పాట్నా : జేడీయూ అధినేత నితీష్ కుమార్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. పాట్నాలోని రాజ్భవన్లో ఆ రాష్ట్ర గవర్నర్ను కలిసి రాజీనామా పత్రాన్ని సమర్పించారు. రాష్ట్రీయ జనతా దళ్(ఆర్జేడీ)త�
పాట్నా: బీహార్కు చెందిన రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) ఆ రాష్ట్రంలో అతి పెద్ద పార్టీగా రాణించింది. బీజేపీ కంటే ముగ్గురు ఎమ్మెల్యేలు ఎక్కువగా ఉన్నారు. దీంతో ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ ఆ రాష్ట్ర రాజకీయాలను మ�
MIM | హైదరాబాద్కు చెందిన ఎంఐఎం పార్టీ గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసి బీహార్లో పాగా వేసింది. రాష్ట్రంలో ముస్లిం ఓట్లను గణనీయంగా తన ఖాతాలో వేసుకున్నది. దీంతో ఐదు స్థానాలు గెలుపొందిన ఆ పార్టీ ఆర్జేడీని ప్ర�
బిహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన కుటుంబ సభ్యులపై సీబీఐ తాజాగా కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. 2004-09 సమయలో రైల్వే శాఖలో గ్రూప్ డి ఉద్యోగాలు ఇప్పిచ్చినందుకు ప్రతిఫలంగా అభ్యర
ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన కుటుంబ సభ్యులపై సీబీఐ తాజా అవినీతి కేసులో చర్యలకు దిగడం ఊహించిందేనని ఆ పార్టీ వ్యాఖ్యానించింది. అధికారం చేజారుతుందని భావించిన ప్రతిసారీ కేంద్ర దర్యాప్