చేశారు. ఆరేషన్ జోడో (Opposition Jodo) మిషన్లో భాగంగా �
వచ్చే ఏడాది జరుగనున్న లోక్సభ ఎన్నికల (Lok Sabha polls) నాటికి విపక్షాలు ఏకం చేయడానికి బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ (CM Nitish Kuma) ప్రయత్నాలు ముమ్మరం చేశారు. 2024లో మరోసారి కేంద్రంలో బీజేపీని అధికారంలోకి రాకుండా అడ్�
Ladoos thrown | బీహార్ అసెంబ్లీలో బుధవారం పెద్ద డ్రామా జరిగింది. కొందరు సభ్యులు లడ్డూలు విసురుకున్నారు. ఆర్జేడీ ఎమ్మెల్యేలు పంపిణీ చేసిన లడ్డూలను బీజేపీ ఎమ్మెల్యేలు విసిరికొట్టారు. దీంతో ఇరు పార్టీల సభ్యుల మధ్�
దేశంలో బీజేపీ సర్కారు వ్యవహరిస్తున్న తీరుపై ఆర్జేడీ అగ్ర నాయకుడు, బీహార్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ తేజస్వియాదవ్ మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం దేశంలో రాజకీయ స్థితిగతులు, వాతావరణం చాలా దారుణ�
Nitish Kumar | బీహార్ ముఖ్యమంత్రి నితీశ్కుమార్ బీజేపీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాను చావనైనా చస్తానుగానీ బీజేపీతో మరోసారి పొత్తు పెట్టుకోనని తెగేసి చెప్పారు. బీహార్లో మహా కూటమి ప్రభుత్వాన్ని దెబ్బతీసేందుకు