రాష్ట్రంలోని బాలికలు, యువతులు ఇప్పుడు మంచి దుస్తులు వేసుకుంటున్నారని.. గతంలో వారు మంచి దుస్తులు ధరించారా.. అని బీహార్ సీఎం నితీశ్ కుమార్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఆయన వ్యాఖ్యలను ప్రతిపక్షనేత
ఇండియా కూటమిలో నాయకత్వ లొల్లి ముదురుతున్నది. ఇటీవలి హర్యానా, మహారాష్ట్ర ఎన్నికల్లో దారుణ ఓటమితో కాంగ్రెస్, రాహుల్ గాంధీ నాయకత్వ పటిమపై కూటమి పార్టీల్లో నమ్మకం సడలింది.
Jharkhand Elections | జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల మొదటి దశ పోలింగ్ ప్రారంభమైంది. రాష్ట్రంలోని మొత్తం 81 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 43 స్థానాలకు తొలి విడతలో ఓటింగ్ జరుగుతుంది. మొదటి దశలో 1.37 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును
RJD | జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల (Jharkhand assembly polls) తేదీ దగ్గర పడుతుండటంతో అధికార జేఎంఎం-కాంగ్రెస్ పార్టీల కూటమి సీట్ల పంపకంపై ముమ్మర కసరత్తు చేస్తోంది. జార్ఖండ్లోని మొత్తం 81 స్థానాలకుగాను కాంగ్రెస్, జేఎంఎం కలి�
RJD : ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ లక్ష్యంగా జన్ సురాజ్ చీఫ్ ప్రశాంత్ కిషోర్ విమర్శలు గుప్పించారు. తేజస్వి కులం, దోపిడీ, లిక్కర్ మాఫియా, నేరాల గురించి మాట్లాడితే వ్యాఖ్యానించవచ్చని, కానీ ఆయన అభివృద్ధి గు�
Shyam Rajak | రాజకీయ చదరంగంలో తాను మోసపోయానని బీహార్ మాజీ మంత్రి, ఆర్జేడీ నేత శ్యామ్ రజక్ తెలిపారు. అందుకే పార్టీకి తాను రాజీనామా చేస్తున్నట్లు చెప్పారు. ప్రముఖ దళిత నాయకుడైన ఆయన తన ప్రాథమిక సభ్యత్వాన్ని వదులుకు
NITI Aayog | కేంద్ర ప్రభుత్వానికి చెందిన పబ్లిక్ పాలసీ సంస్థ ‘నీతి ఆయోగ్’ విఫలమైన ఆలోచన’ అని బీహార్కు చెందిన ఆర్జేడీ నేత మనోజ్ ఝా విమర్శించారు. ఒక నిర్దిష్ట లక్ష్యం కోసం ఏర్పడిన ఈ సంస్థ ఖచ్చితంగా ఏమీ సాధించలే�
జేఎంఎం నేత హేమంత్ సోరెన్ (CM Hemant Soren) జార్ఖండ్ ముఖ్యమంత్రిగా మరోసారి పాలనా పగ్గాలు చేపట్టారు. ఈ నేపథ్యంలో జూలై 8న అసెంబ్లీలో విశ్వాస పరీక్ష (Trust Vote) నిర్వహించనున్నారు. ఈమేరకు మంత్రిమండలి నిర్ణయం తీసుకున్నది
Tejashwi Yadav : బిహార్లో డబుల్ ఇంజిన్ సర్కార్ ఉందని చెబుతున్నారని కానీ గత 20 రోజులుగా రాష్ట్రంలో డజనుకు పైగా వంతెనలు కుప్పకూలాయని ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ ఎద్దేవా చేశారు.
NEET row | నీట్ వివాదం బీహార్లో బీజేపీ, ఆర్జేడీ మధ్య రాజకీయంగా చిచ్చు రేపుతున్నది. నీట్ పేపర్ లీక్లో అరెస్టయిన ప్రధాన నిందితుడికి ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ అనుచరుడితో సంబంధం ఉందని బీహార్ ఉప ముఖ్యమంత్రి వి�
Caste Census : దేశ ప్రధానిగా నరేంద్ర మోదీ ఆదివారం సాయంత్రం వరుసగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేస్తున్న క్రమంలో ఆర్జేడీ ఎంపీ మనోజ్ కుమార్ ఝా కీలక డిమాండ్లను ముందుకు తెచ్చారు.
నితీశ్ నిజంగానే కింగ్ మేకర్ అయితే బీహార్కు ప్రత్యేక రాష్ట్ర హోదా తీసుకురావాలన్నారు. అదేవిధంగా దేశవ్యాప్తంగా కులగణన చేయించాలని వెల్లడించారు. ఇదే ఆయనకు మంచి అవకాశం అని చెప్పారు.