తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావాలని.. జాతీయ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించాలని బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ ఆహ్వానించారు. సీఎం కేసీఆర్తో �
Bihar minister Nitin Nabin: ఆర్జేడీ హయాంలోలా బీహార్లో తాము నేరగాళ్లకు కొమ్ముకాయమని ఆ రాష్ట్ర ప్రభుత్వం వ్యాఖ్యానించింది. బీహార్లోని ఎన్డీఏ సర్కారు నేరస్తులను
పాట్నా: బీహార్లో ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ ఢిల్లీకి బయలు దేరారు. బుధవారం రాత్రి చిన్న కుమారుడు తేజస్వీ యాదవ్, భార్య రబ్రీ దేవితో కలిసి పాట్నా ఎయి�
పట్నా : బిహార్లో ఉప ఎన్నికలకు ముందు నితీష్ కుమార్ ప్రభుత్వం ప్రజలకు మద్యం, డబ్బులు, చీరలు పంచుతోందని ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ శుక్రవారం ఆరోపించారు. ఛాత్ పూజ పేరుతో నితీష్ సర్కార్ ప్రజ�
పట్నా : బీహార్లో ఈనెల 30న జరగనున్న కీలక ఉపఎన్నికలకు ముందు ఆర్జేడీతో కాంగ్రెస్ తెగతెంపులు చేసుకుంది. కాంగ్రెస్ కంచుకోటగా భావించే కుషేశ్వర్ ఆస్ధాన్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆర్జేడీ తన అభ�
లక్నో : వచ్చే ఏడాది ఆరంభంలో జరిగే యూపీ అసెంబ్లీ ఎన్నికలకు కొత్త పొత్తులు తెరపైకి వస్తున్నాయి. ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ ఎస్పీ వ్యవస్ధాపకుడు ములాయం సింగ్ యాదవ్, ఆయన కుమారుడు అఖిలేష్ �
పాట్నా: పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెరుగుదలపై ఈ నెల 18, 19 తేదీల్లో ఆర్జేడీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆ పార్టీ నేత, బీహార్ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడైన తేజశ్వి యాదవ్ తెలిపారు. �
పాట్నా, జూలై 5: రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) అధినేత లాలూప్రసాద్ యాదవ్ మళ్లీ తెరపైకి వచ్చారు. దాదాపు మూడేండ్ల తర్వాత సోమవారం పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లా�
పట్నా : బిహార్లో నితీష్ కుమార్ ప్రభుత్వం కూలిపోవాలన్నది రాష్ట్ర ప్రజల ఆకాంక్షని ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ పేర్కొన్నారు. నితీష్ సర్కార్ త్వరలోనే కుప్పకూలుతుందని అసెంబ్లీ ఎన్నికల్లో మహ�