పాట్నా : జేడీయూ అధినేత నితీష్ కుమార్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. పాట్నాలోని రాజ్భవన్లో ఆ రాష్ట్ర గవర్నర్ను కలిసి రాజీనామా పత్రాన్ని సమర్పించారు. రాష్ట్రీయ జనతా దళ్(ఆర్జేడీ)త�
పాట్నా: బీహార్కు చెందిన రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) ఆ రాష్ట్రంలో అతి పెద్ద పార్టీగా రాణించింది. బీజేపీ కంటే ముగ్గురు ఎమ్మెల్యేలు ఎక్కువగా ఉన్నారు. దీంతో ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ ఆ రాష్ట్ర రాజకీయాలను మ�
MIM | హైదరాబాద్కు చెందిన ఎంఐఎం పార్టీ గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసి బీహార్లో పాగా వేసింది. రాష్ట్రంలో ముస్లిం ఓట్లను గణనీయంగా తన ఖాతాలో వేసుకున్నది. దీంతో ఐదు స్థానాలు గెలుపొందిన ఆ పార్టీ ఆర్జేడీని ప్ర�
బిహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన కుటుంబ సభ్యులపై సీబీఐ తాజాగా కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. 2004-09 సమయలో రైల్వే శాఖలో గ్రూప్ డి ఉద్యోగాలు ఇప్పిచ్చినందుకు ప్రతిఫలంగా అభ్యర
ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన కుటుంబ సభ్యులపై సీబీఐ తాజా అవినీతి కేసులో చర్యలకు దిగడం ఊహించిందేనని ఆ పార్టీ వ్యాఖ్యానించింది. అధికారం చేజారుతుందని భావించిన ప్రతిసారీ కేంద్ర దర్యాప్
లాలూ కుటుంబంలో ఒక్కసారిగా అలజడి రేగింది. పార్టీ సభ్యత్వానికి లాలూ కుమారుడు తేజ్ ప్రతాప్ రాజీనామా చేస్తానని సంచలన ప్రకటన చేశారు. అయితే ప్రతి సారీ జోక్యం చేసుకున్నట్లుగా తేజస్వీ యాదవ్, ర�
పాట్నా : ఆర్జేడీ నాయకుడు, ఎమ్మెల్యే తేజ్ ప్రతాప్ యాదవ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తాను త్వరలోనే ఆర్జేడీకి రాజీనామా చేస్తానని తేజ్ ప్రతాప్ ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. ఆర్జేడీలో నేను మా
ఆర్జేడీ నిర్వహించిన ఇఫ్తార్ పార్టీకి సీఎం నితీశ్ కుమార్ హాజరయ్యారు. ఇప్పుడు రాజకీయంగా ఇదో పెద్ద వార్త అయి కూర్చుంది. బిహార్లో రాజకీయ పరిస్థితి మారిపోతోందని, జేడీయూ, ఆర్జేడీ మళ్లీ దగ్గరవుతు�
పాట్నా: బీహార్లో బీజేపీకి జలక్ తగిలింది. బొచ్చహన్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో ఆర్జేడీ విజయం సాధించింది. ఆ స్థానం నుంచి అమర్ కుమార్ పాశ్వాన్ ఆర్జేడీ అభ్యర్థిగా పోటీ చేశా�